Saturday 17 October 2015

ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలి: రాంభూపాల్‌రెడ్డి

ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలి: రాంభూపాల్‌రెడ్డి
Updated :17-10-2015 15:24:05
కర్నూలు, అక్టోబర్: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లి రైతులను మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాంభూపాల్‌‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దళారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

No comments:

Post a Comment