Saturday 10 December 2016

Currency Leak?

కరెన్సీ లీక్

RBI asks banks to set aside deposits garnered between September 16 & November 11

By Joel Rebello & Saikat Das, ET Bureau | Nov 26, 2016, 09.42 PM IST

 

http://economictimes.indiatimes.com/articleshow/55637533.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst


10-12-2016 01:52:54
50 రోజుల ముందే అనుమానాస్పద లావాదేవీలు
సెప్టెంబరు16-30 మధ్య 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు
అసాధారణ స్థాయిలో నోట్ల వెల్లువ
16నే వందశాతం సీఆర్‌ఆర్‌ ప్రకటన
కొందరు ముందే పసిగట్టారా?
ఆర్బీఐ అంతరంగాన్ని గుర్తించారా?
నోట్ల రద్దును ఊహించే డిపాజిట్లు?
ఇంకేదైనా లోగుట్టు దాగి ఉందా?
న్యూఢిల్లీ, డిసెంబరు 9: పెద్దనోట్ల రద్దు నిర్ణయం గురించి ‘కొందరికి’ ముందే తెలుసా? లేక... ‘ఇలాంటిదేదో జరగబోతోంది’ అని పసిగట్టి, ముందు జాగ్రత్త పడ్డారా? ఈ సందేహాలకు బలం చేకూర్చే ‘లెక్కలు’ వెలుగు చూస్తున్నాయి. పైకి చూస్తే ఏమాత్రం అనుమానంరాని విధంగా ‘సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌’ ఏదో జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు 16 నుంచి 30 లోపు... అంటే కేవలం 15 రోజుల్లో బ్యాంకులకు ఏకంగా 3.55 లక్షల కోట్ల రూపాయలు ఎఫ్‌డీలు, రికరింగ్‌ డిపాజిట్‌ల రూపంలో వచ్చి ఎఫ్‌డీలు, ఆర్‌డీల మొత్తం బ్యాంకులకు రాలేదు. ఇప్పుడు... ప్రజల వద్ద సొమ్ములుండి డిపాజిట్‌ చేసుకున్నారనో, పొదుపుపై అవగాహన పెరిగి డిపాజిట్లు చేసుకున్నారనో సర్దుకుని పోదామా అంటే అదీ లేదు! ఇక్కడ కిటుకు ఉంది. సరిగ్గా సెప్టెంబరు 16వ తేదీనే రిజర్వు బ్యాంకు ఒక కీలక ప్రకటన చేసింది. ‘నేటి నుంచి బ్యాంకులు సేకరించిన డిపాజిట్లకు వంద శాతం సీఆర్‌ఆర్‌ వర్తిస్తుంది’ అని తెలిపింది. దీనిని కొంచెం వివరంగా చూస్తే... బ్యాంకులు తాము సమీకరించిన డిపాజిట్లలో కొంతమొత్తాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాల్సి ఉంటుంది. దానినే నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 4 శాతం ఉంది. అయితే, సెప్టెంబర్‌ 16 నుంచి నవంబర్‌ 11 వరకు సమీకరించిన డిపాజిట్లకు మాత్రం నూరు శాతం సీఆర్‌ఆర్‌ వర్తిస్తుందని ఆర్బీఐ ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీకి భారీ డిమాండ్‌ నెలకొంటుందని, దానిని అనుగుణంగా బ్యాంకులకు సరఫరా చేసేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ అంతరంగాన్ని పసిగట్టడం సామాన్యులకు సాధ్యం కాదు. పెద్దనోట్లకు సంబంధించి ఏదో జరగనుందనే అంచనాతోనే ‘కొందరు’ వ్యక్తులు ఆ 15 రోజుల్లో భారీ స్థాయిలో ఎఫ్‌డీలు, ఆర్‌డీలు చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాలపరిమితికి లోబడిన డిపాజిట్లలో అసాధారణ పెరుగుదల వెనుక అసలు కారణం ఇదే అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌ 30తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలోని డిపాజిట్ల మొత్తం 100.93 లక్షల కోట్లు. అంతకుముందు పక్షంలో అంటే సెప్టెంబర్‌ 16నాటికి ఈ డిపాజిట్ల మొత్తం 97.38 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మార్కెట్లో శ్రుతిమించిన లిక్విడిటీని (నగదు చెలామణి) నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించినప్పటికీ... అందుకు, సెప్టెంబర్‌ 16ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. సరిగ్గా ఆ రోజు నుంచే డిపాజిట్లు బ్యాంకులకు వెల్లువెత్తడం గమనార్హం. ఈ డిపాజిట్ల వెల్లువకు వేతన సవరణ కమిషన్‌ బకాయిల చెల్లింపులే కారణమని ఆర్థిక మంత్రి జైట్లీ ఇప్పుడు చెప్పారు. రంధ్రాన్వేషణ చేయడాన్ని తప్పుబట్టారు. అయితే... ఈ బకాయిల కింద సెప్టెంబర్‌ మొదటి వారం వరకు విడుదలైన మొత్తం 45 వేల కోట్ల రూపాయలకంటే మించదు. పైగా ఇవన్నీ సేవింగ్స్‌ ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయి. సెప్టెంబర్‌ ద్వితీయ పక్షంలో పెరిగినవి మాత్రం టైమ్‌ డిపాజిట్లు కావడం గమనార్హం. వీటన్నింటి నేపథ్యంలో... పెద్దనోట్ల రద్దును ముందే పసిగట్టిన వారే భారీ స్థాయిలో సొమ్ములను వైట్‌గా ‘వదిలించుకున్నట్లు’ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. సెప్టెంబరు 30 తర్వాత పక్షం రోజుల్లో సుమారు 1.2 లక్షల కోట్ల టైమ్‌ డిపాజిట్లను బ్యాంకుల నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది కూడా అసాధారణ పరిణామమే! మరి దీనికి కారణమేమిటని విశ్లేషిస్తే... ఆదాయ పన్ను వెల్లడి (ఐడీఎ్‌స)కు అప్పటికే గడువు ముగిసింది. అంటే... ఐడీఎస్‌ కింద 45 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత చూపించే ఆదాయంపై సాధారణ నిబంధనల మేరకు 30శాతం పన్ను చెల్లిస్తే చాలు. ఇలా బ్యాంకుల నుంచి వేసి/తీసిన డిపాజిట్లను తెలుపుగా చూపించి పన్ను కట్టే సరిపోతుంది! ఈ డిపాజిట్ల వెనుక రహస్యం ఇదే కావొచ్చునని కూడా విశ్లేషిస్తున్నారు.

Friday 9 December 2016

Chandrababu Naidu Gets High Court Relief In Cash For Vote Case


Chandrababu Naidu Gets High Court Relief In Cash For Vote Case
Andhra Pradesh | Press Trust of India | Updated: December 09, 2016 23:04 IST
  by Taboola Sponsored Links Sponsored
ELSS Can Help You get Deduction upto Rs 1.5L u/s 80C of the Income Tax Act, 1961. Know More (Franklin Templeton Investments)
Churches Say No to Wedding Gowns (The Week)
EMAIL
PRINT
1
COMMENTS
Chandrababu Naidu Gets High Court Relief In Cash For Vote Case
Chandrababu Naidu had accused the TRS Government in Telangana of illegally tapping phones.
HYDERABAD:  In a relief to Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, the Hyderabad High Court today dismissed a complaint filed by a YSR Congress lawmakers seeking investigation into his alleged role in the cash-for-vote case.

The court allowed Mr Naidu's plea seeking relief and dismissed the complaint filed by Ramakrishna Reddy on the ground that the latter had no locus standi to file such an application.

The lawmaker's counsel P Sudhakar Reddy said he had filed a private complaint in an ACB court making Mr Naidu an accused in the cash-for-vote issue.

The ACB court had ordered probe by ACB over alleged involvement of Mr Naidu who sought relief in the High Court.

Mr Naidu had got a temporary relief in the High Court, but it was challenged by the lawmaker in the Supreme Court. The apex court referred the matter to the High Court.

The lawmaker's counsel said they will pursue legal options against Mr Naidu.


The so-called cash-for-vote pertains to allegations against TDP lawmaker Revant Reddy and others that they tried to bribe a nominated lawmaker in MLC polls. Mr Naidu had accused the TRS Government in Telangana of illegally tapping phones.

In May 2015, nominated lawmaker in Telangana Assembly Elvis Stephenson lodged a complaint alleging that he was offered Rs. 5 crore by TDP lawmaker Revanth Reddy to vote for TDP nominee in the election to the Telangana Legislative Council on June 1.

On May 31, ACB arrested Revanth Reddy, Bishop Sebastian Harry and Rudra Udaya Simha when they were allegedly handing over an advance sum of Rs. 50 lakh to Stephenson.

A charge sheet filed by the ACB on July 28 last year mentioned TDP chief Naidu's name, but not as an accused.

An audio tape of Mr Naidu's purported conversation with Stephenson over phone on May 30, a day before the ACB arrested Mr Revanth, had found its way to the media.విచారణ అక్కర్లేదు
10-12-2016 01:34:07

ఓటుకు నోటు కేసులో బాబుకు ఊరట
ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు
యాంత్రికంగా ఆదేశాలిచ్చిందని వ్యాఖ్య
హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చంద్రబాబు పాత్రపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీచేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు సీజ్‌ చేసిన టేపుల్లోని గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టం చేస్తోందని, ఈ కేసులో ఆయనపై కూడా విచారణ జరపాలని కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 210 కింద మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును విచారించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు.. ఆడియో టేపుల్లోని అంశాలపైనా విచారణ చేసి సెప్టెంబరు 29లోగా నివేదిక ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి సెప్టెంబర్‌ 2న మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత ఈ వ్యాజ్యం మరో న్యాయమూర్తి ముందుకు విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యంలో తుది వాదనలు గత నెలలో ముగిశాయి. ఈ కేసులో తన వాదనలు వినాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వ్యాజ్యంలో 97 పేజీల తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి శుక్రవారం వెలువరించారు.

ప్రజాహితం పేరుతో కేసుతో సంబంధంలేని మూడో వ్యక్తి చేసిన ఫిర్యాదుపై... అతని సశ్చీలతను పరిగణనలోకి తీసుకోకుండా విచారణకు ఆదేశిస్తే కేసు దర్యాప్తునకు అంతం ఉండదంటూ తెలంగాణ ఏసీబీ చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కేసును దర్యాప్తు చేయడంలో సదరు ఏజెన్సీ (ఏసీబీ) విఫలమైతే ఫిర్యాదుదారు లేదా అతనికి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఇక్కడ ఫిర్యాదుదారు స్టీఫెన్‌సన్‌.. ఏసీబీ దర్యాప్తుపై ఎటువంటి ఆక్షేపణలు చేయలేదని తెలిపింది. ఏసీబీ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కూడా.. ఈ కేసులో ఫిర్యాదు దారుడు స్టీఫెన్‌సన్‌, ఏసీబీతో కుమ్మక్కయి కేసును తప్పుదారి పట్టిస్తున్నారనే అభియోగాలు చేయలేదని కోర్టు గుర్తు చేసింది. ‘ఈ కేసులో జోక్యం చేసుకున్న మూడో వ్యక్తి ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే. అతను ఏవిధంగాను బాధితుడు కాదు. అటువంటి మూడో వ్యక్తులను కోర్టులు ప్రోత్సహించరాదు’ అని తీర్పులో స్పష్టం చేసింది. రామకృష్ణా రెడ్డికి ఏసీబీ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేయడానికి అర్హత (లోక్‌సస్టాండి) లేదని పేర్కొంది.
‘వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ అతను కోర్టు పరిశీలనకు ఇచ్చిన పత్రాలకు న్యాయబద్ధమైన ప్రామాణికత లేదు. కోర్టుకు ఇచ్చిన పత్రాలను రామకృష్ణా రెడ్డి వక్రమార్గంలో సేకరించారు. ఇటు వంటి చర్యలను ప్రొత్సహించడం మంచి సంప్రదాయం కాదు’ అని హైకోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగించాలని ఆదేశించినా ఈ కేసులో రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి చట్టం సమ్మతించదని, వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు యాంత్రికంగా ఆదేశాలు ఇచ్చిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఫిర్యాది.. చంద్రబాబుపై ఆరోపణలు చేయలేదు
‘అవినీతిని ప్రోత్సహించడమూ శిక్షార్హమే. అయితే చంద్ర బాబుపై ఫిర్యాదుదారుడు(స్టీఫెన్‌సన్‌) తన ఫిర్యాదులో ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కేవలం ఫోన్‌ సంభాషణల ఆధారంగా రామకృష్ణా రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. వాటిని చట్ట ప్రకారం రుజువు చేయడం కష్టం’ అని తీర్పులో వ్యాఖ్యానించారు. ‘క్రిమినల్‌ కేసులో... కేసుతో సంబంధంలేని మూడోవ్యక్తి జోక్యం చేసుకోడానికి వీల్లేదు. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులు ప్రైవేటు ఫిర్యాదు చేయడం, దానిపై ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వడం, అప్పీలు పిటిషన్‌లో మరొకరు ఇంప్లీడు కావడం మంచి సంప్రదాయం కాదు’ అంటూ చంద్రబాబు తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలనూ... న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.

Thursday 8 December 2016

బాబు అప్పీలుపై నేడు హైకోర్టు తీర్పు

బాబు అప్పీలుపై నేడు హైకోర్టు తీర్పు
09-12-2016 03:17:39
హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పీలుపై హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పనుంది. ఆయనపై విచారణకు ఆదేశిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, ఈ ఉత్తర్వులను ఆయన హైకోర్టులో అప్పీల్‌ చేయడం తెలిసిందే. ఈ పిటిషన్‌లో వాది, ప్రతివాది వాదనలతో పాటు ఇంప్లీడ్‌ పిటిషనర్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వాదనలను కూడా ధర్మాసనం ఆలకించింది. శుక్రవారం తీర్పును వెలువరించనుంది.

‘Note-for-vote’ scam: ‘No stay’ on the ACB cases says Supreme Court

‘Note-for-vote’ scam: ‘No stay’ on the ACB cases says Supreme Court

Friday, September 23, 2016
New Delhi/Hyderabad

The Supreme Court on Friday made it clear that no court has the power to stay the proceedings in corruption cases.

The apex court dealing with a Special Leave Petition filed by MLA Alla Ramakrishna Reddy challenging the stay order issued by Hyderabad High Court on the role of Andhra Pradesh Chief Minster Nara Chandrababu Naidu’s role in the ‘Note-for-Vote’ scam.

It may be recalled that Chandrababu Naidu filed a quash petition in Hyderabad High Court and got a stay order not to investigate his role in the said scam.

A Division Bench comprising of Justices S.A.Bobde and Justice Ashok Bhushan said that notices will be served on the parties after going through the SLP. The advocate for Chandrababu Naidu Siddaradha Ludra put forth his arguments and the Bench amended its orders after the completion of arguments.

The Division Bench said that that interim orders issued by High court was challenged through Special Leave Petition and made it clear that the court cannot interfere and to stay the proceedings and dismisses the SLP. But the Supreme Court suggested the High Court to complete the entire proceeds in the case within four weeks from today and give a final order. The directions were accepted by the respondent advocate. The court has given relief to the petitioner to approach the court in the event of failure by the High Court.

The ACB has already completed its investigation and filed a charge sheet and the High Court passed the interim orders stalling the special court’s orders and as such the petition is not maintainable, Ludra argued. At this juncture, Justice Bobde interfering into the arguments said that the designated court when ordered for reinvestigation in cases pertaining to Prevention of Corruption Cases, no court has the powers to interfere and quoted Section 19(3)B, Section-19(3). As such, the court cannot interfere in the instant case, he said.

Counsel for the petitioner Sekhar putting forth his arguments said that the designated court has ordered for reinvestigation of the case and supporting evidences have been submitted to the court. He said that the special court has ordered for completion of the investigation and directed the ACB to submit its report before September 2, 2016. The respondent has approached the High Court and got stay orders that promoted to knock the doors of the apex court, he said.

Justice SA Bobde assured and directed the High Court to complete the proceedings and a final decision should be taken within four weeks from today. It may be recalled that the High Court while passing the orders said on Sept 2, 'the High Court granted stay on the order passed by the ACB Court. While adjourning the case by eight weeks, it directed the ACB and the MLA to file counter affidavits in the matter. While granting interim order, the court made it clear that this stay will not be applicable to the main case registered based on the complaint of TRS nominated MLA Elvis Stephenson by the ACB and the proceedings in that case may go on.'

Cash for vote case: 10 reasons why TDP has no takers in its battle with TRS

Cash for vote case: 10 reasons why TDP has no takers in its battle with TRS
Jun 20, 2015 15:30 IST

By A Saye Sekhar 
By having a notice issued to T-News, a Telugu news channel backed by the family of Chief Minister KCR, in the dead of midnight, his bete noire and Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has taken his war with Telangana Rashtra Samithi (TRS) to a new low.
For those who came in late, T News is the first Telugu news channel that has aired the purported audio tapes of a telephone conversation between Chandrababu Naidu and nominated Anglo-Indian MLA in Telangana Assembly Elvis Stephenson.
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu. IBNLive imageAndhra Pradesh Chief Minister N Chandrababu Naidu. IBNLive image
Ever since Telugu Desam MLA A Revanth Reddy was caught "red-handed" and arrested in the cash for vote muddle, the Telugu Desam Party has been making vain bids to whitewash the party's overture with the Anglo-Indian MLA. However, on the other hand, the sordid episode is seen by many across both states as despicable and has fallen flat on the face of the TDP in general and its supremo in particular.
Soon enough, the rank and file of the TDP have sardonically begun a hue and cry against the TRS and Telangana government over the episode. Notwithstanding the 'tactical counter-offensive campaign' [a strategy devised and implemented by the People's War Group, the erstwhile form of CPI (Maoist)], by the TDP, their voice has seemingly whimpered with the brittle arguments.
Here are the 10 reasons why the wiles of Chandrababu Naidu and his bandwagon are too feeble for people to buy.
1. As soon as Revanth Reddy was arrested, the TDP described it as a conspiracy by KCR to embarrass Chandrababu Naidu. But no one could brush aside the video footage telecast on channels as false and fabricated, for the scenes and voices of the accused in the cash for vote case have been captured in their ugliest form.
2. Once the issue percolated deep down into the people's minds, audiotapes of a purported conversation between Naidu and Stephenson surfaced, rattling the TDP and shaking the AP government. This came as such a rude shock to the TDP that it has spared no effort to portray the episode as a war between the two states, but to no avail.
3. Soon after the audiotapes were telecast, AP government's advisor Parakala Prabhakar, husband of Union Minister Nirmala Seetharaman, came in front of the TV cameras and averred three mutually contradictory statements: a. That the voice in the recorded tapes was not that of Chandrababu Naidu; b. That the voice of Naidu was edited by picking it up in bits and pieces from different occasions; c. The telephones of the Chief Minister were tapped by the sly Telangana government, which was illegal. The statements of Prabhakar did a lot of disservice to the TDP by jeopardizing its chances of sticking to one charge of telephone tapping.
4. Chandrababu Naidu ,too, had to go about town saying that the telephones of 125 important people in Andhra Pradesh were "illegally tapped" by the Telangana government. He also had to cling on to the argument that his voice was superimposed on the tapes by an act of "cut-copy-paste". The slew of 80-odd cases filed against KCR across different places in Andhra Pradesh, charging him with telephone tapping, is now being seen as a bid by the TDP government to create an inter-state legal wrangle and "divert the attention" of the country from the cash for vote case.
5. The subsequent constitution of Special Investigation Team (SIT) to probe these cases; and the complaint filed by one of the accused persons in the cash for vote case Jerusalem Mathaiah accusing the top-brass of the TRS of threatening him with dire consequences laid bare the TDP's counter-offensive efforts and its tottering stand over the grounds of moral turpitude on which the Telangana government attacked it.
6. Chandrababu Naidu could neither rule out that it was his voice that was recorded in the audiotapes that "were put out" in a TV interview with Rajdeep Sardesai of India Today. His incoherent responses to Pallavi Ghosh in an interview to CNN-IBN too laid bare the weak-kneed approach of the TDP.
7. The bogey raised by the AP government over the implementation of Section 8 of the AP Reorganisation Act 2014 - empowering the Governor to oversee the law and order in Hyderabad - further melted the "presumably solid" stand of the TDP over the telephone tapping charge, which it brought out only after Revanth Reddy's case was exposed.
8. The bleating of TDP leaders, including some ministers, against Governor ESL Narasimhan in geometric progression reached its crescendo, only with a perceived threat that the constitutional head of the two states might accord permission for criminal proceedings against AP Chief Minister. After critcising him with the proverbial bell, book and candle for three full days, the windbags withdrew their comments at the behest of their boss, albeit behind the scene, only "if our comments have hurt the feelings of the Governor." A minister K Acchennaidu, brother of former Union Minister the late Yerran Naidu, went to the extent of calling the Governor a "caparisoned ox". But the demo of remorse among them was orchestrated only after the reports that the Governor was peeved by such churlish comments.
9. The TDP government of AP, which is harping on a high-decibel campaign about Hyderabad being the common capital, has begun nursing the idea of setting up of its own police stations in the city. This would lead to a "constitutional deadlock" and internally some TDP leaders were confessing that this is what the leadership wanted precisely. If not anything else, this will, at least, trigger Centre's intervention to bail out Chandrababu Naidu. However, the TRS government has been effectively countering this asserting that there hasn't been a single incident that ignited a regional discord in Hyderabad in the last one year.
10. Last, but not the least, the Chandrababu Naidu Administration had Visakhapatnam Assistant Commissioner of Police serve a notice on T-News channel on the intervening night of Friday and Saturday seeking an explanation under Section 19 of Cable TV Network Regulation Act -1995 for airing the audio tape" conversation that could lead to a "discord" and provoke tensions between people of the two states and political parties. This is also likely to ascribe an inter-state dimension to the ongoing episode.
What is asphyxiating the TDP is that the BJP is not lending its shoulder to its junior NDA partner in the hour of crisis. This led to the social media braggarts of the TDP to train their guns at the BJP and Narendra Modi.
These numerous acts of omission and commission to project the cash for vote as a flash point between the two states was, however, denounced vehemently by Telangana Chief Minister KCR and several TRS leaders, who said that it was "a serious case of political corruption" and the people of both States had nothing to rue about it.
First Published On : Jun 20, 2015 15:30 IST

నోట్ల రద్దు తర్వాత.. ఇచ్చింది రూ.4.27 లక్షల కోట్లు!

నోట్ల రద్దు తర్వాత.. ఇచ్చింది రూ.4.27 లక్షల కోట్లు!
09-12-2016 03:48:45
వెనక్కి వచ్చింది రూ.11.85 లక్షల కోట్లు
ముంబై, డిసెంబరు 8: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు రూ.4.27 లక్షల కోట్లను జారీ చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. నవంబరు 10వ తేదీ నుంచి ఈ మొత్తాన్ని ప్రజలకు అందజేసినట్లు తెలిపింది. అదే సమయంలో రూ.11.85 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లను ప్రజలు బ్యాంకుల్లో జమ చేశారని పేర్కొంది. త్వరలో మహాత్మా గాంధీ సిరీ్‌స్‌తో కొత్త రూ.500 నోట్లను విడుదల చేస్తామని తెలిపింది. ఈ నెల 15వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున రూ.500 నోట్లు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.

డిజిటల్‌ డిస్కౌంట్స్‌

డిజిటల్‌ డిస్కౌంట్స్‌
09-12-2016 01:50:54

 నగదురహిత చెల్లింపులకు కేంద్రం ప్రోత్సాహకాలు

2000 వరకూ సేవాపన్ను లేదు.. పెట్రోలు, డీజిల్‌ కొనుగోలుపై 0.75 శాతం రాయితీ
సబర్బన్‌ రైల్వేల్లో సీజనల్‌ టికెట్లపై 0.5% డిస్కౌంట్‌.. రైల్వే కేటరింగ్‌ సేవలకూ అది వర్తింపు
ప్రభుత్వ బీమా కంపెనీ చెల్లింపులకు 10, 8% రాయితీ.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుదార్లకు రూపేలు
టోల్‌ప్లాజాల్లో ఆర్‌ఎ్‌ఫఐడీ, ఫాస్ట్‌ కార్డులతో టాక్స్‌ చెల్లిస్తే 10 శాతం మినహాయింపు
ఆన్‌లైన్లో రైల్వే టికెట్‌ కొంటే 10 లక్షల బీమా.. ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలకు చార్జీలుండవు
10 వేల మంది ఉన్న ఊర్లకు 2 పీవోఎస్‌లు.. దేశవ్యాప్తంగా లక్ష గ్రామాలు ఎంపిక

న్యూఢిల్లీ, డిసెంబరు 8: దేశవ్యాప్తంగా డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహించడానికి కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించింది. నగదు రహిత లావాదేవీలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం ఢిల్లీలో డిస్కౌంట్లను వెల్లడించారు. ‘‘ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి నేటికి సరిగ్గా నెల. నగదు లావాదేవీల కట్టడికి శక్తివంచన లేకుండా కృషి చేశాం. ఆర్బీఐ కూడా షెడ్యూలు మేరకే నగదు విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు లక్ష్యంగా డిజిటల్‌ లావాదేవీల దిశగా కదులుతోంది’’ అని స్పష్టం చేశారు.

జైట్లీ ప్రకటించిన 11 ప్రోత్సాహకాలు
నగదు రహితంగా కొనుక్కుంటే పెట్రోలు, డీజిల్‌ మరింత చవక అవుతాయి. నగదు రహితంగా చెల్లింపులు చేసే వారికి మొత్తం కొనుగోలుపై 0.75 శాతం రాయితీ ఇస్తారు.
కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న రైతులందరికీ నాబార్డు రూపే కార్డులను అందజేస్తుంది.
సబర్బన్‌ రైల్వే నెట్‌వర్కుల్లో డిజిటల్‌ చెల్లింపుల ద్వారా నెలవారీ సీజనల్‌ టికెట్లు కొనుక్కునే వారికి 0.5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.
ఈ ఆఫర్‌ను తొలుత ముంబై సబర్బన్‌ రైల్వే నుంచి శ్రీకారం చుడతారు. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.
డిజిటల్‌ పద్ధతిలో రైల్వే టికెట్లను కొనుక్కునే వారికి రూ.10 లక్షల బీమా కల్పిస్తారు.
రైల్వేల్లో కేటరింగ్‌, విశ్రాంతి గదులు వంటి వాటికి నగదు రహితంగా చెల్లింపులు చేసే వారికి అదనంగా 5ు రాయితీ ఇస్తారు.
10 వేల జనాభా కలిగిన గ్రామాలకు రెండు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మిషన్లను అందిస్తారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా లక్ష గ్రామాలను ఎంపిక చేస్తారు.
అన్ని జాతీయ రహదారుల్లోని టోల్‌ ప్లాజాల వద్దా నగదు రహిత చెల్లింపులతో ఆర్‌ఎఫ్ ఐడీ, ఫాస్ట్‌ కార్డులను తీసుకునే వారికి 10 శాతం రాయితీ ఇస్తారు.
డెబిట్‌, క్రెడిట్‌ వంటి కార్డులను ఉపయోగించి చేసే కొనుగోళ్లకు సంబంధించి 2000 వరకూ లావాదేవీలపై సర్వీస్‌ టాక్సును వసూలు చేయరు. ఈ మేరకు 2012 జూన్‌లో జారీ చేసిన సర్వీస్‌ టాక్స్‌ నోటిఫికేషన్‌కు సవరణలు చేపడతారు.
ప్రభుత్వ రంగ బీమా కంపెనీల వెబ్‌సైట్ల నుంచి సాధారణ, జీవిత బీమా కొత్త పాలసీలు కొనుక్కున్నా, బీమా ప్రీమియం చెల్లించినా ప్రీమియం మీద వరుసగా 10 శాతం, 8 శాతం రాయితీలు వర్తిస్తాయి.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో నగదు రహితంగా ప్రజలు చేసే లావాదేవీలకు ట్రాన్సాక్షన్‌ చార్జీలు, ఎండీఆర్‌ చార్జీలు ఉండవు.
రైళ్లు, బస్సుల్లో పాత 500 చెల్లేది రేపటి వరకే!

పాత రూ.500 నోట్లతో రైలు టికెట్లు, బస్సు టికెట్లు, మెట్రో రైలు టికెట్లు కొనే అవకాశం శనివారం వరకే పరిమితం చేశారు. 10వ తేదీ తర్వాత ఇక ఈ నోట్లతో టికెట్లు కొనడం కుదరదు. ఇంకా పాత నోట్లు ఉన్నవారు ఈనెల 30వ తేదీ వరకూ వారి వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు.

Saturday 3 December 2016

I am a Fakir- MODI

నేను ఫకీర్‌ను
04-12-2016 00:57:55

మూటాముల్లె సర్దుకుని పోగలను
నన్ను ఎవరూ ఏమీ చేయలేరు
నల్ల దొంగలు హాని తలపెట్టలేరు
అవినీతిపై పోరాడడమే నేరమా?
ప్రజలే నాకు హైకమాండ్‌: మోదీ
డబ్బు జపం చేసిన వాళ్ల భరతం పడతా
నిజాయతీపరులు బ్యాంకుల ముందు
అవినీతిపరులు ‘జన్‌ధను’ల ఇళ్ల ముందు
భారతదేశంలో ఇక ఇవే చివరి క్యూలు!
60 ఏళ్లుగా ఉన్న క్యూలకు స్వస్తి పలుకుతా
క్యూల్లో నుంచుంటే నాకు మద్దతు ఇచ్చినట్లే
వారి కష్టాన్ని ఏ మాత్రం వృథా పోనివ్వను
నా చర్యలను ప్రజలు చివరికి గుర్తిస్తారు
దోచుకున్నోళ్లను జవాబుదారీ చేస్తే తప్పా?
నల్ల డబ్బు బయటకు తేవడమే లక్ష్యం కాదు
మళ్లీ అవినీతి జరగనివ్వకపోవడమే ధ్యేయం
దానికి తలుపులు మూయడమే సంకల్పం
బిచ్చగాళ్లూ స్వైపింగ్‌ మిషిన్‌ వాడుతున్నారు
భారతీయులు ఏదైనా నేర్చుకోగలరు: మోదీ
మీ ఖాతాల్లో డబ్బులు వేస్తే వెనక్కి ఇవ్వకండి
మిమ్మల్ని బెదిరిస్తే మోదీకి చెబుతానని చెప్పండి
జనధన్‌ ఖాతాదారులకు ప్రధానమంత్రి పిలుపు

మొరాదాబాద్‌, డిసెంబరు 3: ‘‘పంచదార కొనుక్కోవడానికి మనం క్యూలో నిలబడాలి. కిరోసిన్‌ కొనుక్కోవడానికి మనం లైన్లో నిలబడాలి. గోధుమలు కొనుక్కోవడానికి మనం క్యూలో నిలబడాలి. 60 ఏళ్లుగా మనల్ని పరిపాలించిన వాళ్ల నిర్వాకమిది. ఈ దేశంలో సమయమంతా క్యూల్లోనే వృథా అయిపోతోంది. ఇప్పుడు నేను మొదలు పెట్టిన క్యూ ఎందుకో తెలుసా!? మొత్తం అన్ని క్యూలకూ స్వస్తి పలకడానికే’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్యాంకుల ముందు మీరు క్యూలో నిలబడి ఉంటే.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తే.. మీ కష్టాన్ని నేను వృథా పోనివ్వనని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిజాయతీగా తీసుకుంటున్న చర్యలను చివరకు సామాన్య ప్రజలు గుర్తిస్తారని వ్యాఖ్యానించారు. ‘‘నా దేశంలో నాపైనే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఒకప్పుడు దేశాన్ని దోచుకున్న వారిని ఇప్పుడు నేను జవాబుదారీగా చేయడం తప్పా!?’’ అని మోదీ ప్రశ్నించారు. కుప్పలు కుప్పలుగా దాచిన నల్లడబ్బును బయటకు తీసుకు రావడానికి మాత్రమే ప్రస్తుత కార్యక్రమాన్ని చేపట్టలేదని, అటువంటి వ్యవహారాలు మళ్లీమళ్లీ జరగకుండా నిరోధించడమే కాకుండా వాటికి తలుపులను పూర్తిగా మూసివేయాలనే భారీ వ్యూహం ఇందులో ఉందని వెల్లడించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బీజేపీ శనివారం నిర్వహించిన పరివర్తన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు డబ్బుల కోసం ఏటీఎంలు, బ్యాంకుల ఎదుట పెద్ద పెద్ద క్యూల్లో నిలబడుతున్న సంగతి తెలిసిందే. క్యూల్లో ఉంటున్నా డబ్బులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే, పరివర్తన ర్యాలీలో మాట్లాడిన మోదీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతర ఇబ్బందులపైనే తన ప్రసంగాన్ని కేంద్రీకరించారు. ‘‘అవినీతి కారణంగా ఈ దేశం ముందుకు వెళ్లకుండా ఆగిపోవాలా!? ఈ అవినీతిని నిర్మూలించడం సాధ్యం కాదా!? అవినీతి దానంతట అదే పోవాలా!? చురుగ్గా పాల్పంచుకుని మనం దానిని నిర్మూలించలేమా!?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. నిజాయతీపరులు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల్లో నిలబడుతుంటే... అవినీతిపరులు నిరుపేదల ఇళ్ల ముందు నిలుచున్నారని చెప్పారు.

డబ్బు జపం చేసిన వాళ్ల భరతం పడతా
జన్‌ధన్‌ ఖాతాలను ప్రారంభించినప్పుడు ప్రజలకు వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో కూడా తెలియదని, కానీ, ఇప్పుడు వాళ్లంతా ఖాతాలను ఉపయోగించుకుంటున్నారా లేదా అని మోదీ ప్రశ్నించారు. ‘‘గతంలో ఎప్పుడూ ముఖం కూడా చూడని నల్ల దొంగలంతా ఇప్పుడు నిరుపేదల వెంట పరుగులు పెడుతున్నారు. మీ ఖాతాల్లో రెండు లక్షలు డిపాజిట్‌ చేసుకోవాలని బతిమలాడతారు. జనవరి తర్వాత తీసుకుంటామని కోరతారు. నా మాట వినండి. ఒకవేళ, మీరు ఇలా మీ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్‌ చేశారనుకోండి. వాటిని మళ్లీ తిరిగి ఇవ్వకండి. దానిని మీ ఖాతాలోనే ఉంచేయండి. ఒకవేళ వాళ్లు వచ్చి మా డబ్బు మాకు ఇవ్వాలని మిమ్మల్ని బెదిరించారనుకోండి.. మోదీకి ఉత్తరం రాస్తానని స్పష్టం చేయండి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కొంతమంది ముఖంలో కళ తప్పింది. ఇప్పటి వరకూ ‘డబ్బు డబ్బు’ అని పాకులాడిన వాళ్లు ఇప్పుడు ‘మోదీ, మోదీ’ అంటున్నారు. గతంలో డబ్బు జపం చేసిన వాళ్ల భరతం నేను పడతాను’’ అని ప్రధాని స్పష్టం చేశారు. జన్‌ధన్‌ ఖాతాలను దుర్వినియోగం చేసి డబ్బులు వేసిన వారిని జైలుఊచలు లెక్కబెట్టించే మార్గాలు అన్వేషిస్తున్నానన్నారు. నిరుపేదల ఖాతాల్లో వేసిన సొమ్ములను వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు.

ముష్టివాళ్లు కూడా స్వైపింగ్‌ చేస్తున్నారు
ప్రస్తుతం వాట్స్‌పలో ఒక వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఇద్దరు అమ్మాయిలు, పక్కనే ఓ అబ్బాయి బస్టాండ్లో నుంచుంటారు. అక్కడికి ఓ ముష్టివాడు వస్తాడు. ఆ అబ్బాయిని డబ్బులు అడుగుతాడు. ఆ కుర్రాడు తన దగ్గర డబ్బులు లేవని, కార్డులే ఉన్నాయని చూపుతాడు. దాంతో, ఒక్క నిమిషం ఆగమన్న ముష్టివాడు.. స్వైపింగ్‌ మిషన్‌ తీస్తాడు. ఈ వీడియోను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆ వీడియో నిజమో అబద్ధమో తనకు తెలియదని, నిజమైతే, ముష్టివాళ్లు కూడా స్వైపింగ్‌ మిషన్లు ఉపయోగిస్తున్నారని, అంతా డిజిటల్‌ లావాదేవీలకు మళ్లాలని పిలుపునిచ్చారు. సరైన చర్య అని భావిస్తే భారతీయులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎంతో సమయం తీసుకోరని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన డబ్బులను అభివృద్ధి, మౌలిక సదుపాయాలకే ఖర్చు చేస్తామన్నారు. ‘‘దేశంలో 40కోట్ల స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా మొబైల్‌, నెట్‌ బ్యాంకింగ్‌లో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. మీరు చేయాల్సింది మీ ఫోన్లోకి ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. దాంతో, 40 కోట్ల మంది బ్యాంకులకు వెళ్లకుండానే, క్యూల్లో నుంచోకుండానే తమ పనులన్నీ సాధించుకోవచ్చునని తెలిపారు.

అవినీతిపై పోరాడడమే నేరమా?
‘‘నల్ల దొంగలు నాకు హాని తలపెట్టలేరు. నేను పకీర్‌ను (సర్వసంగ పరిత్యాగిని). నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. మూటా ముల్లె సర్దుకుని ప్రధాని కార్యాలయం నుంచి వెళ్లిపోగలను. దేశం కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దీనిని ఆపేది లేదు. ఏం నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడకూడదా!? అవినీతిపై పోరాటం నేరమా!? అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే నేను తప్పు చేస్తున్నానని కొంతమంది ఎందుకు అంటున్నారు? నా దేశంలోనే కొంతమంది నాపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం నల్ల డబ్బు ఉన్న వాళ్లు మాత్రమే ఇప్పుడు నన్ను తప్పుబడుతున్నారు. ఒకప్పుడు దేశాన్ని దోచుకున్న వాళ్లను ఇప్పుడు నేను జవాబుదారీ చేయడం తప్పా?’’ అని ప్రధాని మోదీ నిలదీశారు. ప్రజలే తనకు అధిష్ఠానమని, వారే తన నాయకత్వమని అన్నారు. భారతదేశం మార్పునకు సిద్ధంగా ఉందని, దేశం, ప్రజలు కూడా మార్పులకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని, తనకు 50 రోజుల సమయం ఇవ్వాలని మోదీ వ్యాఖ్యానించారు. డిజిటల్‌ లావాదేవీలపై ప్రజలకు కొంతమంది అవగాహన కల్పిస్తున్నారని, ఇప్పుడు మీ ఫోనే మీ బ్యాంకు అని తెలిపారు. అవినీతి దానంతట అదే వెళ్లిపోదని, దానిని మనం తుడిచిపెట్టేయాలని చెప్పారు. దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే పెద్ద రాష్ట్రాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి అని తెలిపారు. ఇందుకు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలపై దృష్టి సారించాలని, అవి విస్తీర్ణంలో పెద్దవనే కాదు.. అక్కడ పెద్దఎత్తున ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారని తెలిపారు.

Huge Deposits in Banks During September

నోట్ల రద్దుకు ముందే బ్యాంకు ఖాతాల్లోకి వేల కోట్లు: అభిషేక్‌
04-12-2016 02:17:23

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పెద్ద నోట్ల రద్దు విషయం ప్రధాని మోదీ ఆకస్మికంగా ప్రకటిస్తే.. అంతకు ముందే దేశంలోని అనేక బ్యాంకుల్లో అనూహ్యమైన డిపాజిట్లు ఎలా వచ్చిపడ్డాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ ప్రశ్నించారు. ఈ అకౌంట్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం గాంధీభవన్‌రలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారమే గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో బ్యాంకులో డిపాజిట్లు రూ. 5.88 లక్షల కోట్లు అధికంగా ఉన్నాయని చెప్పారు.

అనూహ్యంగా పెరిగిన డిపాజిట్లు చూస్తే అనుమానం కలుగుతోందని, అందుకే కాంగ్రెస్‌ దీనిపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని 14.5 లక్షల కోట్ల నల్లధనం బయటకు వస్తోందని నరేంద్ర మోదీ భావించారనీ, అయితే ఇప్పటికే దేశంలో సుమారు పది లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యాయనీ, మరో 27 రోజుల గడువు ఉన్నందున మిగిలి సొమ్ము కూడా దాదాపుగా డిపాజిట్‌ అయ్యే పరిస్థితి ఉందన్నారు. అలాంటపుడు పెద్ద నోట్ల రద్దుతో మోదీ సాధించేందేమిటని ప్రశ్నించారు. మోదీ తీసుకున్న తుగ్లక్‌ నిర్ణయంతో ఈ రోజు సామాన్యుడు విలవిలలాడుతున్నారనీ, భవిష్యత్తులో ఇది తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చన్నారు. ప్రధాని మోదీ తొందరపడి నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతోందనీ, ఆయన గడచిన 28 రోజుల్లో తన నిర్ణయాలను 105 సార్లు మార్చుకున్నారని విమర్శించారు. క్యాష్‌ లెస్‌ లావాదేవీలు చేస్తానన్న మోదీ దేశాన్ని జాబ్‌లెస్‌గా మారుస్తున్నారన్నారు.

Foster and Partners are the Key Con structures of Amaravati

అమరావతి బాధ్యత ‘ఫోస్టర్‌’కి!
04-12-2016 01:23:28

మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక
రెండు మూడు రోజుల్లో ప్రకటన
డిజిటల్‌దే భవిష్యత్తు
ప్రతి గ్రామం నగదురహితం
మార్పుకి అలవాటుపడాలి: బాబు
 కొలిక్కి వచ్చిన పరిశీలన
 సీఎం ఆమోదమే తరువాయి
అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణ రూపశిల్పి ఎంపిక కొలిక్కి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్‌ సంస్థ ‘ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌’ని అమరావతి నగర నిర్మాణానికి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. అమరావతికి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసేందుకు ఏపీసీఆర్డీయే ప్రపంచస్థాయి పోటీ నిర్వహించింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మూడు ఆర్కిటెక్చరల్‌ సంస్థలు.. ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌, స్పేస్‌ గ్రూప్‌, జీఎంపీ ఇంటర్నేషనల్‌ సంస్థలు పాల్గొని డిజైన్లు సమర్పించాయి. వీటిని పరిశీలించిన నిపుణులు, సీఆర్డీయే అధికారులు.. ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ అందజేసిన ప్రతిపాదనలకే మొగ్గుచూపారు. అయితే ఈ సంస్థను ఎంపిక చేసిన విషయాన్ని ప్రకటించేందుకు మరికొన్ని రోజులు పట్టవచ్చని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు, మున్సిపల్‌ మంత్రి నారాయణ.. ఫోస్టర్‌ అందించిన ప్రతిపాదనలను పరిశీలించి తుది ఆమోదం తెలపాల్సి ఉంది. వారు ఆమోదముద్ర వేసిన తర్వాతే మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపికపై ప్రకటన వెలువడుతుందని, దీనికి రెండుమూడు రోజులు పట్టవచ్చని సమాచారం. అమరావతి నగర మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపికయ్యే సంస్థ.. అమరావతిలోని 1350 ఎకరాల్లో సుమారు రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల సముదాయం డిజైన్లనే కాకుండా అర్బన మాస్టర్‌ప్లాన, గైడ్‌లైన్లను రూపొందించడంతోపాటు అందులోని ఐకానిక్‌ బిల్డింగ్స్‌ (అసెంబ్లీ, హైకోర్టు)కు రూపకల్పన చేయాల్సి ఉంటుంది.

శ్రీధర్‌ ఆకస్మిక ఢిల్లీ పర్యటన
మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపిక విషయాన్ని చర్చించేందుకు సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ శనివారం చివరి నిమిషంలో సీఎంతోపాటు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. న్యూఢిల్లీలో జరిగే సదస్సులో పాల్గొనేందుకు శనివారం సీఎం బయలుదేరి వెళ్లారు. ఆఖరి నిమిషంలో.. సీఎం ఆదేశాలతో శ్రీధర్‌ కూడా ఆయనతోపాటు ఢిల్లీ బయలుదేరారు. ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ ప్రతిపాదనల గురించి సీఎంకు వివరించేందుకే శ్రీధర్‌ ఆయనతోపాటు వెళ్లినట్లు సమాచారం.

గత అనుభవం పునరావృతమవ్వరాదనే..
అమరావతి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపికైన సంస్థ పేరును డిసెంబర్‌ 2న ప్రకటించాలని భావించారు. అయితే, ఈ ఏడాది ప్రథమార్ధంలో మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపిక కోసం తొలిసారిగా జరిపిన పోటీలో జపానకు చెందిన మాకీ అసోసియేట్స్‌ను విజేతగా ప్రకటించారు. అయితే, మాకీ రూపొందించిన డిజైన్లపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో మాకీకి బాధ్యతలు అప్పగించలేదు. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం ఈసారైనా అందరి ఆమోదం తీసుకొని మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపికను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పకడ్బందీగా కసరత్తు చేసిన తర్వాతే ప్రకటన చేయాలని నిర్ణయించారు.

ప్రపంచస్థాయి డిజైన్లలో మాస్టర్‌.. ఫోస్టర్‌
బ్రిటన రాజధాని లండన ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ‘ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌’కు ఆర్కిటెక్చరల్‌ రంగంలో నాలుగు దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. గత 40 ఏళ్లలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు పేరెన్నికగన్న నిర్మాణాలకు డిజైన్టను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలను కలిగి ఉన్న ఈ సంస్థ.. ఆకర్షణీయ కట్టడాలకు డిజైన్లను రూపొందించింది. అర్బన మాస్టర్‌ ప్లాన్లు, పబ్లిక్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌, విమానాశ్రయాలు, సివిక్‌ అండ్‌ కల్చరల్‌ బిల్డింగ్స్‌, కార్యాలయాలు, వర్క్‌స్పే్‌సలు, ప్రైవేట్‌ గృహాలు, కన్వెన్షన సెంటర్లు వంటి పలు రకాల నిర్మాణాలను రూపకల్పన చేసిన ఘనత దీని సొంతం. జర్మనీలో డ్యూస్‌బర్గ్‌ నగర మాస్టర్‌ప్లాన్‌ను ఈ సంస్థే రూపొందించింది. ఇటలీలోని ఫ్లోరెన్స్‌ టీఏవీ స్టేషన్‌కు అద్భుతమైన డిజైన్‌ను అందించిన ఘతన ఈ సంస్థ సొంతం. కజకిస్థాన్‌లోని ప్యాలెస్‌ ఆఫ్‌ పీస్‌ అండ్‌ రీకన్సిలియేషన భవనానికి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఇండెక్స్‌ టవర్‌కు డిజైన్లు అందించింది ఈ సంస్థే.

Friday 11 November 2016

Jagan has Rs 10K Crore black money: Devineni

Jagan has Rs 10K Crore black money: Devineni
October 10, 2016 Andhra Pradesh 2 Comments

Jagan-Mohan-Reddy-gets-bail-may-move-out-of-jail-tomorrow
Andhra Pradesh Irrigation Minister Devineni Uma Maheshwar Rao today accused YCP Chief and Opposition Leader YS Jaganmohan Reddy of having major share of black money announced nation-wide recently.



Addressing the media here today, the minister alleged that Jagan has a share of Rs 10,000 crore black money in the total  amount of about Rs 65,000 crore disclosed to the Union government. He also said Jaganmohan Reddy made the black money into white by using the legal loopholes. The government can take up many developmental works using Jagan’s black money, he said, adding Jagan earned illegally thousands of acres of land and mines using benami names.

The minister disclosed that the YCP chief illegally got Rs 33,935 crore worth 94,038 acres of land and 1.81 lakh acres of mines. He asked Jagan to stop misinformation campaigning over Pulivendula water project and the State government. “Soon YSRCP role in Tuni incident will see the light and serious action will be taken against those involved”, he warned. He also flayed that the Jagan’s media was resorting to mud-slinging at Nara Lokesh, who knows about giving respect to elders. (NSS)





Rs 650 crore black money declared in Agra region

Deepak Lavania | TNN | Updated: Oct 3, 2016, 07.44 AM IST

(Representative image)
(Representative image)
AGRA: As Union finance minister Arun Jaitley announced on Saturday that the Central Board of Direct Taxes had under the Income Declaration Scheme (IDS), 2016, received a total disclosure of at least Rs 65,250 crore across the country, undisclosed income and assets worth Rs 650 crore were declared in Agra region during the four-month compliance window.

Buy exclusive long-term 2-wheeler insurance!
ICICI Lombard

Holidays with benefits that last a lifetime
Sterling Holidays
Recommended By Colombia
According to a senior officer of the income tax department in the district, the figure of Rs 650 crore could go up once all the declaration filed online and manually are complied. A large number of registrations took place in the last two days of the scheme. Of the total money declared, 45 per cent of it would be accrued to the department as tax and penalty. The people who have declared their black money have the facility to pay up in installments. Their identity will not be disclosed and they will be immune to any sort of legal action.
Anuradha Mishra, principal income tax commissioner of Agra region monitored the scheme. Special arrangements were made on the first floor of the regional office at Sanjay Place for registration for the scheme.
Latest Comment

More in the hiding
Saranathan Lakshminarasimhan
SEE ALL COMMENTSADD COMMENT
After relaxation of the norms related to compulsory submission of PAN card details and amendments in determination of value of old properties, there was a positive response towards the scheme. According to income tax officials, maximum number of businessmen turned up on Thursday and Friday. Suitable assistance and guidance was provided to them. Many also did online registration with help of charter accountants.
After the end of IDS scheme, the income tax department is planning to initiate action against those who have not disclosed illegitimate income under the scheme. The investigation wing of I-T department would conduct raids based to unearth black money. Meanwhile, I-T sleuths are examining the tax returns of city businessmen.
According to I-T officials, raids would focus on businessmen dealing in jewellery, running educational institutions and private hospitals, builders, shoe exporters and hotel owners.
Stay updated on the go with Times of India News App. Click here to download it for your device.

Real reason why Modi govt has carried out surgical strike on your pockets

Real reason why Modi govt has carried out surgical strike on your pockets

By Farhan Rahman - November 11, 20164


The media is hailing Modi’s demonetization of old Rs 500 and Rs 1000 note as a masterstroke policy on curbing the menace of black money.

Really?? Hmmmm.

Let’s have a look into few figures;

What if I told you that total Bad Loans of Indian Banks right now is close to Rs. 6,00,000 crore. What if I told you that PSU Banks are in a miserable condition right now, and need immediate infusion of money to shore up their lending capacities.

black money

What if I also told you that few weeks ago, credit rating agency Moody’s had stated that Indian banks required Rs. 1.25 lakh crore capital infusion? What if I told you that in July 2016 the Centre injected 23,000 crore into 13 public sector banks. What if I told you that Finance Minister Arun Jaitley said it in 2015 that the Centre would pump in more than 70,000 crore in PSU banks in coming four years.

And..What if I told you that this demonetisation is nothing but a measure to infuse money in those ailing banks so as to shore up their lending capacities?

Can’t you see people queuing up banks to deposit their hard earned money, waiting hours for their turn?

What other “Masterstroke” would have made this possible?



Just trigger the panic button by stating that your old Rs 500 and Rs 1000 currency is no longer a valid legal tender, and Voila!!! People are queuing up since morning to deposit their hard earned money.

What for? To curb the menace of black money? By bringing in new Rs. 2000 note?

You don’t curb black money by bringing in notes of higher denomination. In fact, you are now simplifying hoarding of black money by bringing in new notes of higher denomination.

Ok. So what would banks do with the fresh infusion of money from public pockets? Lend of course. That’s what their business is. And to whom would these banks then lend their money to?

You? Me?

Indeed, very sweet of you.

You are in the deposit queue dear.

Those in withdrawal queues are these privileged or shall I say chosen ones: (Note: the figures in bracket are their present repayable amount which they owe to various banks)

10. GVK Reddy (GVK Group) (33933 Crores)
9. Venugopal Dhoot (Videocon Group) (45405 Crores)
8. L. Madhusoodan Rao (Lanco Group) (47102 Crores)
7. G M Rao (GMR Group) (47976 Crores)
6. Sajjan Jindal (JSW Group) (58171 Crores)
5. Manoj Gour (Jaypee Group) (75163 Crores)
4. Goutam Adani (Adani Group) (96031 Crores)
3. Shashi Ruia & Ravi Ruia (Essar Group) (1,01000 Crores or Rs 1.01 trillion)
2. Anil Aggarwal (The Vedanta Group) (1,03000 Crores or 1.03 trillion)

And finally
1. Anil Ambani (Reliance Group)(125000 Crores or Rs 1.25 trillion)

The government just carried out a surgical strike on your pockets, and now you are running like chickens. That’s how crony capitalism works.

Now call me whatever you like- Marxist, Communist, Anarchist, Congi agent, conspiracy theorist blah blah blah.

(The views expressed here are solely the author’s own. The facts and opinions appearing in the article do not reflect the views of Janta Ka Reporter and Janta Ka Reporter does not assume any responsibility or liability for the same)


పెద్ద నోట్ల రద్దుతో ఎవరికి మేలు?

పెద్ద నోట్ల రద్దుతో ఎవరికి మేలు?
11-11-2016 00:46:18


ప్రభుత్వం తొలుత పన్నురేట్లను తగ్గించి, ప్రభుత్వ యంత్రాంగంలో కిందిస్థాయిలోని అవినీతిని నియంత్రించి పెద్ద విలువ గల కరెన్సీ నోట్లను రద్దు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎంతైనా వున్నది. అదే సమయంలో ప్రభుత్వ వ్యయాలు ఉత్పాదక కార్యకలాపాలకు అయ్యేలా చూడవల్సివున్నది. సానుకూల చర్యలు లేని పక్షంలో పెద్దనోట్ల రద్దు వరం కాకపోగా శాపంగా పరిణమిస్తుంది.

ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడంలో మోదీ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. పాకిస్థాన్‌లోని ఫ్యాక్టరీలు నకీలీ భారతీయ కరెన్సీ నోట్లను ముద్రించి, మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్‌ గ్రూపులకు సరఫరా చేస్తున్నాయి. రాజకీయపార్టీలు భారీమొత్తంలో ఈ కరెన్సీ నోట్లను రహస్యంగా నిల్వచేసుకున్నాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు తమ లావాదేవీలను నల్ల ధనంతోనే కదా నిర్వహించేది!

                  మోదీ ప్రభుత్వ నిర్ణయం సామాన్య మానవునికి గొప్ప ఊరటనిచ్చిందనడంలో సందేహం లేదు. రియల్‌ఎస్టేట్‌, బంగారు ఆభరణాల రంగాల వారు ఆదాయపు పన్ను చెల్లింపును ఎగవేస్తుండగా సామాన్య ఉద్యోగి నెలసరి వేతనం నుంచి ఆదాయపు పన్నును విధిగా మినహాయిస్తున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల ఉపసంహరణ వల్ల సామాన్యులు తమ రోజువారీ అవసరాలకు జరపాల్సిన చెల్లింపుల విషయంలో తప్పక కొన్ని ఇబ్బందులకు గురవుతారు. అయితే ఇవి తాత్కాలికమే.
పెద్ద నోట్ల రద్దు వల్ల, నల్లధనం ఉత్పత్తికి దారితీస్తున్న వ్యవస్థ మాత్రం చెక్కు చెదరబోదు. ఆదాయపు పన్నురేట్లు అధిక స్థాయిలో ఉండడమూ, పన్నుల వసూలు యంత్రాంగంలో అవినీతి మూలంగానే నల్లధనం సృష్టి అవుతోంది. ఒక పారిశ్రామికవేత్త నెలకు కోటిరూపాయల విలువైన ఎయిర్‌ కూలర్లను ఉత్పత్తి చేస్తాడు. వీటిపై అతను ఎక్సైజ్‌ సుంకం, అమ్మకపుపన్ను, ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది. నెలా నెలా వాటి విక్రయాలపై రూ.35లక్షల మేరకు పన్నులు చెల్లించవలసివుంటుంది.

                  అయితే అవినీతిపరులైన ఆదాయపు పన్ను శాఖ అధికారులకు రెండులక్షల రూపాయలు లంచంగా ఇవ్వడం ద్వారా పన్ను చెల్లింపును ఎగవేస్తాడు. దీని వల్ల అతనికి రూ.33లక్షలు ఆదా అవుతాయి. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌, పారిశ్రామికవేత్త తమ అక్రమార్జనను కాపాడుకోవడానికి వేరే చోట మదుపు చేయవలసివుంటుంది. ఇందుకు వారు పెద్దఎత్తున బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆ ఆభరణాల తయారీకి అవసరమైన బంగారాన్ని దిగుమతి చేసుకోవలసివున్నందున ఆ సొమ్ము విదేశాలకు తరలిపోతుంది. అదనపు ఆర్జనకు అవకాశమున్న పోస్టులలో నియమితులు కావడానికి సహాయపడడం ద్వారా రాజకీయవేత్తలు కూడా అధికారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసుకుంటారు. ఇలా అవినీతికి పాల్పడిన అధికారులు ఫ్యాక్టరీ యజమానుల నుంచి లంచాలు తీసుకుని, వారు పన్ను చెల్లింపును ఎగవేయడానికి తోడ్పడుతారు.

                  పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు ఈ అవినీతికర వ్యవస్థను నిర్మూలించదు. కనుక ప్రస్తుతం రాజకీయవేత్తలు, రియల్‌ఎస్టేట్‌ యజమానులు, బంగారు ఆభరణాల వర్తకులు మొదలైన వారి వద్ద భారీ మొత్తాల్లో నిల్వవున్న సొమ్ముకు కొంత నష్టం జరిగినప్పటికీ, ఆ వ్యవస్థ యథావిధిగా నల్ల ధనాన్ని కొంచెం తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. పాకిస్థాన్‌లో నకీలీనోట్లను ఉత్పత్తిచేస్తున్న ఫ్యాక్టరీలు కొత్తనోట్ల ఉత్పత్తికి తమ సాంకేతికతలను నవీకరించుకుంటాయి.
పెద్దవిలువ కలిగిన కరెన్సీనోట్ల రద్దు వల్ల ప్రయోజనాలు మరో కారణం వల్ల తకూడా పరిమితంగా వుంటాయి. ఆ చర్య నల్లధనాన్ని తగ్గిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఫ్యాక్టరీలు మరిన్ని పన్నులు చెల్లిస్తాయి. అయితే సరుకులను విక్రయానికి పెట్టవు. ప్రభుత్వం వసూలు చేసుకునే పన్నులు తక్కువేమీ కావు. దీంతో ఎయిర్‌ కూలర్ల తయారీదారు తన ఉత్పత్తులను మరింత అధిక ధరకు విక్రయించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అతను పన్నులను పూర్తిగా చెల్లించవలసి వుంటుంది. వినియోగదారులు మరింత అధిక పన్నును చెల్లించవలసివుంటుంది. తత్కారణంగా ఎయిర్‌కూలర్‌కు బదులు టేబుల్‌ ఫ్యాన్‌ను కొనుగోలు చేసుకోవడానికి అతను ఇష్టపడతాడు. దీనివల్ల ఎయిర్‌కూలర్లకు డిమాండ్‌ తగ్గిపోతుంది ఇది ప్రత్యక్ష ప్రభావం మాత్రమే. పెద్ద నోట్ల రద్దు అంతిమ ప్రభావమనేది ప్రభుత్వ వ్యయాల స్వభావం, తీరుతెన్నులపై ఆధారపడివుంటుంది. పెరిగిన ఆదాయంతో ప్రభుత్వం హైవేలను నిర్మించవచ్చు లేదా ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలను పెంచవచ్చు లేదా దేశంలోనే అత్యాధునిక ఆయుధాల తయారీకి పూనుకోవచ్చు. హైవేల వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి. వస్తూత్పత్తిదారుల వ్యాపారం అభివృద్ధిచెందుతుంది. ఉపాధి హామీ పథకం కింద వేతనాలు పెరగడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి మరింతగా పెరుగుతుంది. దీనివల్ల అతను టేబిల్‌ ఫ్యాన్‌కు బదులు ఎయిర్‌కూలర్‌ను కొనుగోలు చేసుకోగలుగుతాడు.

                  దేశంలో అత్యాధునిక ఆయుధాలను ఉత్పత్తి చేయడం వల్ల నిపుణ కార్మికులకు, ఆధునిక పరికరాలకు డిమాండ్‌ పెరుగుతుంది దీని వల్ల సగటు పౌరుల ఆదాయం మరింతగా పెరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వం పెరిగిన ఆదాయాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులలో మదుపు చేయవచ్చు లేదా ప్రభుత్వ సిబ్బందికి అధిక వేతనాలు చెల్లించడానికి ఉపయోగించవచ్చు. ఈ పెరిగిన ఆదాయంతో ప్రభుత్వోద్యోగులు బంగా రాన్ని మరింతగా కొనుగోలు చేసుకుంటారు. ప్రభుత్వమే అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడానికి ఆ ఆదాయాన్ని ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఏది చేసినా నష్టపోయేది దేశ ఆర్థిక వ్యవస్థననడంలో సందేహం లేదు.
                  సంకేతాలు అనుకూలంగా లేవు. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు- స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, ఫిట్చ్‌- భారతకు మంచి రేటింగ్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు స్థిరంగా లేకపోవడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల బలహీన పరిస్థితిని అవి ఎత్తిచూపుతున్నాయి. దీన్ని బట్టి ప్రభుత్వ వ్యయాల నాణ్యత బాగా లేదని స్పష్టమవుతోంది. దీని పర్యవసానమేమిటంటే నల్లధనం తగ్గుదల సామాన్య పౌరుల కొనుగోలు శక్తిని కూడా తగ్గిస్తుంది. ఆయుధాల దిగుమతికి మరింత ధనం విదేశాలకు తరలిపోవడానికి ఇది దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ బాగా నష్టపోతుంది.
                  ప్రభుత్వం తొలుత పన్నురేట్లను తగ్గించి, ప్రభుత్వ యంత్రాంగంలో కింది స్థాయిలోని అవినీతిని నియంత్రించి పెద్ద విలువగల కరెన్సీనోట్లను రద్దు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎంతైనా వున్నది. వినియోగదారులపై పన్ను భారం తగ్గడానికి ఇది దోహదం చేస్తుంది. అదే సమ యంలో ప్రభుత్వ వ్యయాలు ఉత్పాదక కార్యకలాపాలకు అయ్యేలా చూడవల్సివున్నది. అంటే హైవేల నిర్మాణం, ఆయుధాల తయారీకి మున్నగు వాటికి ఖర్చు పెట్టాలి. ఇటువంటి సానుకూల చర్యలు లేని పక్షంలో పెద్దనోట్ల రద్దు వరం కాకపోగా శాపంగా పరిణమిస్తుంది.
  భరత్ ఝన్‌ఝన్‌వాలా
(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగళూరు ఐఐఎం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌)

విశాఖ సదస్సుకు తేదీల ఖరారు

విశాఖ సదస్సుకు తేదీల ఖరారు
11-11-2016 01:32:12

న్యూఢిల్లీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర వరుసగా రెండో ఏడాది సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారతదేశాన్ని ఇంజన్‌గా ముందు పెట్టేందుకు, ప్రపంచ వ్యూహంతో భారతను అనుసంధానించేందుకు అవసరమైన కార్యాచరణను రచించేందుకు, ప్రపంచ శక్తిగా అవతరిస్తున్న దేశ గొప్పదనాన్ని చాటేందుకు ఈ సదస్సు వేదిక అవుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనవరి 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో ఈ సదస్సు జరుగనుంది. అంతర్జాతీయ, భారత పారిశ్రామిక కంపెనీలు అన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని, చరిత్రాత్మక వ్యూహాలను రచిస్తాయని ఆమె వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, సీఐఐ ఉపాధ్యక్షుడు రాకేశ్ భారతి మిట్టల్‌ల సమక్షంలో ఉద్యోగ్‌ భవన్‌లోని తన కార్యాలయంలో గురువారం ఆమె ఈ ప్రకటన చేశారు. గతేడాది కూడా ఈ సదస్సుకు విశాఖపట్నమే ఆతిథ్యం ఇచ్చిందని, తర్వాతి సంవత్సర సదస్సును కూడా ఇక్కడే నిర్వహిస్తామని అప్పుడు చంద్రబాబు చెప్పారని, దీనికి తాను అంగీకరించానని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ.. గతేడాది సదస్సులో రూ.4,67,577 కోట్ల పెట్టుబడులు, 9,58,896 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా 328 అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఇందులో 93 పరిశ్రమల్ని స్థాపించామని, మరో 41 పరిశ్రమలకు భూములు కేటాయించామని, వాటి ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. 1.60 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. మొత్తంగా ఎంవోయూల్లో ఇప్పటికి 41 శాతం అమలు చేశామని, మరో రెండు నెలల సమయం ఉన్నందున 55-60 శాతం అమలు చేసి రికార్డు నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతంలో ఏయే పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయో, క్షేత్రస్థాయిలో నిర్మాణం పురోగతి ఎలా ఉందో విశాఖపట్నం నుంచే అంతా వీక్షించేలా ఆనలైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పెట్టుబడులు పెట్టిన వారంతా భాగస్వామ్య సదస్సులో కూర్చుని.. తమ తమ ప్రాజెక్టుల పురోగతిని ప్రత్యక్షంగా చూడొచ్చన్నారు. విశాఖ సదస్సుకు దేశాధినేతల్ని, మంత్రుల్ని తీసుకురావాలని నిర్మలా సీతారామన్‌ను బాబు కోరారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యే విదేశీ ముఖ్యుడిని ఏపీలో జరిగే సదస్సుకు రప్పించాలన్నారు. 2 నెలల సమయం ఉన్నందున ఈ దిశగా చర్యలు చేపడతామని నిర్మల హామీ ఇచ్చారు. కాగా, సీఐఐ ఇప్పటికి 22సార్లు భాగస్వామ్య సదస్సును నిర్వహించింది. జనవరిలో జరిగేది 23వ సదస్సు. ఇందులో ఐదు చంద్రబాబు హయాంలో జరగడం విశేషం. 2001, 2003, 2004ల్లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భాగస్వామ్య సదస్సు జరిగింది. గతేడాది విశాఖలో జరిగింది. వచ్చే ఏడాది వరుసగా అక్కడే జరుగనుంది

Sunday 6 November 2016

జగన్ కాలుమోప జాగా లేని అమరావతి

జగన్ కాలుమోప జాగా లేని అమరావతి
By jinka nagaraju | 08:48 AM Thursday, 03 November 2016
http://telugu.asianetnews.tv/andhra-pradesh/jagan-finds-no-space-to-set-up-office-in-amaravati
   
Quick Summary
అమరావతి జగన్ దూర లేని కారడవి అయిపోయింది. అక్కడ అఫీసు కట్టుకోవడానికి జాగా దొరకరడం లేదు. అభద్రత కూడా వెంటాడుతూ ఉంది.

మొత్తానికి రాజధాని అమరావతి  ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశంగా తయారయింది. రాష్ట్రం కాని రాష్ట్రం కర్నాటకలో బ్రహ్మాండమయిన ఇల్లు సులభంగా కట్టుకుని వుండవచ్చు.  హైదరాబాద్ లో లోటస్ పాండ్ ని అంతకంటే సలభంగా ఎంపిక చేసుకోని ఉండవచ్చు. అయితే, వరల్డ్ క్లాస్ అమరావతిలో ఆ పప్పు లుడకడం లేదు.

వెలగపూడికి ఆరేడు కిలో మీటర్ల వ్యాసార్థంలో జగన్ కాలుమోపేందుకు వీలులేకుండా ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడి  ప్లాన్ కట్టుదిట్టంగా తయారయింది.   కోర్ క్యాపిటల్ కు దరిదాపుల్లో ఎక్కడా ప్రతిపక్ష నాయకుడు గుడారం వేసే పరిస్థితి  లేదు. అందుకే  దాదాపు 15 కిమీ దూరంలో,ఎక్కడో విసిరేసినట్టుగా మంగళగిరిలో కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. అక్కడ కూడా  వైఎస్ఆర్ సి కార్యాలయానికి భూమి లీజుకు దొరకడం లేదు. ఫలితంగా సాక్షి భూమిలో స్థిరపడే పరిస్థితి వస్తున్నదని పార్టీ వర్గాలు ’ ఏషియా నెట్’ కు చెప్పాయి.

వెలగపూడికి, అంటే అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు అయిదారు కిలో మీటర్లు దూరంలో పార్టీ కార్యాలయం ఉంటే బాగుంటుందని జగన్ భావించారట.  ఎందుకంటే, ఎమర్జీన్సీలో అసెంబ్లీకి వెళ్లడం, లేదా పనుల మీద చకాచకా సెక్రటేకరియట్ కు వెళ్లడం సుళువవుతంది. హైదరాబాద్ లో  గాంధీ భవన్, ఎన్టీ ఆర్ ట్రస్టు భవన్ ,సిపిఐ, సిపిఎం కార్యాలయాలు ఆరేడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి.  టిఆర్ ఆఫీస్ కూడా ఇంతే దూరంలో ఉంటుంది.  ఈ ఉద్దేశంతోనే   కోర్ క్యాపిటల్ కు అయిదారు కిలోమీటర్ల దూరంలో పార్టీ కార్యాలయానికి జాగా వెదకాలనుకున్నారు. ఈ కోర్ క్యాపిటల్ వచ్చేది చచ్చేది లేదనుకుని  స్థల సేకరణ జాప్యం చేశారు. వెలగపూడి తాత్కాలి-శాశ్వత రాజధాని అయి కూర్చోవడం అక్కడే అసెంబ్లీ కూడా రావడంతో ఇపుడు  అర్జంటుగా పార్టీ ఆఫీస్ ను ఏర్పాటుచేయాలనే నిర్ణయానికి వచ్చారు.
ప్రభుత్వ విధానం, అమరావతిలో ఉన్న రాజకీయాలు, భూముల స్థితిగతులు ఏవీ జగన్ కాలుమోపేందుకు అనుకూలంగా లేవు. ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లాగా విశాలంగా కార్యాలయం కట్టుకోవడం అమరావతిలో కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప నాలుగెకరాల ప్రభుత్వ స్థలం ఆ పార్టీకి  దొరకదు. అంతవరకు మంగళగిరిలో సర్దుకు పోవలసిందే.

మొదట తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు కోసం అన్వేషణ ప్రారంభమయింది. విజయవాడ వద్దనుకున్నారు. గుంటూరు దగ్గిర రెడ్డి పాళెం ను పరిశీలించారు. అనవుగాని చోట భద్రత కూడా ఒక సమస్య అయింది. జగన్ ప్రభుత్వ భద్రత మీద పూర్తిగా ఆదార పడదల్చుకోలేదు. ఆయన కట్టదిట్టమయిన ప్రయివేటు బందోబస్తుతోనే యాత్రలు చేస్తున్నారు. అంతేకాదు, సాధ్యమయినంతవరకు ఎక్కడా రాత్రి బసచేయరు, హైదరాబాద్ కు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక బస చేయాల్సివచ్చినా, ఒక రహస్య ప్రదేశానికి  వెళతారు.  ఇపుడున్న రాజకీయ వాతావరణంలో అమరావతి ప్రాంతంలో భద్రత  కూడా ఒక సమస్య అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  దీనికోసం కూడా ఎక్కడో దూరాన ఉండకుండా, అమరావతి గరిమనాభి అయిన వెలగపూడికి అయిదారు కిలో మీటర్ల దూరంలో పార్టీ హెడ్ క్వార్ట ర్స్ ఉండాలని నిర్ణయించారు.

అయితే, అక్కడెక్కడ కొనేందుకు ప్రయివేటు  భూములే  లేవు. ఉన్నా కొనడం, అమ్మడం మీద నిషేధం ఉంది. ఏదో ఒక విధంగా సేకరించాలనుకుంటే ధరలు విపరీతంగా  ఉన్నాయి.  పార్టీ రెండు మూడెకరాల స్థలం  కావాలనుకుంది. అయితే అక్కడ ఎకరా పది, పదిహేనుకోట్ల కంటే తక్కువగా లభించేట్లుగా లేదట. అందుకే, సెక్రటేరియట్ కు రాయేస్తే పడేంత దూరంలో పార్టీ కార్యాలయం కట్టుకోవడం చంద్రన్నరాజ్యంలో జరిగే పని కాదనే నిర్ణయానికి వచ్చేశారు.  అలాకాదంటే  ప్రభుత్వం కేటాయించే భూమే చాలనుకుంటే అది ’గూడు మిద్దె’ కు కూడా పనికిరాదు. పుట్టిన ప్పటి నుంచి వైభవం వెలగబెట్టిన పార్టీకిపుడు అమరావతి ఎడారయింది.

ఏ పార్టీకి ఎంత భూమి ఇవ్వాలో ఒక ఫార్ములా కూడా ప్రభుత్వం  తయారుచేసింది. దీని ప్రకారం  ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే అమరావతిలో భారీ భవంతి కట్టుకునేంత స్థలం వస్తుంది. 2016 జూలైలో ప్రకటించిన ఈ నూతన విధానం ప్రకారం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అమరావతిలో  అరెకరా,  జిల్లాలలో 1000 చ.అ జాగాయే దొరుకుతుంది. అది కూడా ఎక్కడ ఇస్తారో చెప్పలేం. కాబట్టి  అమరావతిలో కాలుమోపడం జగన్ కు కష్టమే.

 ఈ స్థలాన్ని అసెంబ్లీలో పార్టీలకు ఉన్న సభ్యత్వం  ప్రకారం నిర్ణయించారు. ఈ లెక్క ప్రకారం టిడిపికి నాలుగెకరాలు వస్తాయి. జిల్లాలలో  రెండెకరాలు వస్తాయి.

ప్రభుత్వ విధానం, అమరావతిలో ఉన్న రాజకీయాలు, భూముల స్థితిగతులు ఏవీ జగన్ కాలుమోపేందుకు అనుకూలంగా లేవు. ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లాగా విశాలంగా కార్యాలయం కట్టుకోవడం అమరావతిలో కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప నాలుగెకరాల ప్రభుత్వం స్థలం ఆ పార్టీకి  దొరకదు. అంతవరకు మంగళగిరిలో సర్దుకు పోవలసిందే.

Thursday 3 November 2016

టమాట... ఇక పండగే!

టమాట... ఇక పండగే!
04-11-2016 02:19:39

ధరల పతనంపై భయమక్కర్లేదు..
రైతులను ఆదుకోనున్న ప్రభుత్వం
టమాట పల్ప్‌ తయారీలో శిక్షణ..
పరిశ్రమ ఏర్పాటుకు క్రెడిట్‌ గ్యారెంటీ
అన్ని రైతుబజార్లలో ఉప ఉత్పత్తుల అమ్మకాలు
రుణం ఇవ్వటానికి ముందుకొచ్చిన ‘ఆంధ్రప్రగతి’
అనంతపురంలో ప్రయోగాత్మకంగా అమలు
అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మార్కెటింగ్‌ మాయాజాలం... నిలకడ లేని ధరలు... నిల్వ చేసుకోడానికి సదుపాయాల కొరత... టమాటా రైతులను వెక్కిరిస్తుంటాయి! రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమలో భారీగా సాగు చేస్తున్నా... కనీస మద్దతు ధర కూడా దక్కక రోడ్లపై గుట్టలుగుట్టలుగా పొరపోస్తున్న ఉదంతాలు ఏటా సర్వసాధారణమై పో యాయి. కానీ, ఆ పరిస్థితి మారనుంది! టమాట సాగు ఇక ఏ మాత్రమూ దండక కాదని, రై తులకు పండగ తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా మార్కెటింగ్‌ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉద్యానశాఖ సహకారంతో టమాట పండించే సన్నకారు, కౌలు రైతులను సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి టమాటా పల్ప్‌(గుజ్జు) తయారీలో శిక్షణ ఇవ్వటానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాదూ వారికి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి చిన్న పరిశ్రమ లు ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తుంది. పరిశ్రమ ద్వారా వచ్చిన ఉత్పత్తులను అన్ని రైతుబజార్లలో అమ్మడంతోపాటు జాతీయస్థాయిలో వాటిని మార్కెటింగ్‌ చేయనుంది.

అనంతపురంతోనే ఆరంభం
దేశంలో ఉత్పత్తి అవుతున్న టమాటలో 35 శాతం తెలుగు రాషా్ట్రల నుంచే వస్తున్నాయి. రెండు రాషా్ట్రల్లోనూ కలిపి మూడు లక్షల హెక్టార్లలో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. హెక్టార్‌కు 30 టన్నుల చొప్పున దాదాపు ఏడాదికి 90 లక్షల టన్నులు ఉత్పత్తిచేస్తున్నారు. అ యితే, వ్యాపారులు, మధ్యవర్తులు లాభపడుతుండగా ఆరుగాలం కష్టపడిన రైతన్న మాత్రం నష్టాలను చవిచూస్తూనే ఉన్నాడు. టమాటను దీర్ఘకాలంపాటు నిల్వ చేసే సౌకర్యం లేకపోవటం వల్ల రైతులు త మ ఉత్పత్తులను నామమాత్రపు ధరకు తెగనమ్ముకుంటున్నారు. లేకపోతే... వృథాగా వదిలేస్తున్నారు. కానీ, టమా ట ధర తక్కువ ఉన్నప్పుడు వాటిని ధీర్ఘకాలం నిల్వ ఉండేలా ప్రాసెసింగ్‌ చేస్తే రైతుకు మం చి గిట్టుబాటు ధర వస్తుంది. టమాట నుంచి ఉప ఉత్పత్తులైన పల్ప్‌, కెచప్‌, సాస్‌లాంటి వా టిని తయారుచేయవచ్చు. వీటిని ఆరునెలల నుంచి ఏడాది వరకూ నిల్వ చేసుకోవచ్చు. అనేక ఆహార ఉత్పత్తుల తయారీలో వాడుతున్న టమాట ఉత్పత్తులకు మార్కెట్‌లో చాలా డి మాండ్‌ ఉంది. ఈ దృష్ట్యా... టమాట ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయటం వల్ల రైతులకు ఆదాయాన్ని పెంచడంతో పాటు యువతకు ఉపాధి కూడా కల్పించవచ్చు. ప్రభుత్వం ఈ కోణంలోనే ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా తొలుత అనంతపురంలో ప్రయోగాత్మకంగా చిన్న యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. టమాట పల్ప్‌ ఇండసీ్ట్రని చిన్న పరిశ్రమగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన క్రెడిట్‌ గ్యారెంటీ రైతుబజార్‌ అందిస్తుంది. సహకార సంఘాలుగా ఏర్పడ్డ రైతులకు రుణాలు అందించటానికి అనంతపురంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ముందుకొచ్చినట్లు తెలిసింది. తయారైన ఉత్పత్తులను 80 రైతుబజార్లలో పెట్టి అమ్మకాలు చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ శాఖ డిమాండ్‌ కల్పిస్తుంది.

అరుదైన కూరగాయలకు జీఐ గుర్తింపు!
రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి పరిమితమై పెరిగే కూరగాయలను గుర్తించి వాటిని జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌(జీఐ)కు పంపించాలని మార్కెటింగ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ‘రాష్ట్రంలో విశాఖలో వేలంగి వంకాయలు బాగా ఫేమస్‌. అనంతపురంలో ముళ్ల వంకాయల కు మంచి ప్రాచుర్యం ఉంది. అలాగే గుంటూరులో మాత్రమే పండే నక్షత్రపు కాకరకాయలు, కృష్ణా జిల్లాలో పండే బుంగ మిర్చి... ఇలాంటి కూరగాయలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన కూరగాయలను గుర్తించి భౌగోళిక గుర్తింపునకు పంపిస్తాం. జీఐకు పంపించటంవల్ల ఆ కూరగాయలకు రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా డిమాండ్‌ వస్తుంది. దీనివల్ల ఆ కూరలు పండించే రైతులకు గిట్టుబాటుధర లభిస్తుంది. త్వరలోనే ఈ కూరగాయలను జీఐకి పంపించటానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం’’ అని రైతుబజార్‌ సీఈవో వి.భాస్కర రమణమూర్తి చెప్పారు.

Monday 31 October 2016

మీరు కొంచెం మారాలి బాబూ!

మీరు కొంచెం మారాలి బాబూ!
29-10-2016 23:36:39

సమీక్షకు సమయం ఆసన్నమయ్యింది. తెలుగునాట రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావస్తోంది. ఆయా ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు ఒక అంచనాకు రావడానికి ఈ సమయం సరిపోతుంది. మిగిలిన రెండున్నరేళ్లలో ఏమైనా చేయాలనుకున్నా ఏడాదిన్నర కాలమే ఉంటుంది. చివరి సంవత్సరంలో ఎన్నికల వాతావరణం ఏర్పడటమే కాకుండా అధికారంలో ఉన్నవారిపై ప్రజలు ఒక అభిప్రాయానికి కూడా వచ్చేస్తారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చివరి సంవత్సరంలో పాలకులపై ప్రజల అభిప్రాయంలో మార్పురాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అన్నీ కలిసిరావడంతో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోల్చితే పాలనలో పైచేయిగా ప్రస్తుతానికి ఉన్నారు. అనాథగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో
పరిస్థితులను తట్టుకుని నిలదొక్కుకోవడానికి చంద్రబాబు నాయుడు అహరహం ప్రయత్నిస్తున్నా అక్కడి పరిస్థితులు ఆయనకు కలిసిరావడం లేదు. బహుశా ఈ కారణంగానే కాబోలు వీడీపీ అసోసియేట్స్‌ తాజాగా నిర్వహించిన సర్వేలో తెలంగాణ సీఎం దేశంలోనే ప్రథమస్థానంలో నిలవగా, ఏపీ సీఎం అయిదో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌ పక్కా రాజకీయ వ్యూహంతో నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ముందుగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా శాసనసభలో తన బలాన్ని పెంచుకున్నారు. అదే సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికై మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలతో పాటు పలు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పథకాలను ప్రారంభించిన కేసీఆర్‌ అంతటితో ఆగకుండా వాటికి భారీ ప్రచారం కల్పించడం ద్వారా తెలంగాణలో అద్భుతాలు జరగబోతున్నాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించారు. దీంతో తెలంగాణ ప్రజలలో ఆయన పాలనా సామర్థ్యంపై నమ్మకం ఏర్పడింది. నిజానికి చంద్రబాబులా కేసీఆర్‌ అంతగా శ్రమించడం లేదు. ఆడుతూపాడుతూ పాలన సాగిస్తున్నారు. అయితే, ప్రజలను తనవైపునకు తిప్పుకోవడానికి ఏమిచేయాలో ఆ పనిని సమర్థంగా చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

                  ప్రతిపాదిత అమరావతి నిర్మాణంపై అధిక ఫోకస్‌ చేయడం, చెబుతున్న మాటలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించకపోవడంతో ప్రజల్లో ముఖ్యమంత్రిపై నమ్మకం సన్నగిల్లుతోంది. కేసీఆర్‌ నిర్దేశించుకున్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యతలు నిర్దేశించుకోవడంలో విఫలమయ్యింది. అధికార యంత్రాంగంలో అలసత్వం, క్రమశిక్షణారాహిత్యం నెలకొనడంతో తలపెట్టిన పనుల్లో అంతగా పురోగతి కనబడటం లేదు. ప్రత్యేకహోదానా? ప్యాకేజీనా? అన్న మీమాంసతోనే ఏడాదికిపైగా గడిచిపోయింది. మధ్యలో కాపుల రిజర్వేషన్‌ ఆందోళన వంటి సమస్యలు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బహిరంగంగాగానీ, విలేకరుల సమావేశంలోగానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే మాట్లాడతారు. దీంతో ఆయన ఎప్పుడైనా మాట్లాడితే ఏమి మాట్లాడతారా? అన్న ఆసక్తి ఉంటోంది. తరచుగా ప్రసంగాలు చేయకపోయినా, తనకు ఎటువంటి ప్రచారం కావాలో తెలిసిన కేసీఆర్‌ ఆ దిశగా ప్రతిరోజూ చర్యలు తీసుకుంటూ ఉంటారు. తెలంగాణలో మీడియా కూడా ఆయనకు పూర్తిగా సహకరిస్తున్నది కనుక కోరుకున్న ప్రచారం లభిస్తున్నది. చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో మాట్లాడుతున్నారు. దీంతో ఆయన ప్రసంగాలు రొటీన్‌ అయిపోయాయి. టీవీలలో చంద్రబాబు ప్రసంగిస్తుంటే ఆసక్తిగా వినే పరిస్థితిలో ఇప్పుడు ఏపీ ప్రజలు లేరు.

                  నిజానికి ఆయన గొప్ప ఉపన్యాసకుడు కూడా కాదు. ఆయన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేలా ఉండవు. అయితే, చంద్రబాబు పనితీరుపై నమ్మకంతోనే ప్రజలు ఆయనకు అధికారం అప్పగించారు. ఆయన ఉపన్యాసాలలో కొత్త విషయం ఏమీ ఉండదన్న అభిప్రాయం గతంలో కూడా ఉండేది. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల రెండున్నరేళ్ల పాలనను సింహావలోకనం చేసుకుంటే కొన్ని విజయాలు, మరికొన్ని వైఫల్యాలు కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిననాటి నుంచీ ఇద్దరు చంద్రులు అడ్డం - పొడవు ప్రకటనలు ఎన్నో చేశారు. ఆకాశానికి నిచ్చెనలు వేశారు. దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి త్వరగా ఏర్పడే ప్రమాదం ఉందని గమనించిన కేసీఆర్‌ ఆ తరహా ప్రకటనలకు స్వస్తిచెప్పారు. చంద్రబాబు మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు. ఎవరి పద్ధతి వారిది కనుక ఫలానా వారిలా ఉండాలని సూచించడం సబబు కాదు. తెలంగాణలో కేసీఆర్‌ గత ఎన్నికలతో పోల్చితే బలం పెంచుకున్న విషయం వాస్తవం. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనంకాగా, వివిధ సంస్థలు జరిపిన సర్వేలలో కూడా కేసీఆర్‌కు జనాదరణ పెరిగిందనే వెల్లడవుతోంది. చంద్రబాబు విషయంలో ప్రజల్లో ఆదరణ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి అక్కడ ఎన్నికలు జరగలేదు. ఏ సంస్థా సర్వేలు నిర్వహించలేదు. మరో రెండు మూడు నెలలలో మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికల తర్వాతగానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ప్రచారం విషయంలో కేసీఆర్‌తో పోల్చితే చంద్రబాబు బాగా వెనుకబడి ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడేవారి సంఖ్య కూడా అంతగా కనిపించడం లేదు. దీంతో చంద్రబాబుకు జనాదరణ తగ్గిందా? అన్న అనుమానం రాజకీయ పరిశీలకులలో ఏర్పడుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచేవారు కూడా ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్‌రెడ్డి వైపు మొగ్గుచూపడం లేదు. దీనినే గుడ్డికంటే మెల్ల నయం అంటారు కాబోలు. అయినా ఇప్పట్లో ఎన్నికలు రావు కనుక రెండున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే ఇరువురు ముఖ్యమంత్రులు ముఖ్యంగా చంద్రబాబు కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

బాబు నేర్వని పాఠాలు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోవలసిన దిద్దుబాటు చర్యలు చాలా ఉన్నాయి. అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రికి మధ్య అంతరం ఏర్పడింది. ఈ కారణంగా ముఖ్యమంత్రి వ్యవహారశైలి పట్ల పలువురు సీనియర్‌ అధికారులు విసుగు ప్రదర్శిస్తున్నారు. తరచుగా సుదీర్ఘ సమీక్షలు నిర్వహించడం, ప్రతిరోజూ ఉదయం ఎనిమిదిన్నర నుంచి గంటపాటు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ రావడంతో చంద్రబాబుపై అధికారులే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు చాలామంది అధికారులు హైదరాబాద్‌లోనే ఉన్నందున సమీక్షలు, సమావేశాల కోసం ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టుగా వారి పరిస్థితి ఉండేది. ఇప్పుడు టెలీకాన్ఫరెన్స్‌ల వల్ల తలపోటు వస్తోందని ఒక సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. ఉదయంపూట అందరికీ ఇళ్లల్లో ఏవో పనులు ఉంటాయి. సరిగ్గా అటువంటి సమయంలో గంటపాటు టెలీకాన్ఫరెన్స్‌ ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటోందనీ, అయినా ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలు, చేసే సూచనలు అమలు కావాలంటే కనీసం పదిహేను రోజుల వ్యవధి అవసరమనీ, ఆ వ్యవధి ఇవ్వకుండా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించడం వల్ల మొక్కుబడి తంతుగా మారిందనీ పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులు, శాసన సభ్యులు కూడా ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొనవలసి ఉంటోంది. దీంతో తమను కలవడానికి ఉదయంపూట వచ్చే సందర్శకులను కలుసుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా చేసేది ఏమీలేదు కనుక సెల్‌ఫోన్‌లు ఆన్‌లో ఉంచి ఎవరి పనుల్లో వారు ఉండిపోతున్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొనలేకపోయిన అధికారులను సంబోధిస్తూ ముఖ్యమంత్రి కొన్ని సందర్భాలలో సూచనలు చేస్తూ ఉంటారు. మొత్తంమీద ఈ టెలీకాన్ఫరెన్స్‌ల వ్యవహారం చంద్రబాబుకు లాభించకపోగా, నష్టం చేస్తోందన్న అభిప్రాయమే అటు తెలుగుదేశం పార్టీ వర్గాలలో, ఇటు అధికార వర్గాలలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షించుకుని, ప్రభుత్వ ప్రాధాన్యతలను ముందుగా నిర్దేశించుకుని, వాటి అమలు బాధ్యతను ఎంపిక చేసిన అధికారులకు అప్పగించి, పక్షంరోజులకు ఒకసారి ముఖాముఖి మాట్లాడటం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి, తెలంగాణతో పోల్చితే ఏపీలో కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగిపోతున్నాయి. అయినా వాటికి తగిన ప్రచారం లభించడం లేదు. ఉదాహరణకు తెలంగాణలో విద్యార్థుల ఫీజులు చెల్లించాలంటూ ఆందోళనలు చేస్తూ ఉండటాన్ని చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల కోసం ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా అప్పుడప్పుడు ఆందోళన చేస్తున్నాయి. ఏపీలో ఈ పరిస్థితి లేదు.

                  ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థులకు ఫీజులు, ఎన్టీఆర్‌ ఆరోగ్య బీమా పథకం కింద టంచన్‌గా చెల్లింపులు జరుగుతున్నాయి. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు పొందుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటివి హైలైట్‌ కావడం లేదు. అదే సమయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అనవసర విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఉదాహరణకు, రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్నే తీసుకుందాం! ఈ అంశంపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు శంకించే పరిస్థితిని కొనితెచ్చుకున్నారు. స్విస్‌ చాలెంజ్‌లో పాల్గొనే బిడ్డర్లు ఇవ్వజూపిన రెవెన్యూ వాటాను ఇతర బిడ్డర్లకు కూడా తెలియ చేయాలని చట్టంలో పేర్కొన్నారు. ఇక్కడ అధికారులు వాడిన ఒక పొరపాటు పదం వల్ల ప్రభుత్వం ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. అంతేకాకుండా మొత్తం ప్రాసెస్‌ మూడు నెలలు జాప్యం అవుతోంది. ఆసక్తి ఉన్న సంస్థలకు రెవెన్యూ వాటా వివరాలు తెలియ చేయాలని మొదట చట్టంలో పేర్కొన్నారు. ‘ఆసక్తి అంటే’... అర్హత ఉన్నవారే ఆసక్తి చూపుతారన్న ఉద్దేశంతో ఆ పదం చేర్చామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పదాన్ని ఉపయోగించుకుని అర్హత లేనివారు కూడా తమకు ఆసక్తి ఉందంటూ ముందుకు వచ్చి, పోటీలో తొలుత పాల్గొన్న బిడ్డర్లు ఇవ్వజూపిన రెవెన్యూ వాటా వివరాలు కావాలని కోరారు. చివరకు వివాదం కోర్టుకు చేరింది. దీంతో తప్పు తెలుసుకున్న అధికారులు చట్టానికి స్వల్ప సవరణ చేస్తూ ‘ఆసక్తి ఉన్న’ అన్న పదం బదులు ‘అర్హత ఉన్న ఇతరులకు’ అని చేర్చడంతో వివాదం ముగిసింది. ఇంతాచేస్తే ఈ స్విస్‌ చాలెంజ్‌లో పాల్గొన్న తొలి బిడ్డర్లు రెండూ సింగపూర్‌ కంపెనీలే కావడం విశేషం. ఈ రెండు కంపెనీలలో ఒకటి పూర్తిగా సింగపూర్‌ ప్రభుత్వానిది కాగా, రెండవ దాంట్లో సింగపూర్‌ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. సింగపూర్‌ ప్రభుత్వంలో అవినీతి జీరో శాతం అని అందరూ అంగీకరించే విషయమే! ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ కూడా ఆ మేరకు సింగపూర్‌ ప్రభుత్వాన్ని గుర్తించింది. వాస్తవం ఇది కాగా, సింగపూర్‌కు చెందిన ప్రయివేటు కంపెనీలకు రాజధాని భూములను కట్టబెడుతున్నారన్న అపవాదును ప్రభుత్వం మూటగట్టుకోవలసి వచ్చింది. ఇది స్వయంకృతాపరాధమే! రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ వేరు- రాజధాని డెవల్‌పమెంట్‌ వేరు అని కూడా ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది.

                  రాజధానికి పెట్టుబడులు రావాలంటే రియల్‌ ఎస్టేట్‌ సంస్థల వల్ల జరగదు. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు ఉండి పెట్టుబడిదారులలో నమ్మకం కలిగించవలసిన సంస్థలకే అది సాధ్యం. ఈ విషయం అలా ఉంచితే, అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాకాలంపాటు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చంద్రబాబు గాలికి వదిలేశారు. ఒక్కరోజు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లలేదు. దీంతో పార్టీకీ ఆయనకూ మధ్య అంతరం పెరిగింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అనధికార పదవుల భర్తీ పూర్తిగా జరగలేదు. ఫలితంగా పార్టీ యంత్రాంగంలో నిరాశా నిస్పృహలు చోటుచేసుకున్నాయి. పాలనా వ్యవహారాలకే పరిమితమై రాజకీయ వ్యవహారాలను పట్టించుకోకపోవడం చంద్రబాబుకు నష్టం చేసింది. ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి సుముఖత చూపడం లేదన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను చెప్పడానికి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ వెనుకాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాపులకు ఏటా వెయ్యికోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రుణాల పంపిణీ కూడా మొదలయ్యింది. అయితే రుణాలు పొందినవారు ఆటోలు వగైరా కొనుక్కుని వాటిపై చంద్రబాబు ఫోటో కూడా ప్రదర్శించడం లేదనీ, పవన్‌కల్యాణ్‌ లేదా ముద్రగడ పద్మనాభం ఫొటోలు పెట్టుకుంటున్నారని గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే చెప్పారు. చేస్తున్న పనికి రాజకీయ ప్రయోజనం పొందడంపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని ఆ ఎమ్మెల్యే విశ్లేషించారు. కాపులను సంతృప్తిపరిచే క్రమంలో బీసీలలో పార్టీపట్ల వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందనీ, ఇప్పటికే ఈ ఛాయలు కనిపిస్తున్నాయని మరో ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. బీసీలు అధికంగా ఉండే గ్రామాలలో కూడా కాపులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఎక్కువమందికి రుణాలు మంజూరు చేస్తున్నారనీ, బీసీలు అధికంగా ఉన్నా తక్కువ సంఖ్యలో రుణాలు ఇస్తున్నారనీ, దీనిపై బీసీలు ఆగ్రహంగా ఉన్నారని ఆ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే ఇవన్నీ ఆయన వద్ద చెప్పుకోవాలని తమకు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపాదించిన మెగా ఆక్వాపార్క్‌ వివాదాస్పదం కావడం కూడా స్వయంకృతాపరాధమేనని చెప్పాలి. అధికార యంత్రాంగంతోపాటు పార్టీ యంత్రాంగంలో నిర్లిప్తత లేదా నిర్లక్ష్యం వల్ల గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నట్టు అయ్యింది.

                  టెక్నాలజీ విషయంలో కూడా ముఖ్యమంత్రి తన వైఖరిని సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. సర్వరోగ నివారణి జిందా తిలస్మాత్‌ అన్నట్టుగా అన్నిచోట్లా టెక్నాలజీ గురించే చెప్పడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కువగా ఐటీ జపం చేసేవారు. గ్రామాలు, లంబాడి తండాలకు వెళ్లినప్పుడు అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏంచేసేదీ చెప్పకుండా, అప్పట్లో ఓ వెలుగు వెలుగుతూ ఉన్న సత్యం కంప్యూటర్స్‌ అధినేత రామలింగరాజువలె మీరు కూడా డబ్బు సంపాదించుకునే ఆలోచనలు చేయాలని చెప్పేవారు. దీంతో గ్రామీణులకు అప్పట్లో దూరం అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి తన వైఖరిని సమీక్షించుకోవాలి. ఇటువంటి లోపాలు మరెన్నో ఉన్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులలో ఏపీని నిలబెట్టగలిగేది చంద్రబాబు ఒక్కరేనన్న అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. అయితే 1995-1999 మధ్యకాలంలోవలె చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని ఆయన పనితీరును బహిరంగంగా శ్లాఘించేవారు ఇప్పుడు కరువయ్యారు. తెలంగాణ ప్రజలతో పోల్చితే ఏపీ ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వారిని సంతృప్తిపర్చడం అంత తేలిక కాదు. అదే సమయంలో, ఆ సమాజం కులమతాల ప్రాతిపదికన విడిపోయి ఉంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎదురుకాని ఎన్నో సమస్యలు చంద్రబాబు ముందున్నాయి. అక్కడ ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తనకున్న పరిమితులను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవలసిన అవసరం చంద్రబాబుకు ఎంతైనా ఉంది. ఆకాశానికి నిచ్చెనలు వేయడం మానుకోవాలి. మిగిలిన రెండున్నరేళ్లలో ఎంత చేయగలరో, ఏమిచేయగలరో అంతే చెప్పడం మంచిది.

                  ప్రపంచంలోకెల్లా అద్భుతమైన రాజధానిని నిర్మించాలని అక్కడి ప్రజలు ఇప్పుడు కోరుకోవడం లేదు. సౌకర్యవంతమైన రాజధాని నిర్మాణం జరిగితే చాలని మాత్రమే కోరుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం నిర్మాణం వేగంగా సాగాలి. ప్రస్తుత కాంట్రాక్టర్‌ వల్ల అది సాధ్యంకాదన్న అభిప్రాయం విస్తృతంగా ఉన్నందున ప్రత్యామ్నాయ కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించడం మంచిది. ప్రభుత్వం పట్ల ప్రజలలో ఫీల్‌గుడ్‌ భావన పెంపొందించడానికి రాజకీయంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి. అంతా నాకు తెలుసు అని కాకుండా, మీకు తెలిసింది కూడా చెప్పండి అని చెప్పుకునే అవకాశం కల్పిస్తే దానివల్ల ప్రయోజనం పొందేది ముఖ్యమంత్రే!

 కేసీఆర్‌కు భావి సవాళ్లు
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విషయానికి వద్దాం! ప్రస్తుతానికి తెలంగాణలో ఆయనకు తిరుగులేదు. ఆయనను ఎదుర్కోగల ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు. అయితే, రాజకీయాలలో ఇప్పుడున్నట్టు రేపు ఉండదు. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగాలంటే కేసీఆర్‌ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు నెలల క్రితంవరకు కేసీఆర్‌ భారీ ప్రకటనలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు వాటి ఊసే లేకుండాపోయింది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నప్పటికీ పలు పథకాలను ఒకేసారి భారీగా చేపట్టడం వల్ల నిధుల కొరత ఏర్పడుతోంది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అంత సాఫీగా లేదు. దీంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం వంటి సమస్యలు కేసీఆర్‌ను చుట్టుముట్టడానికి కాచుకుని ఉన్నాయి. మాటలకు చేతలకు పొంతన లేనప్పుడు ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంటుంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకంపై పేదలు గంపెడాశలు పెట్టుకుని ఉన్నారు. వచ్చే ఎన్నికలనాటికి ఈ పథకాన్ని అమలుచేయడం మొదలు పెట్టకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మిషన్‌ భగీరథ వంటి పథకాలు ప్రస్తుతానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ మున్ముందు వాటివల్ల ఓట్లు రావు. ఈ పథకం కింద సరఫరా చేసే నీటికి బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. దీనివల్ల గ్రామీణులలో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇబ్బడిముబ్బడిగా జిల్లాలు పెంచడం వల్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడి ఉండవచ్చుగానీ ప్రభుత్వ వ్యయం కూడా పెరుగుతుంది. 1680 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు నిర్మించాలనుకోవడం ఇప్పుడున్న పరిస్థితులలో వాంఛనీయం కాదు. నిధుల కొరత వల్ల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టలేని స్థితిలో... ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు అంత డబ్బు అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇప్పుడున్న సచివాలయాన్ని కూలగొట్టి నూతన భవన సముదాయాన్ని నిర్మించాలన్న నిర్ణయంపై ఒకరు స్పందిస్తూ, ఆ డబ్బుతో పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టవచ్చుగా సార్‌? అని ప్రశ్నించారు.

                  హైదరాబాద్‌లో పౌర సౌకర్యాలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. ఆయా సంస్థల సర్వేలలో కూడా జిల్లాలతో పోల్చితే హైదరాబాద్‌లో ప్రభుత్వం పట్ల ఆదరణ తక్కువగా ఉంది. అయితే, రాజకీయ వ్యూహరచనలో ప్రస్తుతానికి కేసీఆర్‌ను మించినవారు తెలంగాణలో ఎవరూ లేరు కనుక ప్రకటిత పథకాలు అమలుకు నోచుకోకపోయినా ప్రజలను తనవైపునకు తిప్పుకోవడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవన్న సూత్రం కేసీఆర్‌కు తెలియంది కాదు.
యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం
http://www.youtube.com/abntelugutv

Thursday 27 October 2016

ట్రైబ్యునల్‌ తీర్పు నష్టదాయకమే

ట్రైబ్యునల్‌ తీర్పు నష్టదాయకమే
28-10-2016 01:10:13
 న్యాయపోరే శరణ్యం: సలహా కమిటీ
హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు తెలంగాణ ప్రయోజనాలకు నష్టదాయకమని అంతరాష్ట్ర జలవనరుల శాఖ సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) అంచనాకు వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే మార్గమని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ట్రైబ్యునల్‌ తీర్పుపై టీఏసీ గురువారం జలసౌధలో సమావేశమైంది. అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన భేటీలో టీఏసీ సభ్యులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఎగువరాష్ర్టాల్లో లేని విధంగా తెలంగాణ, ఏపీలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా నీటిని పంచుకోవాలనే తీర్పు రెండు రాష్ర్టాలకు, ముఖ్యంగా తెలంగాణకు నష్టం జరిగేదిగా ఉందని కమిటీ అభిప్రాయపడింది. తీర్పు ప్రకారం ట్రైబ్యునల్‌ రెండు రాష్ర్టాలకే పరిమితమైతే మనకు ఇబ్బందేనని టీఏసీ సభ్యులు అభిప్రాయపడ్డారు. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే మంచిదని, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది. ట్రైబ్యునల్‌ తీర్పుపై వైఖరి ఖరారు కోసం ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇరిగేషన శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆధ్వర్యంలోని ఈ కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమై చర్చించింది. మళ్లీ ఈ నెల 29న సమావేశం కానుంది. ఈ కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం వైఖరిని ప్రకటించనుంది. ఆ లోపు అవసరమైతే అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనుంది.

Tuesday 25 October 2016

‘ఏపీ, తెలంగాణ మధ్యే పంపిణీ జరగాలి’

‘ఏపీ, తెలంగాణ మధ్యే పంపిణీ జరగాలి’
Sakshi | Updated: October 19, 2016 12:52 (IST)
‘ఏపీ, తెలంగాణ మధ్యే పంపిణీ జరగాలి’
న్యూఢిల్లీ : కృష్ణా జలాల పున: పంపిణీపై నెలకొన్న వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే పంపిణీ జరగాలని ట్రిబ్యునల్ బుధవారం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
దీనిపై నాలుగు వారాల్లోగా అభ్యంతరాలు తెలపాలని రెండు రాష్ట్రాలకు ట్రిబ్యునల్ సూచించింది. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. అయితే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి వాటిలో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించిన విషయం తెలిసిందే.

అయితే కృష్ణా నదీ బేసిన్ నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. కృష్ణా పరీవాహకాన్ని వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు తిరిగి పునఃకేటాయింపులు జరపాలని, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించింది.  కాగా, కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు వాటికి ఇంతకు ముందు ఇచ్చిన వాటాలోనే పంచుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర ట్రైబ్యునల్‌లో వాదనలు కొనసాగించాయి. ఈమేరకు తీర్పు వెలువడింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..

రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..
Sakshi | Updated: October 19, 2016 12:41 (IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..
హైదరాబాద్ :  కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చిందని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు విద్యాసాగర్ రావు అన్నారు. ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ట్రిబ్యునల్ తీర్పును పూర్తిగా పరిశీలించాకే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నికర జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటలెంతో భవిష్యత్ లో తేలుతుందన్నారు. కాగా ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జలాల పంపిణీ చేయాలని బ్రిజేష్ ట్రైబ్యునల్ ఇవాళ తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబు వైఖరి వల్లే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలను మూడు రాష్ట్రాల మధ్యే పంచాలని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినా ఎన్డీయేలోని భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఏమాత్రం స్పందించలేదన్నారు. చంద్రబాబు స్పందించకపోవడం వల్లే తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా వచ్చిందని మండిపడ్డారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలి
కృష్ణా జలాల పంపీణిపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో మాట్లాడి న్యాయం చేయాలని అన్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఏపీ, తెలంగాణకు న్యాయం జరుగుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ తో చర్చించాకే...
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించిన తర్వాత స్పందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు - రెండు రాష్ట్రాలకే

రెండు రాష్ట్రాలకే
Posted On: Thursday,October 20,2016

http://www.prajasakti.com/WEBCONTENT/1855423

- కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యూనల్‌ తీర్పు
- అభ్యంతరాలు, వాదనలకు నాలుగు వారాలు గడువు
- తదుపరి విచారణ డిసెంబర్‌14కు వాయిదా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
            ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే పంపిణీ చేయాలని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు చెప్పింది. కర్ణాటక, మహారాష్ట్రకు వీటితో సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, వాదనలను నాలుగు వారాల్లోగా ట్రిబ్యునల్‌ ముందు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 14కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే కష్ణా జలాల పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం ఉమ్మడి ఏపికి కేటాయించిన నీటినే రెండు రాష్ట్రాలు పంచుకోవాలని ట్రిబ్యునల్‌ తేల్చిచెప్పింది. ట్రిబ్యునల్‌ తీర్పుతో 2010లో కష్ణా ట్రిబ్యునల్‌ ఇచ్చిన 1001 టిఎంసిలు మాత్రమే ఏపి, తెలంగాణ రాష్ట్రాలు ప్రాజెక్టుల వారీగా పంచుకోవాల్సి ఉంటుంది. జలాల పంపిణీ రెండు రాష్ట్రాల మధ్యే జరగాలని కేంద్ర జలవనరుల శాఖ కూడా ట్రిబ్యునల్‌ దష్టికి గతంలోనే తీసుకెళ్లింది. కష్ణా జల వివాదంపై ఏర్పడిన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ 2013 నవంబరు 29న తుది తీర్పు చెప్పింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే 65 శాతం నీటి లభ్యత, సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలను కూడా కేటాయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2014 జనవరిలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మధ్యంతర ఉత్తర్వులో చేసిన కేటాయింపులో నాలుగు టిఎంసిలను తగ్గించి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ తుది తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయాలని కోరుతూ మహారాష్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత తెలంగాణ కూడా ఈ కేసులో భాగస్వామి అయింది. కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో మొదట రెండు రాష్ట్రాలకా? నాలుగు రాష్ట్రాలకా? అన్నది నిర్ణయించడానికి ట్రిబ్యునల్‌ తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుంది.. దీని ఆధారంగా నాలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. గతేడాది ట్రిబ్యునల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో మరమ్మతు చేయడానికే ఏడాది పట్టింది. ట్రిబ్యునల్‌కు నిర్ణయించిన రెండేళ్ల గడువులో ప్రాథమిక అంశంపై కూడా విచారణ పూర్తి కాలేదు. ఆగస్టుతో గడువు ముగియగా, కేంద్రం ఆర్నెల్లు పొడిగించింది.

తెలుగు రాష్ట్రాలకు నిరాశ
బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్‌ అవార్డు మేరకు కష్ణా జలాల్లో కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 మిగతా టిఎంసిల నీటిని వాడుకుంటున్నాయి. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టిఎంసిల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి వాటిలో కర్ణాటకకు 105 టిఎంసిలు, మహారాష్ట్రకు 35 టిఎంసిలను కేటాయించింది. అయితే కష్ణా నదీ బేసిన్‌ నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపించింది. కష్ణా పరీవాహకాన్ని వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు పున్ణకేటాయింపులు జరపాలని, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం: దుమ్మలపాటి శ్రీనివాసరావు, ఏపి అడ్వకేట్‌ జనరల్‌ తీర్పు పూర్తి పాఠం వచ్చిన తర్వాతే దీనిపై ప్రభుత్వంతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఏపి అడ్వకేట్‌ జనరల్‌ దమ్మలపాటి శ్రీనివాసరావు చెప్పారు. ఈ తీర్పు దురదష్టకరమన్నారు. ఇది రెండు రాష్ట్రాలకు శరాఘాతం వంటిందన్నారు.

తీవ్ర నిరాశే : విద్యాసాగర్‌ రావు
బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చిందని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్‌ రావు అన్నారు. ట్రిబ్యునల్‌ తీర్పును పూర్తిగా పరిశీలించాకే భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నికర జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వాటలెంతో భవిష్యత్‌లో తేలుతుందన్నారు.

Saturday 22 October 2016

Brand Vizag gets a big boost with partnership summit

Brand Vizag gets a big boost with partnership summit

TV-5
https://www.youtube.com/watch?v=kIbmFnYN7JU

CH R S SARMA
  ·   PRINT   ·   T+  

inShare
Share1
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu addressing the
valedictory of the three-day CII Partnership Summit KR DEEPAK
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu addressing the valedictory of the three-day CII Partnership Summit KR DEEPAK
MoUs signed for investments worth ₹4.78 lakh crore

VISAKHAPATNAM, JAN 14:  
The success of the Partnership Summit of the Confederation of Indian Industry held here earlier this week in association with the Andhra Pradesh Government has given a tremendous fillip to the industrial growth of Visakhapatnam city and district and it has also vastly improved the image of the city in the country and abroad, setting the stage for the flow of future investments.

Buoyed by the success of the summit, Chief Minister N. Chandrababu Naidu has also announced that the next summit of the CII would also be held in the city to sustain the momentum.

As many as 1,500 delegates, 350 them from abroad, participated in the summit. At the end of the summit, it was announced that MoUs entailing an investment of Rs. 4.78 lakh crore were signed during the three days.

Reliance shipyard

On the opening day on Sunday, Anil Ambani made the announcement that a naval ship-building unit would be set up at Rambilli in Visakhapatnam district with an investment of Rs. 5,000 crore, setting the pace. On the subsequent two days also, MoUs were signed on projects relating to Visakhapatnam.

The Rashtriya Ispat Nigam Ltd - Visakhapatnam steel plant committed an investment of more than Rs. 38,000 crore on its future projects - mainly capacity expansion. Many of these projects were announced earlier, but fresh MoUs were signed obviously to boost the figure.

Trina solar project

Trina Solar (India) Pvt Ltd signed a MoU for setting up a Rs. 3,000-crore solar panel manufacturing unit in the multi-product AP Special Economic Zone at Atchyuthapuram in Visakhapatnam district.

×
Unlike the other companies, Trina Solar laid the foundation stone for the project on Tuesday itself, the last day of the summit, at the site. The company representatives said the unit would start production by the end of the year and it would provide jobs to 3,500 people. The unit was allotted 90 acres in the SEZ.

NIPER to be set up

On the last day, the Union Minister for Petroleum, Chemicals and Petro-chemicals made an announcement that the National Institute for Pharmaceutical Education and Research (NIPER) would be set up here at an investment of Rs. 600 crore and it would stimulate the growth of pharma industry in the region surrounding Vizag.

Some of the Visakhapatnam-based private companies such as Vizag Profiles, Sravan Shipping, the CMR group and others signed pacts with the Government promising hundreds of crores of investment. Many of the projects would be in Visakhapatnam and the surrounding areas.

Apart from these, agreements have been signed for several food processing units, tourism projects, and projects in the retail sector in Visakhapatnam district in particular and the north-coastal districts in general.

If these projects fructify and take shape, there is no doubt that Visakhapatnam will become one of the major industrialised districts in the country.

"The State Government will make all efforts to get the projects grounded and get them completed as early as possible. We will pursue them in right earnest and we will review the progress in the next summit of the CII to be held here," said the Chief Minister.

sarma.rs@thehindu.co.in

(This article was published on January 14, 2016)

భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబు

భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబు
02-01-2016 22:46:50

హైదరాబాద్‌ ( ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు కోసం తూర్పు తీరంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విశాఖపట్నం ముస్తాబవుతోంది. ఈ సదస్సు కోసం హార్బర్‌ పార్క్‌లోని ఎపిఐఐసికి చెందిన విశాలమైన స్థలంలో సకల హంగులతో వేదికను ఏర్పాటుచేస్తున్నారు. ఏసీ హాంగర్స్‌తో ప్రత్యేకంగా కన్వెన్షన్‌ సెంటర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక లాంజ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో మెగా ఈవెంట్స్‌ను హోస్ట్‌ చేసేందుకు వీలైన అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్‌ సెంటర్‌ ఏదీ లేకపోవడంతో భారీ ఖర్చుతో ఈ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. హార్బర్‌ పార్క్‌లో జరుగుతున్న ఏర్పాట్లు అబ్బురపరిచే విధంగా ఉన్నాయని వైజాగ్‌ పారిశ్రామికవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. ఇవి, నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణం కోసం పెట్టుబడుల ఆకర్షణ మహాయాగానికి ఏర్పాట్లని, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అయుత చండీయాగం కోసం తన ఫామ్‌ హౌజ్‌లో సకల హంగులతో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలతో పోల్చుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 10 నుంచి 12 తేదీల మధ్య మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన సుమారు 1,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు, అధికారులు, విధాన నిర్ణేతలతో సహా కేంద్ర, రాషా్ట్రలకు చెందిన వివిఐపిలు అనేకమంది హాజరవుతున్నారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో (విభజన తర్వాత) జరుగుతున్న తొలి మెగా ఈవెంట్‌ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధపెట్టారు. గడువు సమీపిస్తుండటంతో పరిశ్రమల శాఖ అధికారులు ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార, పారిశ్రామిక అవకాశాలను షోకస్‌ చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సాధారణంగా భాగస్వామ్య సదస్సుల్లో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు రావడం ఆచరణలోకి వచ్చేసరికి అందులో 20-30 శాతం కూడా కార్యరూపం దాల్చకపోవడం రివాజుగా వస్తోంది. గతంలో ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి అనుభవాలున్నాయి. అయితే, ఈ సారి పకడ్బందీగా కార్యాచరణను ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సదస్సులో వచ్చే పెట్టుబడి ప్రతిపాదనల్లో కనీసం 60-70 శాతమైనా కార్యాచరణలోకి రావాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ‘ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ ఎ షేర్డ్‌ అండ్‌ సస్టేనబుల్‌ వరల్డ్‌ ఎకానమి - టు ప్రమోట్‌ సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సదస్సు ఇతివృత్తంగా ఉంటుంది. నిజానికి ఈ భాగస్వామ్య సదస్సును వేలాది మంది డెలిగేట్స్‌తో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌గా నిర్వహించాలని భావించినా వైజాగ్‌లో వసతి సౌకర్యాల పరిమితి దృష్ట్యా ప్రభుత్వం కొంత సంయమనం పాటించిందని అంటున్నారు. విశాఖలో ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ కేటగిరిలో 650 గదులు, త్రీస్టార్‌, ఫోర్‌స్టార్‌ విభాగంలో సుమారు 475 గదులున్నాయి. టుస్టార్‌ విభాగంలో 400 గదులు, సింగిల్‌ స్టార్‌ విభాగంలో మరో 400 గదులున్నాయి. అయితే విదేశీ అతిథులను ఫైవ్‌స్టార్‌ కేటగిరిలోనే ఉంచాల్సి వస్తుంది. భాగస్వామ్య సదస్సు సందర్భగా పలు కీలక అంశాలపై చర్చలు కూడా నిర్వహిస్తున్నారు.

ప్రపంచ ఆర్థిక సదస్సు తరహాలో .. విశాఖ భాగస్వామ్య సదస్సు
03-12-2015 23:19:36
 హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక సదస్సు తరహాలో విశాఖలో అంతర్జాతీయ సిఐఐ-పారిశామ్రిక భాగస్వామ్య సదస్సును నిర్వహించాలని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం భావిస్తోంది. జనరవి 10-12వ తేదీ వరకు విశాఖలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈసదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో జరిగే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సునకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని, కేంద్ర మంత్రులను కూడా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భద్రతాలోపం: విశాఖ సిఐఐ సదస్సులోకి నకిలీ ఐఎఎస్ ప్రవేశం
By: Pratap Published: Monday, January 11, 2016, 20:01 [IST]
http://telugu.oneindia.com/news/andhra-pradesh/fake-ias-enters-into-cii-partnership-summit-170982.html

విశాఖపట్నం: దేశ, విదేశీ ప్రముఖులు పాల్గొంటున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో భద్రతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదివారం పోలీసు యూనిఫాంలో ఓ ఆగంతకుడు ప్రవేశించగా, సోమవారంనాడు ఓ నకిలీ ఐఎఎస్ అధికారి ప్రవేశించాడు. తాను ఐఎఎస్ అధికారనంటూ ఆ ఆగంతకుడు సదస్సులోకి ప్రవేశించాడు.
అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రమేష్ నాయుడిగా గుర్తించారు. ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి కారులో వచ్చిన అతను ఆయన వెంటనే లోనికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. తీరా అనుమానం వచ్చి ఐడి కార్డు అడగ్గా దాన్ని చూపించలేకపోయాడని సమాచారం. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనిపై చీటింగ్ కేసులు కూడా నమోదై ఉన్నట్లు గుర్తించారు.

ఆదివారంనాడు పోలీసు యూనిఫాంలో ఓ వ్యక్తి ప్రవేశించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అతి సన్నిహితంగా సంచరించినట్లు చెబుతున్నారు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

సన్‌రైజ్ ఏపీకి రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు

https://telugu.yourstory.com/read/a3299b3f31/sunrise-epiki-rs-5-lakh-crore-investment-proposals
CHANUKYA
JANUARY 12, 2016

331 అవగానా ఒప్పందాలు, 4.8 లక్షల కోట్ల పెట్టబడులు, 10 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు.. ఇదీ మూడు రోజుల పాటు విశాఖ వేదికగా సాగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సారాంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 'సన్ రైజ్ స్టేట్'గా ప్రమోట్ చేసి.. పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక టార్గెట్‌గా పెట్టుకున్న ఏపి సిఎం చంద్రబాబు ఇందులో సక్సెస్‌ సాధించారు. దేశవిదేశాల నుంచి కార్పొరేట్ ప్రముఖులను ఆకర్షించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన పెట్టుబడి హామీలనే పొందారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సారి ఐటి హంగామా తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్ రంగాల జోరే ఎక్కువగా కనిపించింది. శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని ప్రాంతాలూ కవర్ అయ్యేలా పెట్టుబడి ప్రతిపాదనలు రావడం కూడా ప్రోత్సాహకర విషయమే.


పార్ట్‌నర్షిప్ సమ్మిట్... పెట్టుబడులను ఆకర్షించడంలో బంపర్ హిట్ అయింది. మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఈ సమావేశాలు ప్రోత్సాహకర వాతావరణంలో మగిశాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. మొదటి రోజు డిఫెన్స్, ఆటోమొబైల్ రంగాలకు పరిమితమైన అవగాహనా ఒప్పందాలు రెండో రోజు రిటైల్, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగాలకు విస్తరించింది. ఈ సందర్భంగా రిటైల్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజున పర్యాటక రంగానికి సంబంధించిన అవగాహనా ఒప్పందాలు ఎక్కువగా కుదిరాయి. అంతే కాకుండా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున హామీల వర్షం కురిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి జాగ్రత్త పడింది. ఐటి రంగానికి మాత్రమే పరిమితం కాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద పీట వేశారు. పోర్టులను అభివృద్ధి చేసి గుజరాత్‌తో పోటీపడేందుకు ఏపి సర్కార్ సిద్ధమవుతోంది.


కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, జయంత్ సిన్హా, అనంత కుమార్ సహా.. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్పొరేట్ దిగ్గజాల్లో అనిల్ అంబానీ, ఆది గోద్రెజ్, గ్రంధి మల్లికార్జున రావు, బాబా కళ్యాణి, కిషోర్ బియానీ వంటి వాళ్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. నలభైకి పైగా దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి రాష్ట్రంలోని అవకాశాలను పరిశీలించి, పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఫార్మా, విద్యుత్ కంపెనీలకు పరిమితమైన విశాఖ ప్రాంతం.. భవిష్యత్తులో డిఫెన్స్ రంగానికి కూడా వేదిక కాబోతోందని అనిల్ అంబానీ వెల్లడించారు. రాంబిల్లిలో నేవల్ బేస్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించారు. నెల్లూరులో రూ.1200 కోట్లతో ఆటోమోటివ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు భారత్ ఫోర్జ్ అధినేత బాబా కళ్యాణి ప్రకటించారు. గుంటూరు, విజయవాడ, అమరావతి నగరాలకు పైప్డ్ గ్యాస్ అందించాలనే లక్ష్యంతో కృష్ణపట్నం పోర్టులో రూ.3 వేల కోట్లతో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయబోతున్నట్టు పెట్రోగ్యాస్ సంస్థ వెల్లడించింది. 11 సంస్థలో చిత్తూరు శ్రీసిటీ అవగాహన కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల విలువ దాదాపు రూ.12 వేల కోట్లు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కుదిరిన 65 ఎంఓయూల విలువ దాదాపు రూ.6 వేల కోట్లు. స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని రెట్టింపు చేస్తామని ఫాక్స్‌కాన్ సంస్థ తెలిపింది. వచ్చే మూడేళ్లలో రూ.5 వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ చేయబోతున్నట్టు అమరరాజా సంస్థ కూడా ప్రకటించింది.



'' బలమైన నాయకులు ఇంపాజిబుల్‌ను పాజిబుల్ చేసి చూపిస్తారు. వాళ్ల ఆలోచనా ధోరణే వేరుగా ఉంటుంది '' - అనిల్ అంబానీ, అడాగ్ గ్రూప్ ఛైర్మన్

విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ నిర్మాణానికి 840 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం హడ్కో రూ.7500 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ రూ.5 వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని స్పష్టమైన ప్రకటనలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తన మద్దతు తెలిపింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ రూ.38500 కోట్ల పెట్టుబడితో విస్తరణ, కొత్త ప్రాజెక్టుల అభివృద్ధి చేపడ్తామని స్పష్టం చేసింది. పుట్టపర్తిలో 4 వేల మెగావాట్లతో విద్యుత్ ప్లాంట్, ఆంధ్రలో మరో ప్రాంతంలో 2250 మెగావాట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 20 వేల కోట్లతో మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. 100 ఎకరాల్లో విశాఖలో నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ - (నైపర్) నెలకొల్పుతామని కూడా హామీనిచ్చారు. విజయవాడలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఏర్పాటు చేస్తామి ప్రకటించారు. హెచ్‌పిసిఎల్ - గెయిల్‌ భాగస్వామ్యంతో రూ.30 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ నిర్మిస్తామని కూడా కేంద్రం నుంచి స్పష్టమైన హామీవచ్చింది. విశాఖలో హెచ్‌పిసిఎల్ పెట్రోకెమికల్ రీజియన్‌ను విస్తరించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.



'' పెట్టుబడులకు ఏపి అనువైన రాష్ట్రం. ఇక్కడ ప్రస్థానం ప్రారంభించిన నేను దేశ, విదేశాలకు విస్తరించాను'' - జిఎంఆర్

పర్యాటక రంగంలో కూడా 7840 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరాయి. విజయవాడలో ఏడున్నర ఎకరాల్లో ఎనిమిది వేల సీటింగ్ కెపాసిటీ గల అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయబోతున్నట్టు మురళీ ఫార్చ్యూన్ సంస్థ ప్రకటించింది. 10 వేల ఎకరాల్లో 73 వేల కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ సిద్ధం చేస్తామని ఎస్సెల్ గ్రూప్ స్పష్టం చేసింది.

'' ఒక్క ఐటి వెంటపడకుండా అభివృద్ధిలో వివిధ రంగాల భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్త పడ్డాం. ఆశ్చర్యంగా ఈ సారి చిన్న, మధ్య తరహా కంపెనీలు ఎన్నో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి'' - సురేష్ చిట్టూరి, సిఐఐ ఏపి ఛైర్మన్
మూడు రోజుల పాటు సాగిన విశాఖ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ఏపి సిఎం చంద్రబాబులో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. రాష్ట్ర రాజధాని నిర్మాణం సహా.. కొత్త ఉద్యోగాల రూపకల్పనకు మార్గం సుగమమైనట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది కూడా ఈ సదస్సు విశాఖలో జరుగుతుందని సిఐఐ స్పష్టం చేసింది. దావోస్‌లా ప్రతీ ఏడాదీ పారిశ్రామికవేత్తలతో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు.


భాగస్వామ్య సదస్సు - 2016 పేర రాష్ట్ర సంపద లూఠీ - సిపియం పార్టీ
http://cpimap.org/content/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81-2016-%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B0%A6-%E0%B0%B2%E0%B1%82%E0%B0%A0%E0%B1%80-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం- భారత పారిశ్రామిక సమఖ్య (సిఐఐ)లు సంయుక్తంగా కలిసి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిపారు. ఈ సదస్సులో మొత్తం 328 ఒప్పందాలు జరిగాయని వీటివల్ల 4.67క్ష కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందని, 9.58 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

                ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రం దేశంలో కెల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలోకి వెళుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం హారెత్తిస్తున్నారు. వాస్తవంగా ఈ పెట్టుబడుల సదస్సు వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనంకన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని భావిస్తున్నాం.

                 * పెట్టుబడుల ఒప్పందాల పేర రాష్ట్రంలో రైతుల భూములు, ప్రభుత్వ భూములు  పెద్దఎత్తున పెట్టుబడి దారులకు కట్టుబెడతారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 10 లక్ష ఎకరాల భూములు సేకరించాని నిర్ణయించింది. వెంటనే 5లక్ష ఎకరాలు సిద్ధం చేయాలని సదస్సులో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

                 * విశాఖ జిల్లాలోని ప్రభుత్వ భూములు, రైతుల భూములు, కొండలు, సహజ వనరులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, బి.హెచ్‌.పి.వి, రైల్వే, పోర్టు, జివిఎంసి, ఆంధ్రాయూనివర్సిటీ తదితర సంస్థల భూములు పారిశ్రామిక వేత్తకు ధారాదత్తం చేయబడతాయి.

                * రాష్ట్ర తీర ప్రాంతం మొత్తం కొద్ది మంది బడా సంస్థల ఆధిపత్యానికి కట్టబెట్టబడుతుంది. లక్షలాది మత్య్సకారులను, ప్రజలను బలవంతంగా నిర్వాసితులను చేయబోతున్నారు.

                * రాష్ట్రంలో గనులు, నీరు, భూమి అటవీ సంపద వంటివి వనరులు కొల్లగొట్టబడతాయి.

                * రాష్ట్రంలోని పట్టణ, నగర ప్రాంతాల్లోని స్థానిక మున్సిపల్‌ సంస్థ కార్యకలాపాల  ప్రైవేట్‌పరమవుతాయి. పౌర సేవలు మరింత ప్రైవేటీకరణకు దారితీస్తాయి. వీటి ఆధీనంలోని భూములు, స్థలాల విభాగాలు ప్రైవేట్‌ సంస్థ సొంత ఆస్తులుగా మార్చబోతున్నారు.

                * రిటైల్‌ రంగంలోకి భారీ ప్రైవేట్‌ పెట్టుబడులకు అనుమతించడం వల్ల లక్షలాది చిరువ్యాపారులు దివాళా తీస్తారు. లక్షలాది మంది నిరుద్యోగులౌతారు. రిటైల్‌ వ్యాపారం కొన్ని సంస్థల చేతుల్లో కేంద్రీకృతమౌతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం.

                * పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాసేదిగా తన నిజస్వరూపాన్ని బహిర్గత పరుచుకున్నది.

                * రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు చాలా వరకు కార్యరూపం దాల్చవు. 2012లో కూడా పెట్టుబడుల భాగస్వామ్యం సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు. అప్పుడు కూడా 6 లక్ష కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిల్లో ఎన్ని ఆచరణలోకి వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలి.

                * సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రతి సం॥రం ఏదో ఒక రాష్ట్రంలో 1995 నుండి జరుగుచున్నది. సర్కస్‌ కంపెనీ వలే ఈ సంస్థలు అన్ని చోట్ల పాల్గొంటాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే విచ్చతవిడిగా దోపిడి చేసుకోవటానికి సకత సదుపాయాలు కల్పిస్తుందో అక్కడ పెట్టుబడులు పెట్టటానికి సిద్ధపడతాయి. ఇందులో చంద్రబాబు నాయుడు ప్రధమస్థానంలో నిలిచాడు.

                * ఈ ఒప్పందా ద్వారా పారిశ్రామిక చట్టాలు, కార్మికచట్టాలు, పర్యావరణ చట్టాలు అన్ని మార్చివేసి పెట్టుబడిదారుల అరాచకాలకు నియంత్రణ లేకుండా చేస్తారు. కార్మికులకు ఉపాధి, వేతన భద్రత ఇతర చట్టబద్ద హక్కు తొలగించడతాయి. నిర్వాశితులకు, స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తాయి.

                * రిలయన్స్‌ సంస్థ విశాఖపట్నం రాంబిల్లి వద్ద 5వేల కోట్ల పెట్టుబడిలతో షిప్‌యార్డులను నిర్మిస్తానని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలు అయిన గార్డెన్‌ రీచ్‌ షిప్‌యార్డు (జి.ఆర్‌.ఎస్‌) రాంబిల్లి ప్రాంతంలో షిప్‌యార్డు నిర్మిస్తుందని ప్రచారం చేసిన రాష్ట్రప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందో తెలపాలి. ఇందులో పెద్ద కుట్ర ఉందని భావిస్తున్నాం. రియన్స్‌ వల్ల విశాఖనగరంలో ఉన్న హిందూస్థాన్‌ షిప్‌యార్డుకు తీవ్ర ప్రమాదం వాట్లిలుతుంది. గత 8 ఏళ్ళ నుండి కేంద్ర ప్రభుత్వాలు దీనికి ఎటువంటి ఆర్డర్స్‌ ఇవ్వకుండా నష్టాల్లోకి నెడుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్‌ఎస్‌ఎల్‌కు ఆర్డర్స్‌ కొరకు నేటికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు.

                రాబోయే 15 ఏళ్ళలో భారత నౌకాదళంలో 90శాతం నౌకను ఆధునీకరించి రీఫిట్‌ చేయాల్సి ఉంది. దీనికి కనీసం ఏడాదికి 20 వేల కోట్ల రూపాయల చొప్పున సుమారు 15 ఏళ్ళలో 3లక్ష కోట్లు కేంద్ర రక్షణ శాఖ వెచ్చించనుంది. ఈ ఆర్డర్స్‌ ఎట్లాగైన దక్కించుకోవడానికి రిలయన్స్‌ సంస్థ విశాఖలో షిప్‌యార్డును నిర్మించడానికి పూనుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం విశాఖకు తీవ్ర నష్టం.

                 రిలయన్స్‌ సంస్థ గుజరాత్‌లోని పిపవాషిప్‌యార్డును ఇటీవల కొనుగోలు చేసింది. రక్షణ రంగ పరికరాల తయారీ కొరకు 13 రకాల లైసెక్స్‌ కొరకు అంబానీ కేంద్ర ప్రభుత్వానికి ధరఖాస్తు చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే రక్షణరంగ ఆర్డర్స్‌ అన్ని అంబానీ వశం చేసుకోవటానికి పెద్ద కుట్రగా ఉంది. ఇది బిజెపి, టిడిపి సహకారంతోనే జరుగుతున్నదనిపిస్తున్నది.

                * ఇప్పటికే ప్రమాదకర పరిశ్రముగా పరిగణించబడిన వాటికి తిరిగి ఈ సదస్సులో వాటి కార్యకలాపాలు విస్తరించుకోవడానికి ఒప్పందాలు చేసుకోవడం అన్యాయం. ఉదా: శ్రీకాకుళంలో ఉన్న ట్రైమాక్స్‌ బీచ్‌ శాండ్‌ సంస్థ 2500 కోట్లుతో విస్తరణకు రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఇప్పటికే  అనేక ఆంధోళనలు జరుగుచున్నాయి. బీచ్‌శాండ్‌ తీయడం వల్ల సముద్రపు నీరు సుదూర ప్రాంతాలకి చొచ్చుకెళ్ళి గ్రామాల  భూగర్భ నీరు ఉప్పు నీరుగా మారుతున్నాయి. పర్యావరణం కలుషితం అవుతున్నది. తాజా ఒప్పందం అక్కడి ప్రజలకు, మత్య్సకారులకు తీవ్ర నష్టం.

                * ఖాయిలాపడిన పరిశ్రమల పునరుద్దరణ కొరకు చంద్రబాబు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో 28 ఫెర్రొఎల్లాయిస్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. 12జ్యూట్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. చక్కెర పరిశ్రమలు కునారిల్లుతున్నాయి. షిప్‌యార్డు, బిహెచ్‌పివిలకు ఆర్డర్స్‌ లేవు. స్టీల్‌ప్లాంట్‌కి సొంత గనులు కేటాయించకపోవడం వల్ల తీవ్ర ఒడిదడుకులు ఎదుర్కొంటున్నది.

                * విశాఖ నగరంలో ఉన్న ఐటి పరిశ్రమలు అగమ్యగోచరంలో ఉన్నాయి. ఐటి దిగ్గజాలైన విప్రో, సత్యం మహేంద్ర  వంటివి పూర్తయి 6 ఏళ్ళయిన ప్రారంభించలేదు. అనేక సంస్థలు రుషికొండ మీద నిర్మాణమైన ప్రారంభంకాలేదు. ప్రారంభమైనవి మూసివేస్తామని ప్రకటిస్తున్నారు.