Tuesday 18 August 2015

విద్యార్థినుల ఆత్మహత్యలను జగన్‌ రాజకీయం చేస్తున్నారు

విద్యార్థినుల ఆత్మహత్యలను జగన్‌ రాజకీయం చేస్తున్నారు : సీఎం రమేష్
కడప, ఆగస్టు 18 : విద్యార్థినుల ఆత్మహత్యలను జగన్‌ రాజకీయం చేస్తున్నారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శించారు. మంగళవారం ఆయనిక్కడ ఏబీఎన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థినుల ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆయన తెలిపారు. నారాయణ కాలేజీల్లో సీఎంకు వాటా ఉందనడం హాస్యాస్పదమన్నారు. వ్యాపార భాగస్వామ్యాల గురించి జగన్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని సీఎం రమేష్ ఎద్దేవా చేశారు. 

No comments:

Post a Comment