Saturday 17 October 2015

జగన్‌ను ప్రధాని పక్కన కూర్చోబెడతారా: ఉమ్మారెడ్డి

జగన్‌ను ప్రధాని పక్కన కూర్చోబెడతారా: ఉమ్మారెడ్డి
Updated :17-10-2015 14:48:49
హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ సీఎంను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్న చంద్రబాబు, జగన్‌ను కూడా అపాయింట్‌మెంట్‌ కోరి ఆహ్వానించవచ్చుకదా అని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిలదీశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీగా మా ప్రాధాన్యాలు మాకు ఉంటాయని అన్నారు. జగన్ ఆహ్వానాన్ని గౌరవించి వెళితే ప్రధాని పక్కన కూర్చోబెడతారా అని ఆయన ప్రశ్నించారు.

No comments:

Post a Comment