Sunday 16 August 2015

బలవంతంగా భూసేకరణ చెయ్యవద్దు : పవన్

బలవంతంగా భూసేకరణ చెయ్యవద్దు : పవన్

హైదరాబాద్, ఆగస్టు 16: నవ్యాంధ్ర రాజధాని భూముల వ్యవహారంపై జనసేన పార్టీ తన స్వరం పెంచుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం దిశగా పయనిస్తోంది. రాజధానికి భూముల కోసం బలవంతంగా భూసేకరణ చట్టాన్ని తీసుకురావద్దని, రైతుల భూములు లాక్కోవద్దని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆదివారం పవన్ ట్వీట్లు చేశారు.

No comments:

Post a Comment