Monday 17 August 2015

జగన్‌ రాయలసీమ ద్రోహి: మంత్రి దేవినేని ఉమా

జగన్‌ రాయలసీమ ద్రోహి: మంత్రి దేవినేని ఉమా
అనంతపురం,ఆగస్టు 17: గొల్లపల్లి రిజర్వాయర్ పనులను మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులల్లో జరుగుతున్న జాప్యంపై  అధికారుల మీద ఆయన మండిపడ్డారు. అనంతరం వీలైనంత త్వరగా పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ ద్వారా రాయసీమకు నీళ్లు తెస్తుంటే జగన్‌ ఓర్వలేకపోతున్నారని దేవినేని తెలిపారు. ఎప్పటికైనా జగన్‌ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోవడం ఖచ్చితమని దేవినేని ఉమా అన్నారు.

No comments:

Post a Comment