Wednesday 19 August 2015

కుప్పంలో రెండో రోజు చంద్రబాబు టూర్

కుప్పంలో రెండో రోజు చంద్రబాబు టూర్

చిత్తూరు, ఆగస్టు 19 : కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. స్థానికుల నుంచి సీఎం వినతి పత్రాలను అందుకున్నారు. హంద్రీనీవా, ఎన్‌హెచ్‌ 219 విస్తరణ పనులు, న్యాక్ కేంద్రానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రికి విజయవాడకు వెళ్లనున్న సీఎం రేపు(గురువారం) ప.గో జిల్లాలో పర్యటించనున్నారు.

No comments:

Post a Comment