Tuesday 19 August 2014

ప్రభుత్వ భూముల వివరాలు - AP

ఏపీలో భూముల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం

Published at: 19-08-2014 12:25 PM
హైదరాబాద్, ఆగష్టు 19 : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రానికి 10 కి.మీ వరకు ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరించే కార్యక్రమం చేపట్టింది. మొత్తం ఏపీలోని 13 జిల్లాల్లో 38,272 ఎకరాల భూమిని అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.


ప్రభుత్వ భూముల వివరాలు :
* శ్రీకాకుళం - 177 ఎకరాలు
* విజయనగరం - 581 ఎకరాలు
* విశాఖపట్నం - 1473 ఎకరాలు
* తూగో - 204 ఎకరాలు
* పగో - 79 ఎకరాలు
* కృష్ణా - 3247 ఎకరాలు
* గుంటూరు - 2012 ఎకరాలు
* ప్రకాశం - 559 ఎకరాలు
* నెల్లూరు - 5823 ఎకరాలు
* చిత్తూరు - 2050 ఎకరాలు
* అనంతపురం - 4270 ఎకరాలు
* కడప - 689 ఎకరాలు
* కర్నూలు - 4972 ఎకరాలు

No comments:

Post a Comment