Wednesday 27 May 2015

మహానాడులో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటాం

మహానాడులో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటాం : బొండా ఉమ
హైదరాబాద్‌,మే 27 : టీడీపీ 34వ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఎమ్మెల్యే బొండాఉమా తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇరురాష్ర్టాలకు కమిటీలు వేశామన్నారు. లోకేష్‌ సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్న బొండాఉమా లోకేష్‌కు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇవ్వాలన్నారు.

No comments:

Post a Comment