Saturday 8 August 2015

రైతులను ఆదుకుందామా.. తిట్టుకుందామా?: ఉమా

రైతులను ఆదుకుందామా.. తిట్టుకుందామా?: ఉమా

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ‘కృష్ణానది పరివాహక ప్రాంతంలో రైతులు వేసిన నారుమళ్లు.. నాట్లు ఎండిపోతున్నాయి. వాళ్లు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ప్రకృతి శాపానికి రెండు రాష్ట్రాల రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వంలో పాలకులుగా కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపడదామా? రాజకీయాల కోసం తిట్టుకుందామా?’ అని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావును.. ఏపీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు.

No comments:

Post a Comment