Thursday 28 May 2015

రాజధాని ప్రాంత ప్రజలను పట్టించుకోవడం లేదు : డొక్కా

రాజధాని ప్రాంత ప్రజలను పట్టించుకోవడం లేదు : డొక్కా
గుంటూరు, మే 28 : పేదల కన్నీళ్ల మీద రాజధానిని నిర్మించాలని చూస్తున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలు 50 వేల మంది ఉన్నారన్నారు. చంద్రబాబు రాజధాని ప్రాంత పేదలను పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రుణమాఫీ కాలయాపన పథకంలా మారిందని డొక్కా వ్యాఖ్యానించారు. గురువారం తన కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు.

No comments:

Post a Comment