Monday 16 June 2014

అనంతపురాన్ని ఏపీకి ఉపరాజధానిగా ప్రకటించాలి

అనంతపురాన్ని ఏపీకి ఉపరాజధానిగా ప్రకటించాలి : సీపీఐ

Published at: 13-06-2014 18:22 PM
అనంతపురం, జూన్ 13 : అనంతపురం జిల్లాను ఆంధ్రప్రదేశ్‌కు ఉపరాజధానిగాప్రకటించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు-విజయవాడ జిల్లాలో రాజధాని ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకరించకుండా వికేంద్రికరించడాలని సీపీఐ నేత ఎం.వేమయ్య కోరారు. జిల్లాలోని కదిరి, గోరుంట్ల, నల్లమాడ్, పుట్టపర్తి ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించాలని, ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పితే భూములు కూడా ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని జిల్లా సీపీఐ నేత ఎం.వేమయ్య స్పష్టం చేశారు.

No comments:

Post a Comment