Monday 16 June 2014

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జులై 21కి వాయిదా

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జులై 21కి వాయిదా

Published at: 16-06-2014 13:05 PM
హైదరాబాద్, జూన్ 16 : జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జూలై 21కి వాయిదా పడింది. సోమవారం ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన జగన్‌ను అధికారులు విచారించారు. జగన్‌తో పాటుగా అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు సబిత, విజయసాయిరెడ్డి, ధర్మాన, గీతారెడ్డి, ఐఏఎస్ అధికారి శామ్యూల్, మన్మోహన్ సింగ్, బీపీ ఆచార్య, బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్, పలువురు పారిశ్రామకవేత్తలు విచారణకు హాజరయ్యారు.

No comments:

Post a Comment