Friday 15 May 2015

రాజధాని కోసం భూసమీకరణకే ప్రాధాన్యం, తప్పనిసరి అయితే వచ్చే నెలలో భూసేకరణ

విజయవాడ:రాజధాని కోసం భూసమీకరణకే ప్రాధాన్యం, తప్పనిసరి అయితే వచ్చే నెలలో భూసేకరణ
విజయవాడ, మే 15 : రాజధాని ప్రాంతంలో భూసమీకరణకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులను ఒప్పించి భూ సమీకరణకు అంగీకరించేలా ఈ నెలాఖరు వరకు వేచి చూసే ధోరణిలో ఉండాలని  ఏపీ ప్రభుత్వం  నిర్ణయించింది. రైతులకు నచ్చజెప్పి భూసమీకరణకు అంగీకరింపజేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే నెలలో భూసేకరణ ప్రకటన చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

No comments:

Post a Comment