Tuesday 6 October 2015

రాజధాని శంకుస్థాపన మహోత్సవంపై వివాదం

రాజధాని శంకుస్థాపన మహోత్సవంపై వివాదం 
Updated :06-10-2015 10:46:58
హైదరాబాద్‌, అక్టోబరు 6 : ఏపీ రాజధాని శంకుస్థాపన మహోత్సవంపై వివాదం రాజుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం సరైంది కాదని సంస్కృత లెక్చరర్‌ పీహెచ్‌హెచ్‌ఈ పురుషోత్తం చెప్పారు. ఈ నెల 22న మకర లగ్నంలో 12.35 నుంచి 12.45 గంటల మధ్య చేస్తే రాజధాని నిర్మాణానికి, చంద్రబాబుకు ఆటంకాలు ఎదురవుతాయన్నారు. ధనుర్‌ లగ్నంలో ఉదయం 11.32 గంటల ముహూర్తం కొంతమేలుగా ఉంది.

No comments:

Post a Comment