Tuesday 14 April 2015

ఆ బాధతోనే అలా అన్నా: స్వామిగౌడ్‌

ఆ బాధతోనే అలా అన్నా: స్వామిగౌడ్‌

మెదక్‌, ఏప్రిల్‌ 14: ‘హిందువులు నలుగురేసి పిల్లల్ని కనడం ద్వారా ముస్లింలను డామినేట్‌ చేయొచ్చు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌.. ఇప్పుడు నాలిక కరుచుకున్నారు. తన మాటల ఉద్దేశం అది కాదంటూ మీడిుయా ద్వారా విన్నవించుకున్నారు. కన్న బిడ్డలున్నా తల్లిదండ్రులు వృద్ధాశ్రయాలకు వెళ్తున్నారన్న బాధతోనే తానీ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు.

No comments:

Post a Comment