Saturday 21 June 2014

విజయవాడ కేంద్రంగా ఏపీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్

విజయవాడ కేంద్రంగా ఏపీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ : దేవినేని ఉమా

Published at: 21-06-2014 13:48 PM
హైదరాబాద్, జూన్ 21 : విజయవాడ కేంద్రంగా ఏపీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌ను నిర్మించనున్నట్లు ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రేపు విజయవాడలో నీటిపారుదల కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున తనతో సహా అధికారులంతా క్షేత్రస్థాయిలో పని చేస్తామని మంత్రి దేవినేని ఉమా తెలియజేశారు.

No comments:

Post a Comment