Sunday 29 June 2014

తూ.గో., జిల్లాలో చిరంజీవి, బొత్సలకు చేదు అనుభవం

తూ.గో., జిల్లాలో చిరంజీవి, బొత్సలకు చేదు అనుభవం

Published at: 29-06-2014 18:40 PM
తూ.గో., జూన్ 29 : తూ.గో., జిల్లా నగరం గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటన ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివారం వెళ్ళిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. బాధితులను పరామర్శించడానికి వచ్చిన చిరంజీవి, బొత్స సత్యనారాయణలను స్థానికులు అడ్డుకున్నారు. నేతల పరామర్శలు వద్దంటూ మండిపడ్డారు. పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. 'మాయదారి పరామర్శలు మాకొద్దు బాబు' అంటూ స్థానికులు నినాదాలు చేశారు.

No comments:

Post a Comment