Wednesday 14 October 2015

రైతుల ఆత్మహత్యలపై సుదీర్ఘ చర్చ జరగాలనే కోర్టును ఆశ్రయించాం

రైతుల ఆత్మహత్యలపై సుదీర్ఘ చర్చ జరగాలనే కోర్టును ఆశ్రయించాం : కోదండరాం
Updated :14-10-2015 14:47:57
 వరంగల్ : రైతుల ఆత్మహత్యలపై సుదీర్ఘ చర్చ జరగాలనే... తాను కోర్టును ఆశ్రయించానని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చి ఉంటే రాష్ట్రంలో ఇంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడే వారు కాదన్నారు.

No comments:

Post a Comment