Saturday 17 October 2015

ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు అయితే మా ఇంటికి రావొద్దు

ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు అయితే మా ఇంటికి రావొద్దు
Updated :17-10-2015 13:10:04
విజయవాడ,అక్టోబర్17: వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిసి అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళ్తే ఆయన మా ఇంటికి రావొద్దంటున్నారని ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, అయ్యన్నపాత్రుడు తెలిపారు. అంతేకాక శంకుస్థాపనకు పిలిచేందుకు వెళ్లిన మంత్రుల బృందాన్ని జగన్‌ తిరస్కరించారని వారు తెలిపారు. జగన్‌ను కలిసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నాం కాని మాకు ఆయన అందుబాటులు లేరని కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం మన దురదృష్టమని మంత్రులు కామినేని శ్రీనివాస్‌, 

No comments:

Post a Comment