Wednesday 31 July 2013

National Status for Polavaram

పోలవరమే!

August 01, 2013

హైదరాబాద్, జూలై 31 : గోదావరి నది దిగువన పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర విభజన నిర్ణయంలో భాగంగా ఈ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం కేంద్రానికి సూచించింది. ఇదే జరిగితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే అందనున్నాయి. గత సంవత్సరం అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 16,010 కోట్ల రూపాయలు. ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన నిధుల్లో 90 శాతం అంటే.. దాదాపు రూ.10,800 కోట్లు కేంద్రం నుంచి అందనున్నాయి.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వడం వల్ల... ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలతో ఉన్న వివాదాలు కూడా కేంద్రం చొరవతో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే కేంద్రం తరఫున కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసీ) నిపుణులు నేరుగా పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారు. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి ఆస్కారం ఉంటుందని ఆ ప్రాజెక్టు ఇంజనీర్-ఇన్-చీఫ్ ఎం. వెంకటేశ్వరరావు 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. పోలవరం పూర్తయితే గోదావరి, కృష్ణా డెల్టాల ఆయకట్టు స్థిరీకరణ జరగడంతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో దాదాపు 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది.

80 టీఎంసీల గోదావరి నికర జలాలు కృష్ణా డెల్టాకు తరలిస్తారు. ఆలమట్టి నుంచి నీటి విడుదల త్వరగా జరగకున్నా పోలవరం ద్వారా గోదావరి జలాలు, పులిచింతల ప్రాజెక్టు వల్ల కృష్ణా డెల్టా సాగునీటి సమస్యలు తీరిపోతాయి. అలాగే విశాఖ తాగు, పారిశ్రామిక అవసరాలకు 24 టీఎంసీలను తరలిస్తారు. ఒడిసాకు 5 టీఎంసీలు, ఛత్తీస్‌గఢ్‌కు 1.5 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. 960 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కూడా జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో తలపెట్టిన దుమ్ముగూడెం రాజీవ్, ఇందిరా సాగర్ లిఫ్ట్‌లకు, చింతలపూడి ఎత్తిపోతలకు నీటి సమస్య తీరుతుంది.

Brain Wash to Kiran

ఎస్ మేడమ్.. ఎస్ మేడమ్

August 01, 2013

న్యూఢిల్లీ, జూలై 31: "మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డీ.. మేం అన్నీ ఆలోచించే తెలంగాణపై ఒక నిర్ణయానికి వచ్చాం.. దీనివల్ల పార్టీకి, ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం ఇంకా సంక్షోభంలో ఉండడమే కాక, పార్టీ రెండు ప్రాంతాల్లో పూర్తిగా దెబ్బతింటుంది. మేం తెప్పించుకున్న ఏ నివేదికలోనూ పరిస్థితులు అనుకూలంగా కనిపించట్లేదు. ఇప్పటికైనా మీరు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోండి. దీన్ని వ్యతిరేకించడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం లేదు. మేం వెనక్కు తీసుకునే అవకాశాలూ లేవు. అనుకూలంగా స్పందిస్తే మాత్రం మీ ప్రాంత ప్రయోజనాలను కాపాడతాం'' అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం సాయంత్రం సీఎం కిరణ్‌తో అన్నట్లు తెలిసింది.

"మేడమ్ మాటలను మీరు అంగీకరించక తప్పదు.. యూపీఏ సమన్వయ కమిటీ ఇప్పటికే తెలంగాణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరో గంటలో సీడబ్ల్యూసీ కూడా తీర్మానం చేస్తుంది.. ఆ తర్వాత మీరు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయి'' అని ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపు హెచ్చరిస్తున్న ధోరణిలో చెప్పారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో సీఎం సానుకూలంగానే స్పందించారు. "లేదు మేడమ్.. మీరు చెప్పినట్లే జరుగుతుంది మేడమ్. నేను రాజీనామా చేస్తానని వచ్చిన వార్తలు నిజం కావు. వాటిని నిన్ననే ఖండించాను'' అని ఆయన చెప్పినట్లు సమాచారం.

మరి పార్టీ నిర్ణయాన్ని ఆమోదించినట్లేనా? అని సోనియా అడిగినప్పుడు.. 'ఎస్ మేడమ్' అని కిరణ్ ఒకే పదంతో తన సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కూడా సోనియా, ప్రధాని మాట్లాడారు. పార్టీ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటానని బొత్స హామీ ఇచ్చిన తర్వాతే వారు సంతృప్తిపడినట్లు సమాచారం. మేడమ్‌తో సమావేశం తర్వాత వర్కింగ్ కమిటీ సమావేశం పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి నిష్క్రమించారు.

సీమాంధ్ర మంత్రులు, ఎంపీలతోనూ...
దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో సీఎం కిరణ్ నుంచి ఎలాంటి ధిక్కారస్వరం లేకుండా జాగ్రత్త పడిన సోనియాగాంధీ.. అంతకుముందు తనను కలిసిన సీమాంధ్ర మంత్రులను, ఎంపీలను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు సమాచారం. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండానే, దానిని పరిగణనలోకి తీసుకోకుండానే, పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చించకుండానే తెలంగాణ విభజన నిర్ణయం ఎలా తీసుకుంటారని సోనియాను కలిసిన సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమావేశంలో పాల్గొన్న ఒక నేత ఇచ్చిన సమాచారంతో అవాక్కవడం రాష్ట్ర నేతల వంతైంది. 'ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల్ని అర్థం చేసుకునేందుకు మాత్రమే హోం శాఖ ఆ కమిటీని నియమించింది. కాబట్టి, దానికి కేంద్రం కట్టుబడాల్సిన అవసరం లేదు. దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకోవాల్సిన పని కూడా లేదు' అని ఆ ముఖ్యనేత నుంచి సమాధానం వచ్చింది. దీంతో సీమాంధ్ర నాయకులు దిగ్భ్రమ చెందారు. అంటే, కేవలం కాలయాపన కోసమే శ్రీకృష్ణ కమిటీని వేసినట్లు కాంగ్రెస్ అధిష్ఠానం పరోక్షంగా చెప్పినట్లయింది.

విభజనపై ముందే సమాచారం
తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు ముందే సమాచారం అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసేందుకు, విభజనకు సిద్ధం చేసేందుకు వీలుగానే అధిష్ఠానం ఇలా చేసినట్లు సమాచారం. అయితే, ఒకవైపు తెలంగాణ మంత్రులు.. ముఖ్యంగా జైపాల్ రెడ్డి, బలరాం నాయక్ తెలంగాణ వచ్చేసిందన్నట్లుగా వారం రోజుల ముందు నుంచే సమావేశాలు, ప్రైవేటు చర్చల్లో ధీమా వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. కానీ, సీమాంధ్ర మంత్రులు మాత్రం విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. పైగా, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నట్లుగా వ్యవహరించారు.

అయితే, తమను ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదని మంగళవారం సీమాంధ్ర ఎంపీలు కొందరు అధిష్ఠానాన్ని అడగ్గా.. 'అదేంటి? మేం ముందుగానే సమాచారం చేరవేశాం కదా!' అని సోనియా వారిని ఆరాతీశారు. 'లేదు మేడమ్.. మాకు సమాచారం అందలేదు' అని ఒక ఎంపీ అనగా.. సోనియా ఒక మంత్రిని ఉద్దేశించి.. "మిమ్మల్ని ఫలానా నేత సంప్రదించిన మాట నిజం కాదా? తెలంగాణ ఇస్తున్నట్లు ఆయన సమాచారం ఇచ్చారు కదా!''.. అని అడగడంతో ఆ మంత్రితోపాటు మిగతా మంత్రులూ అవునవునని తలలూపారు. దీంతో 'నేను తప్పు చేయలేదు.. బహుశా మీకే సమాచారం అందలేదు' అన్నట్లుగా సోనియా సదరు ఎంపీ వంక చూసినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

Hyderabad is UT

మాటేదైనా.. యూటీయే!

August 01, 2013

హైదరాబాద్, జూలై 31: 'పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం! పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా భాగ్యనగరం!'... ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తేల్చిచెప్పిన విషయం! మున్ముందు జరగబోయేది కూడా ఇదే! 'ఉమ్మడి రాజధాని' అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అక్కడ అధికారం ఎవరిది?... అటు తెలంగాణవాదులను, ఇటు సీమాం«ద్రులనూ వేధిస్తున్న ప్రశ్నలు ఇవి! దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారులను 'ఆంధ్రజ్యోతి' సంప్రదించింది. 'ఉమ్మడి రాజధాని'కి సంబంధించిన వివరాలు రాబట్టింది. వారు చెబుతున్న విషయమేమిటంటే... రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావనే లేదు. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని చెప్పారు కానీ... ఒకే నగరం రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉండకూడదని మాత్రం చెప్పలేదు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర హోదా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నా... 'ఉమ్మడి రాజధాని' అనే ప్రస్తావన మాత్రం రాజ్యాంగంలో లేదు. అందువల్ల... పైకి ఎలాంటి పేరుతో పిలిచినా, పరిపాలనాపరంగా హైదరాబాద్ పదేళ్లపాటు కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పిట్ట పోరు... పిట్టపోరు...
'హైదరాబాద్ మాది' అని తెలంగాణవాదులు చెబుతుండగా... 'మాది కూడా' అని సీమాం«ద్రులు వాదిస్తున్నారు. ఇప్పుడు... కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి 'మీ ఇద్దరిదీ కాదు! హైదరాబాద్ మాది' అని తేల్చేయనుంది. ఎందుకంటే... ఉమ్మడి రాజధాని అనే కేంద్ర పాలిత ప్రాంతంపై ఉభయ రాష్ట్రాల్లో దేనికీ అధికారం ఉండదు. కేంద్రమే మొత్తం వ్యవహారాలు పరిశీలిస్తుంది. దీనికోసం ఒక 'అడ్మినిస్ట్రేటర్'ను నియమిస్తుంది. ఆయన హోదా... లెఫ్టినెంట్ గవర్నర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఇరురాష్ట్రాల గవర్నర్‌లతోపాటు ఒక లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉంటారు. అయితే, ఏదో ఒక గవర్నర్‌కే లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు.

లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇక సహాయకుడు ఉంటారు. గతంలో 'చీఫ్ కమిషనర్' అని పిలిచేవారు. ఇప్పుడు 'లెఫ్టినెంట్ గవర్నర్‌కు సలహాదారు'గా ఆ హోదాను మార్చారు. ఈ సలహాదారుకు యూటీ కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లు సహకరిస్తారు. వీరిలో ఒకరు శాంతి భద్రతలు, మరొకరు రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. మిగిలిన విభాగాలన్నీ వీరిద్దరి అజమాయిషీలోనే ఉంటాయి. మొత్తం మీద రాబోయే ఉమ్మడి రాజధాని పరిపాలన లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ఆయన సలహాదారుడు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల చేతుల మీదుగా నడుస్తుంది. మొత్తం పరిపాలనను కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఉమ్మడి రాజధాని పాలనా వ్యవహారాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకుగానీ, ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలుగానీ వేలు పెట్టలేవు.

'పది'లమేనా?
'పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్' అని తీర్మానించారు. ఈలోపు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించుకోవాలని కూడా తెలిపారు. అయితే... 'పదేళ్ల'పై చాలామందిలో చాలా సందేహాలున్నాయి. కారణం... చండీగఢ్ అనుభవమే! పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రాన్ని విభజించినప్పుడు చండీగఢ్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని 1966లో తీర్మానించారు. పదేళ్ల తర్వాత చండీగఢ్ పంజాబ్‌కు దక్కాలని, హర్యానా కొత్త రాజధాని నిర్మించుకోవాలని ఒప్పందం కుదిరింది. దాదాపు ఐదు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతోంది.

కొత్తరాజధాని నిర్మాణం బాగా ఖర్చుతో కూడుకున్నది కావడం, హర్యానా పరిధి చిన్నది కావడం, రెండు రాష్ట్రాలకు చండీగఢ్‌తో భౌగోళిక అనుసంధానం ఉండటంతో... అలా సాగిపోతోంది! కానీ... హైదరాబాద్‌తో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు భౌగోళిక అనుసంధానంలేదని, పదేళ్లకు మించి ఉమ్మడి రాజధానిగా కొనసాగించలేరని పలువర్గాలు చెబుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే... తొలుత చండీగఢ్‌కు కూడా హర్యానాతో భౌగోళిక అనుసంధానం లేదు. ఇలా కనెక్టివిటీ కల్పించేందుకు వీలుగా రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను చండీగఢ్ పరిధిలోకి తెచ్చినట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు.

జన రంజకమే...
ఉమ్మడి రాజధానిగా ఉండే కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంలో ఇరు రాష్ట్రాలకు వాటా ఉంటుంది. యూటీ అభివృద్ధి కోసం కేంద్రం కూడా విరివిగా నిధులు మంజూరు చేస్తుంది. దీంతో అభివృద్ధిపరంగా యూటీలు ముందంజలో ఉంటాయి. రాజకీయ అస్థిరతకు, ఆందోళనలకు తావు ఉండదు కాబట్టి... పారిశ్రామిక వర్గాలు కూడా యూటీలో పెట్టుబడులు గుమ్మరిస్తాయి. యూటీల్లో ప్రజల తలసరి ఆదాయం రాష్ట్రాలకంటే చాలా ఎక్కువ! ఇన్ని రకాల అభివృద్ధి సాధించిన ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టిన ప్రజలు... యూటీ నుంచి వెళ్లిపోవాలని కోరుకోరు!

Seemandhra is Burning

ఆగ్రహాంధ్ర

August 01, 2013
హైదరాబాద్, జూలై 31: ఒక భాషగా, ఒక జాతిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడంపై సీమా ంధ్ర భగ్గుమంది. ఇదేమి 'ఇటలీ న్యాయం?' అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యాగాంధీని నిలదీసింది. తెలుగుతల్లి కంట రక్తకన్నీరు పెట్టిస్తున్నారంటూ మండిపడింది. మొన్నటిదాకా తెలంగాణలో కనిపించిన రాళ్లవర్షం, లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగంతోపాటు బలిదానాలు ఇప్పుడు సీమాంధ్రలోనూ మొదలయ్యాయి. బుధవారం రాయలసీమ, కోస్తాంధ్ర ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలతో భగ్గుమన్నాయి. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపారవర్గాలు ప్రారంభించిన 72 గంటల బంద్ తొలిరోజు సంపూర్ణంగా జరిగింది.

అనంతపురం జిల్లాకేంద్రంతోపాటు కదిరి పట్టణం లో ఆందోళనకారులు రాష్ట్రం ముక్కలవడానికి ఇందిర, రాజీవ్‌ల వారసత్వమే కారణమంటూ ఇందిర విగ్రహాల మెడలో పాతటైర్లు వేసి నిప్పంటించి, విగ్రహాలను కూ ల్చివేశారు. రాజీవ్ విగ్రహాన్ని పెకలించి మెడకు తాడు బిగించి ఈడ్చుకుంటూ వెళ్లి ఇందిర విగ్రహం పక్కనే పడేశారు. ప్రధాన రహదారుల్లోని పలు దుకాణాల అ ద్దాలు, బోర్డులను ధ్వంసం చేశారు. డివైడర్లను తొలగించారు. ఐదు ఆర్టీసీ బస్సుల ను ధ్వంసం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలు, ఎమ్మార్వో ఆఫీసుపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఎస్పీ శ్యాంసుందర్, ఏఎస్పీ నవదీప్‌సింగ్‌తోపాటు కొందరు పోలీసులు గాయ పడ్డారు. దీంతో వారు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.

సుమారు ఐదుగంటలపాటు ఈ 'యుద్ధం' సాగింది. మడకశిరలో మంత్రి రఘువీరా ఇంటిని ముట్టడించి రాజీనామాకు డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ నిర్ణయం విచారకరం. తల్లి చనిపోయిన బా ధలో ఉన్నాను. నాలుగు రోజుల్లో స్పందిస్తాను' అని ఆయన చెప్పడంతో శాంతించారు. కదిరిలో పంచాయతీరాజ్ కార్యాలయం, రిలయన్స్ ఇన్సూరెన్స్ ఆఫీసుపై దాడి చేశారు. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు విద్యార్థులు ఆమరణ దీక్ష ప్రారంభించారు. ధర్మవరంలో వేలాదిగా కిలోమీటరు పొడవున రైలు పట్టాలపై బైఠాయించి, రాత్రి 8 గంటలవరకు రైళ్లను అడ్డుకున్నారు.


కడప: కడప జిల్లాలోని 8 డిపోల నుంచి ఒక్కటంటే ఒక్క ఆర్టీసీ బస్సు కూడా కదల్లేదు. సాయంతం 5 గంటలదాకా సంపూర్ణంగా బంద్ జరిగింది. అన్నివర్గాల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. రెండు ఏటీఎంల అద్దాలు ధ్వంసం చేశారు. పలుచోట్ల సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి దూకుతానని హెచ్చరించడంతో రెండుగంటలపాటు ఉద్రిక్తత ఏర్పడింది. అతని ఆరేళ్ల కుమారుడు 'నువ్వు దూకితే నేనూ దూకుతా' అనడంతో దిగివచ్చాడు. జేఏసీ కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆమరణ దీక్షకు పలువురు మద్దతు తెలిపారు.
చిత్తూరు: పంచాయతీ ఎన్నికలున్న చోట మినహా... జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది.

తిరుమలకు తప్ప జిల్లాలో ఇతర ప్రాంతాలకు బస్సులు ఆగిపోయాయి. తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద వైసీపీ కార్యకర్తలు ఓ కారును దహనం చేశారు. ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి నిరశన చేపట్టారు. ఎస్వీ, మహిళా వర్సిటీల విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు గ్యారేజీలో వంటావార్పు నిర్వహించారు. చిత్తూరులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు గురువారం నుంచి 48గంటల నిరాహారదీక్ష చేస్తాన ని ప్రకటించారు. మదనపల్లెలో చేనేత కార్మికులు ముంబై-చెన్నై జాతీయ రహదారిపై మూడుగంటలు ధర్నాచేశారు. బంద్‌వల్ల వివిధ ఆలయాల్లో భక్తుల రద్దీ తగ్గింది.

కర్నూలు: కర్నూలు నుంచి డోన్‌దాకా బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకోలతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆత్మకూరులో ఉద్యమకారులు మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిని ముట్టడించి అద్దాలను బద్దలుకొట్టారు. నంద్యాలలో కాంగ్రెస్, వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. డోన్‌లో ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి నివాసాన్ని ముట్టడించారు. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో గురువారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. బస్సులు తిరగకపోవడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గిపోయింది.

బెజవాడ: విజయవాడలో ఎన్జీవోలు, ఆర్టీసీ, విద్యుత్తు, ఉడా ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు కదంతొక్కారు. యూత్ కాంగ్రెస్ నేత దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సాగింది. పలు సెంటర్లలో రాస్తారోకో చేశారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకునేందుకు యత్నించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభు త్వ కార్యాలయాల్లో పనులు స్తంభించాయి.

గుంటూరులో: ఉదయం ఆరుగంటల నుంచే ఉద్యమకారులు బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు, సినిమా హాళ్లు అన్నీ మూతపడ్డాయి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మస్తాన్ వలి ఆధ్వర్యంలో కార్యకర్తలు సోనియా చిత్రం ముద్రించిన కాంగ్రెస్ జెండాలతోనే ఆందోళనల్లో పాల్గొన్నా రు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శామ్యూల్, గౌరవాధ్యక్షుడు నరసింహారావు ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ బంద్ నిర్వహి ంచారు. పొన్నూరులో టీడీపీ శ్రేణులు కూడా బంద్ నిర్వహించాయి.

ఏఎన్‌యూ విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నాచేశారు. ఏపీఎన్జీవో సంఘం ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. పెట్రోల్ డీలర్ల సంఘం ప్రతినిధు లు కూడా బంద్‌లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రైవేటు బీఈడీ కళాశాలల సం ఘం గురువారం నుంచి 8వ తేదీ వరకు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది.

తూర్పు గోదావరి: రాజమండ్రిలో విభజనకు మీరంటే మీరే కారణమంటూ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ వర్గాలు దు మ్మెత్తి పోసుకున్నాయి. పట్టణంలోని అన్నివర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. థియేటర్లు కూడా మూ తపడ్డాయి. వైసీపీ కార్యకర్తలు కాం గ్రెస్ ఆఫీసు ముందు ఎంపీ ఉండవల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీం తో అక్కడ ఘర్షణ జరిగింది.

ఆర్డీవో, పీఎఫ్, బీమా కంపెనీ కార్యాలయాలపై ఉద్యమకారులు దాడికి దిగి అ ద్దాలు ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను సోనియాగాంధీ రంపంతో కోస్తు న్న చిత్రాన్ని నగరంలో ప్రదర్శించారు. విభజన జరిగితే కాం గ్రెస్‌కు పుట్టగతులుండవని కాకినాడలో ఎమ్మెల్యే గాంధీమోహన్ మండిపడ్డా రు. రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పిఠాపురంలో స్టేట్ బ్యాంక్, ఒక మద్యం దుకాణంపై దాడికి దిగారు. జిల్లావ్యాప్తంగా 20 బస్సులను ధ్వంసం చేశారు. ఒక డ్రైవర్, మరొక ప్రయాణికుడు గాయపడ్డారు. ఆర్టీసీకి రూ.55 లక్ష ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

పశ్చిమ గోదావరి: జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఏలూరులో వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఉద్యోగ, విద్యార్థి సంఘాలతోపాటు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెంతోపాలు పలు మండల కేంద్రాల్లో రాస్తారోకో, మానవహారం, ధర్నా తదితరాలు నిర్వహించారు. ఓ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.

ప్రకాశం: జిల్లాలో విద్యార్థి జేఏసీతోపాటు వైసీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఒంగోలులో బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. నిరసనలు తీవ్రస్థాయిలో జరిగినా బంద్ మాత్రం పాక్షికంగా జరిగింది. పోలీసులు భారీగా మోహరించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.

నెల్లూరు: బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలతో సోనియా దిష్టిబొమ్మలను తగలబెట్టారు. నెల్లూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నాడు రాష్ట్ర సాధనకు పోరాడిన యోధులు కంటతడిపెట్టారు. విద్యార్థి జేఏసీ రైలురోకో నిర్వహించింది. మం త్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశాకే నెల్లూరు గడ్డపై అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నం: విశాఖలో బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ 26 0 బస్సులను నిలిపివేసింది. ఆంధ్ర వర్సిటీలో విద్యార్థి జేఏసీ నేతల ఆమరణ దీక్షకు కాంగ్రెస్, వైసీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఆందోళనలు మరింత తీవ్రంచేయాలని, సంపూర్ణంగా సహకరిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో సమైక్యవాదాన్ని వినిపించడం కోసమే రాజీనామా చేయలేదని ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తెలిపారు. విద్యార్థి నేతలు ద్రోణంరాజు శ్రీనివాస్ కాళ్లపైపడి సమైక్యాంధ్రకు మద్దతు కోరారు. విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

విజయనగరంలో...: జిల్లాలో అన్నివర్గాలవారు బంద్‌లో పాల్గొన్నారు. లాయర్లు జిల్లాకోర్టు ప్రధాన ద్వారానికి తాళంవేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, బడ్డుకొండ అప్పలనాయుడు, జనార్దన్ థాట్రాజ్, సవరపు జయమణి, ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, గాదె శ్రీనివాసులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. రాజీనామాకు సిద్ధమని, స్పీకర్ ఫార్మాట్‌లో సంతకం చేసి ఉంచుకున్న పత్రాలను చూపించారు.

శ్రీకాకుళం: జిల్లాల్లో నేతలు పట్టి ంచుకోకపోయినా విద్యార్థి, ఉద్యోగ, సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు గర్జించారు. యూపీఏ ప్రభుత్వం, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వివిధ పట్టణాల్లో ర్యాలీలు సాగాయి. టెక్కలి డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలున్నా ఉద్యమ వేడి తగ్గలేదు.

ఆగిన చక్రాలు
సీమాంధ్ర బంద్ కారణంగా హైదరాబాద్‌కు రావాల్సిన బస్సులు ఆగిపోయాయి. ప్రధానంగా... కర్నూలు సెక్టార్ నుంచి బస్సులు నిలిచిపోయాయి. సీమాంధ్ర జిల్లాల నుంచి రోజుకు 2300 బస్సులు రావాల్సిఉండగా... బుధవారం 1900 బస్సులు మాత్రమే వచ్చాయి. బంద్ నేపథ్యంలో బెంగళూరు, మైసూరు, కడప, అనంతపురం తదితదిర ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ, ఒంగోలు, నె ల్లూరు ప్రాంతాల నుంచి బస్సులు యథాతథం గా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇ క... పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన బస్సులు కూ డా ఆగిపోయాయి.

రాములమ్మపై కేసీర్ వేటు

చెల్లికి చెల్లు

August 01, 2013

హైదరాబాద్, జూలై 31 : 'రాములమ్మ'పై టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గత కొన్నాళ్లుగా పార్టీతో పెరుగుతూ వస్తున్న దూరం ఇక శాశ్వతం కానుంది. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆమె ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు రావడం... ఆ వార్తలను ఆమె ఖండించకపోవడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. విజయశాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం అర్ధరాత్రి తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. "పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విజయశాంతిని ఇప్పటికే అనేకసార్లు క్షమించాం. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇస్తాం. పొలిట్‌బ్యూరో ఏకాభిప్రాయం మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని టీఆర్ఎస్ తెలిపింది.

టీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యం తగ్గడంతో... విజయశాంతి కొన్నాళ్లుగా పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొనడంలేదు. ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విభజన అంశంపై అటు రాష్ట్రం, ఇటు కాంగ్రెస్ పెద్దలు తలమునకలైన సమయంలోనే ఆమె ఢిల్లీకి వెళ్లారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో సమావేశమై మెదక్ ఎంపీ సీటుపై హామీ ఇప్పించుకున్నారు.

ఈ విషయాన్ని 'ఆంధ్రజ్యోతి' బుధవారం ప్రచురించింది. బుధవారమే ఆమె మీడియాతో మాట్లాడారు. 'కాంగ్రెస్‌లో చేరుతున్నారా? టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పినట్లేనా?' అని వచ్చిన వార్తలపై సూటిగా స్పందించలేదు. "ఈ ప్రచారం గురించి తర్వాత మాట్లాడుకుందాం. తెలంగాణపై ప్రకటన వచ్చిందనే సంతోషంలో ఉన్నాను. దానిని అలాగే ఉండనివ్వండి'' అని బదులిచ్చారు. తెలంగాణపై కాంగ్రెస్ చేసిన ప్రకటన అద్భుతంగా అభివర్ణించారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్‌లో జరిగిన సంబరాల్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించగా... 'అనారోగ్య కారణాల వల్లే' అని బదులిచ్చారు

పెద్ద మనసుతోనే.. సామరస్య పరిష్కారం!

పెద్ద మనసుతోనే.. సామరస్య పరిష్కారం!

August 01, 2013

హైదరాబాద్, జూలై 31: రాష్ట్రాన్ని విభజించాలంటూ సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీలు చెప్పేశాయి. ఇక రాష్ట్రం విడిపోవడం ఖాయమైపోయిం ది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ప్రయోజనాలను పరిరక్షించే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో..ముందుగా హైదరాబాద్, నీరు, విద్యుత్తు వంటి ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాల్సి ఉంది. తెలుగువాళ్లు అన్నదమ్ముల్లా విడిపోవడానికి సామరస్య పూర్వక వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. ఆందోళనలు, అలజడులు రేకెత్తకుండా జాగ్రత్త పడాల్సిఉంటుంది. 'విభజన' వేళ అందరి మదిలో గిలిపెడుతున్న సమస్యలివి. ఇదే అంశం పై 'పెద్ద మనుషులు కావలెను' అన్న శీర్షికన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ బుధవారం 'బిగ్ డిబేట్'ను నిర్వహించింది.

మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించగా.. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో పాటు వివిధ ప్రధాన పార్టీల నేతలు, వేదికల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నా రు. విభజనకు అడ్డుగా ఉన్న ఒక్కో జఠిల సమస్యపై ఎండీ రాధాకృష్ణ.. అతిథులను ప్రశ్నిస్తూ చర్చను ముందుకు నడిపించారు.

విభజనలో పెద్దమనుషులు పాత్రపై..
అభిప్రాయ భేదాలు, ద్వేషాలను పక్కకు పెట్టి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సీనియర్ రాజకీయ నేత చెన్నమనేని రాజేశ్వరరావు సూచించారు. ఉమ్మడి సమస్యలపై రాజకీయ పార్టీలు..పెద్ద మనుషుల పాత్ర పోషించాలని కోరారు.

రాజకీయ పార్టీల పాత్రపై..
వ్యవస్థలోనే లోపాలున్నాయని, వాటిని సామరస్యంగా వికేంద్రీకరించుకుంటేనే తెలుగు ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు. విభజన అంశం అసెంబ్లీలో చర్చకు వస్తుంది కాబట్టి..సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం సరికాదని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. రాజీనామా చేయడం వల్ల తమ ప్రజల వాదనలు, మనోభావాలను తెలిపే అవకాశాన్ని కోల్పోతారని వివరించారు. రాజకీయ పార్టీలు వాస్తవాలు చెప్పాలని సీపీఐ రాష్ట్ర నేత కె. రామకృష్ణ సూచించారు.

తాము విభజనను కోరుతుండగా, సీపీఎం సమైక్యాంధ్రకు కట్టుబడిందని.. ఈ పరిస్థితుల్లో వామపక్షాలు పెద్దన్న పాత్ర పోషించడం సాధ్యం కాదని ఆయన వివరించారు. సీడబ్ల్యూసీ తీర్పు ఇచ్చేసినందున..చేసేదేం లేకపోయినా, సీమాంధ్ర ప్రాంత మనోభావాలను రాజకీయ పార్టీలుగా తాము వ్యక్తం చేస్తున్నామని మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వివరించారు. దిగ్విజయ్.. టీఆర్ఎస్‌తో విలీనం గురించి, మంత్రి టీజీ వెంకటేశ్ 'రాజధాని' గురించి.. ఇలా ఒకేపార్టీలో ఇన్ని వాదనలు వినిపిస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్లు రాజకీయం చేస్తున్నట్టు కాదా అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు.

హైదరాబాద్ సమస్యపై..
ఇప్పటివరకు దేశంలో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని, వాటి విషయంలో రాజ్యాంగ పరంగా తీసుకున్న జాగ్రత్తలన్నింటినీ తెలంగాణ విషయంలోనూ తీసుకుంటారని టీఆర్ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. "ప్రపంచమే గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. ఎక్కడివారో హైదరాబాద్‌కు వచ్చి నివసిస్తున్నారు. మిమ్మల్ని(సీమాం«ద్రులు) వెళ్లిపోవాలని ఎవరు చెప్పారు? వ్యాపారాలు చేసుకోవద్దని ఇక్కడ ఎవరైనా చెప్పారా? విశాల దృక్పథంతో ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలి'' అని సూచించారు. ఏదో ఒక ప్రాం తాన్నే అభివృద్ది చేయడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమయిందని మంత్రి వర ప్రసాద్ అన్నారు. కేరళలో త్రివేండ్రంతో పాటు కొచ్చిన్ వంటి నగరాలు అభివృద్ధి చెందిన విషయాన్ని ప్రస్తావించారు.

హైదరాబాద్‌లోని వారందరికీ ఎలాంటి సమస్య లేకుండా చూసేందుకు రాజకీయ పార్టీలన్నీ శ్రమించాలని రాజేశ్వరరావు కోరారు. చాలా మంది సీమాంధ్ర యువకులు హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకొని.. ప్లాట్లు కొనుక్కుని నివసిస్తున్నారని, ఇప్పటి పరిస్థితుల్లో తమకు భరోసా లేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. మజ్లిస్ నేత ఒవైసీ సూచించినట్టు.. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకీ భరోసా ఇస్తూ చట్టం తీసుకురావాలని కోరారు. హైదరాబాద్ పాతబస్తీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని పట్టించుకోకపోవడం వల్లనే విభజన వాదాలు ముందుకు వస్తున్నాయని మాడభూషి శ్రీధర్ అన్నారు.

జల సమస్యలపై..
నీరే ప్రధాన సమస్య అని, దీనిని కేంద్ర జాబితాలో ఉంచితే మంచిదని.. ఎవరి వాటా వారికి వేసి చట్టం చేయాలని మంత్రి వర ప్రసాద్ సూచించారు. జలాలపై ప్రజలు ఆందోళన చెందటంలో అర్థం ఉన్నదని, బోర్డు ఉన్నా తుంగభద్ర జలాల విషయంలో ప్రతిసారీ వివాదాలు రేకెత్తుతుండటమే దీనికి కారణమని రామకృష్ణ వివరించారు. పొరుగున ఉన్న కర్ణాటకలోని ఆలమట్టి నుంచి మన రాష్ట్రానికి తాగు నీరే సరిగ్గా వదలడం లేదని సోమిరెడ్డి తెలిపారు. వట్టి బోర్డుల ప్రయోజనం లేదని గత అనుభవాలు చెబుతున్నాయని వాదించారు. జల నిబంధనలకు విరుద్ధంగా పోవడం వల్లనే లొల్లి తలెత్తుతున్నదని ఈటెల అభిప్రాయపడ్డారు. తటస్థ వ్యక్తులతో కమిటీ ఏర్పాటుచేసి పరిష్కారం కనుగొనాలని మాడభూషి శ్రీధర్ సూచించారు.

సామరస్య సాధనపై..
అణగారిన వర్గాలకు చెందిన వారిపట్ల తమకు సానుభూతి ఎప్పుడూ ఉంటుందని, తెలంగాణకు మద్దతుగా గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ధర్నాలు జరిగాయని ఈటెల గుర్తు చేశారు. రాజధాని, నీరు అంశాలపై ముందుగా మూడు ప్రాంతాలకు చెందిన మంత్రులకు ఒక అవగాహన కల్పించాలని, అప్పుడు వారు ప్రజలను నడిపించగలుగుతారని సోమిరెడ్డి సూచించారు. పరస్పరం ఘర్షించుకోవడం కాక, రెండు రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. న్యాయంగా రావాల్సిన వాటిని రాబట్టుకోవాలని మాడభూషి శ్రీధర్ కోరారు. సమైక్యాంధ్ర ఎందుకు కోరుకుంటున్నారనేది చర్చింకుండానే విభజన నిర్ణయాన్ని తీసుకున్నారని, ఇక ముందైనా ఆంధ్రా ప్రాంతానికి భరోసా ఇచ్చే చర్యలు ఉండాలని మంత్రి వర ప్రసాద్ అభిలషించారు.

Grant 5 lk. Cr. for new capital city - Chandrababu

హైదరాబాద్‌కు దీటుగా రాజధాని

August 01, 2013
హైదరాబాద్, జూలై 31 : "విభజన చేసేశాం...ఇక వెళ్లండి అనే వ్యవహారం సరికాదు. రాష్ట్ర విభజన పరిణామాల్లో ఎవరికీ హృదయవేదన మిగల్చవద్దు. ఇరుప్రాంతాల వారినీ సంతోష పెట్టండి'' అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకొన్న తర్వాత.. ఆ అంశంపై బుధవారం మధ్యాహ్నం తొలిసారి ఆయన ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కొత్తగా రూపుదిద్దుకోబోయే రాష్ట్రంలో హైదరాబాద్‌కు అన్ని విధాలుగా సరితూగే రాజధాని ఏర్పడితే తప్ప ఆ ప్రాంతంలో ప్రజలకు నచ్చజెప్పడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

"హైదరాబాద్‌కు దీటైన రాజధానిని కేంద్ర నిధులతో సీమాంధ్ర ప్రాంతంలో నిర్మించాలి. కొత్త రాజధానిని పూర్తి హంగులతో నిర్మించడానికి రూ.ఐదు లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలి. ఊరికే మాటలు కాకుండా రాష్ట్ర విభజనకు పెట్టే బిల్లులో దీనికి గ్యారంటీ ఇవ్వాలి. విభజన చేసిన పార్టీలతోపాటు దానికి మద్దతు ఇచ్చిన పార్టీలూ దీనికి బాధ్యత తీసుకోవాలి'' 'కొన్ని చారిత్రక కారణాల వల్ల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు వెనకబడితే హైదరాబాద్ బాగా అభివృద్ది అయింది. ఈ స్థాయిలో మరో రాజధానిని రూపుదిద్దాలంటే మేం వేసిన లెక్కల ప్రకారం కనీసం రూ.4-5 లక్షల కోట్లు కావాలి. పదేళ్ల కాలపరిమితితో కేంద్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలి. ఏడాదికి రూ.ఏభై వేల కోట్లు ఇవ్వాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఏడాదికి రూ. 15 లక్షల కోట్లు ఉంది. త్వరలో అది రూ.20 లక్షల కోట్లకు పెరగబోతోంది. ఇంత ఆదాయం ఉన్నప్పుడు మేం అడుగుతున్నంత ఇవ్వడం సమస్య కాదు. ఏ ప్రాంతానికీఅన్యాయం జరగనీయబోమని కేంద్రం చెబుతోంది. అది మాటల్లో చూపించాలి. కొత్తగా ఏర్పడే రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ఆదాయం ఉండాలి. ఆదాయం రావాలంటే మంచి రాజధాని ఉంటేనే సాధ్యపడుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కంపెనీలు, పెద్ద విద్యా సంస్ధలు, పరిశోధన సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమలు రావాలి. ఇవన్నీ రాబట్టే హైదరాబాద్ ఈ స్థాయికి చేరగలిగింది. కేంద్రం పూనుకొని ఇవన్నీ ఏర్పాటు చేయగలిగితే కొత్త రాజధాని కూడా ఆ స్థాయికి చేరడం సాధ్యపడుతుంది. తెలంగాణ ప్రాంతానికి కూడా అవసరమైనవి ఇవ్వాలి.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. నేను ఈ సమయంలో రాజకీయ వివాదాల జోలికి పోదల్చుకోలేదు. ఒక రాజనీతిజ్ఞునిగా చెబుతున్నాను. రెండు ప్రాంతాల ప్రజలకూ ఒక భరోసా ఇచ్చేలా వ్యవహరించగలిగితే ఆందోళనలు ఉపశమింపజేయవచ్చు. రాజధాని ప్యాకేజీ కోసం మా పార్టీ పోరాడుతుంది. ఢిల్లీలో అందరినీ కలిసి లాబీయింగ్ చేస్తుంది. ఇక్కడ అన్ని పార్టీలతో మాట్లాడుతుంది. ఏదో ఒక మాట చెప్పి పోతాం అంటే కుదరదు. ఆరు నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తర్వాత బాధ్యత తీసుకొనేది ఎవరు? అందుకే పార్లమెంటు ముందు పెట్టే బిల్లులోనే ఈ ప్యాకేజిని చేర్చాలి. ఇది మా డిమాండ్' అని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో ఉద్యోగాలు, నదీ జలాలు, ఉపాధి అవకాశాలపై ఆందోళన నెలకొందని, వారిలో విశ్వాసం నింపేలా వాటిని పరిష్కరించడానికి ముందుకు రావాలని.. సమస్యలను వదిలేయడం కాకుండా వాటిని ముందు పెట్టుకొని పరిష్కరించే ప్రయత్నం జరగాలని ఆయన సూచించారు.

తమ పార్టీ తెలుగువారి కోసం పెట్టిన పార్టీ అని, తెలుగువారంతా ఆనందంగా ఉండాలని కోరుకొనే పార్టీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామానికి దారితీసిన చారిత్రక కారణాలు అనేకం ఉన్నాయని, ఎవరెవరు ఏమేం చేశారో దిగ్విజయ్ సింగేచెప్పారని ఆయన గుర్తుచేశారు. "కాంగ్రెస్ వాళ్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను రేపో ఎల్లుండో అన్నీ మాట్లాడతాను. ఒక పక్క సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటిస్తూనే టీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి మాట్లాడతారు. విజయశాంతి తమ పార్టీలో చేరుతోందంటూ లీకులు వదులుతారు. నేను ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడదల్చుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించదల్చుకోలేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతాను'' అని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రకటన నేపథ్యంలో గుంటూరులో ఒక యువకుడు, విశాఖలో ఒక హోం గార్డు ఆత్మహత్య చేసుకొన్నారని.. ఆ సంఘటనలు దురదృష్టకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.మనోభావాలు గాయపడినప్పటికీ తొందరపాటుతో వ్యవహరించవద్దని, ఆత్మహత్యల జోలికి పోకుండా సంయమనంతో వ్యవహరించాలని ఆయన సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Capital City for Royal Andhra

రాజధాని రగడ

August 01, 2013

హైదరాబాద్, జూలై 31: ఒకవైపు విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతుండగానే... మరోవైపు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై ప్రాంత నేతల్లో చర్చలు మొదలయ్యాయి. అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర కాంగ్రెస్ నాయకులు దీనిపై దృష్టిసారించారు. 'అప్పుడు కర్నూలు రాజధానిని కోల్పోయాం. త్యాగాలు చేశాం. ఇప్పుడు మా ప్రాంతానికే రాజధాని కావాలి' అని సీమాంధ్ర నేతలు వాదిస్తున్నారు. అయితే... విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందనే దిశగా ఆ ప్రాంత నేతలు పావులు కదుపుతున్నారు.

'ఆంధ్రప్రదేశ్' కొత్త రాజధాని అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పాలనాపరమైన కేంద్రంగానే కాకుండా ప్రజలు, పరిశ్రమలు, ఇతరత్రా రంగాలకు చెందిన భవిష్యత్ అవసరాలను కూడా తీర్చాల్సిన స్థాయి ఆ నగరానికి ఉండాలి. సీమాంధ్రలో అలాంటి పెద్దనగరాల జాబితా చూస్తే... మొట్టమొదట స్ఫురణకు వచ్చేది విశాఖ. అయితే...ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం... ఈ మూల ఉన్న చిత్తూరు, అనంతపురం జిల్లా వాసులకు సుదూర తీరమే అవుతుంది. పోనీ... తిరుపతిని చేద్దామంటే శ్రీకాకుళం వాళ్లకు బాగా దూరం. మధ్యస్థంగా విజయవాడను ఎంపిక చేద్దామంటే... ప్రభుత్వ భూమి సెంటు కూడా దొరకదు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిందే. భూసేకరణ అతిపెద్ద సమస్యగా మారుతుంది.

ఇదీ సీమ వాదన
మద్రాసు నుంచి విడిపోయినప్పటి నుంచి రెండుసార్లు రాజధాని విషయంలో తీవ్రంగా నష్టపోయామని...కొత్తరాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని సీమ నాయకులు పట్టుబడుతున్నారు. మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి, అహ్మదుల్లాతోపాటు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు 15 మంది దీనిపై దృష్టి కేంద్రీకరించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. రాజధానికి అవసరమైన రోడ్లు, రైల్వే, విమానాశ్రయం, ఇతరత్రా మౌలిక సదుపాయాలు తిరుపతిలో ఉన్నాయన్నది వీరి అభిప్రాయం. లేదంటే కోస్తాంధ్ర, సీమకు మధ్యస్థంగా ఉండే ప్రకాశం జిల్లాలోనైనా రాజధాని ఏర్పాటుకు కొంత సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్ కోసం సేకరించిన వేలాది ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించుకోవచ్చుననే వాదన ఎప్పటి నుంచో ఉంది. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు... పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా రాయలసీమకు రాజధాని ఇచ్చి ఆంధ్ర ప్రాంతంలో విశ్వవిద్యాలయం నెలకొల్పారు. కర్నూలును రాజధాని చేసేందుకు ఇరు ప్రాంతాల నాయకులు అంగీకరించారు. ఆ తర్వాత ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలను కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసే సమయంలో తెలంగాణ నాయకుల డిమాండ్ మేరకు రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. తరలించాల్సి వచ్చింది. అప్పటికే అన్ని రకాల సౌకర్యాలున్న హైదరాబాద్‌ను రాజధాని చేసేందుకు ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలకు చెందిన నాయకులు ఒప్పందం చేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించడంతో ఇప్పుడు సీమ వాసులకు రాజధాని గురించి ఆందోళన మొదలైంది.
బెజవాడ బెటర్
గుంటూరు - విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేసేలా ఆ ప్రాంత ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాల పరంగా అత్యుత్తమమైనదని... అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంటుందని చెబుతున్నారు. ఐతే, అన్ని ప్రాంతాల వారూ రాజధానిని కోరుకోవడం సహజమేనని, దీనిపై నిపుణుల కమిటీయే తేల్చాలని కొందరు సూచిస్తున్నారు. ఇరు ప్రాంత నేతలు కూర్చొని మాట్లాడుకుని అంగీకారానికి రావాలని చెబుతున్నారు. "ఇందులో కేంద్రం జోక్యానికి అవకాశం ఉండదు. ఇరు ప్రాంతాలకు అనువైన ప్రాంతాన్ని వారే ఎంపిక చేసుకుని రాజధాని ఏర్పాటుకు అంతా సహకరించాల్సి ఉంటుంది'' అని పేర్కొంటున్నారు.

Thursday 25 July 2013

ABU GHRAIB MASS JAILBREAK

ABU GHRAIB MASS JAILBREAK HEIGHTENS FEARS 

OVER FUTURE OF IRAQ

23 July 2013 02:09 PM



An extraordinary and violent jailbreak in the infamous Iraqi prison of Abu Ghraib is believed to have sprung 

free hundreds of extremists on Monday night. Suicide bombers blew open the prison gates, opening the 

way for an assault in which ten guards and four militants were killed. In Washington, US officials fear that 

the number of prisoners on the loose could total as many as 600, with a significant proportion known 

al-Qaeda operatives. What does this herald for regional stability and the "war on terror"?

Well, some prisoners have been recaptured, notes Jabbar Yaseen in the Washington Post, after Iraqi 

security set up checkpoints on exit routes out of the country into Syria and Jordan, or via Baghdad airport.

But "the assault on the heavily guarded facilities reinforced an impression among many Iraqis that their 

security forces are struggling to cope with a resurgent al-Qaeda since U.S. forces withdrew in 2011"

Sharmine Narwani, a middle east expert at St Anthony's College, Oxford, told the Today programme:

"At the heart of the growing conflict in Iraq is the battle between two blocs, regionally that is represented by 

Saudi Arabia and Iran, and globally that is represented by two camps: on one side you have US, UK, 

France, Saudi Arabia, Qatar, Turkey and others.

"On the other side you have Iran, Syria and increasingly Russia and China."

"For the West, there is the fear that any change in the balance of power in the region will benefit Iran and its 

allies." 


Mass al-Qaeda jailbreak in Iraq was 'insider job'
The mass jailbreak in Iraq that led to the freeing of hundreds of al-Qaeda fighters was carried out with 

inside help from prison guards, officials have claimed.
Abu Ghraib prison in Baghdad
An Iraqi prison guard stands guard at the 'Baghdad Central Prison', formerly known as Abu Ghraib prison 

in Baghdad Photo: EPA
Baghdad and Colin Freeman 6:19PM BST 23 Jul 2013Comments9 Comments
As security forces launched a major manhunt to recapture those on the run, Iraq's interior ministry said the 

gunmen who attacked prisons at Abu Ghraib and Taji on Sunday night had been in "conspiracy" with 

guards at both facilities.
The scale of the assault has prompted warnings of "dark months ahead" as the freed inmates - some of 

whom were top al-Qaeda operatives - launch new campaigns against the government.
A statement from the interior ministry said: "There has been a conspiracy between some of the guards of 

both prisons and the terrorist gangs that attacked the prisons."
The allegation from the Iraqi government came as responsibility for the jailbreak was claimed by the 

Islamic State of Iraq and the Levant, an al-Qaeda franchise that many Sunni extremists in Iraq follow.
In a statement brimming with sectarian venom, it said the assault - one of the largest and most 

sophisticated insurgent operations ever carried out in Iraq - was the result of months of careful planning 

against Baghdad's Shia-dominated government.
Related Articles
The new Cold War 23 Jul 2013
Hundreds of al-Qaeda inmates in mass Iraq jailbreak 22 Jul 2013
Al-Qaeda claims responsibility for Iraq mass prison break 23 Jul 2013
Ten years after Saddam's fall, his home town of Tikrit still mourns 16 Mar 2013
Will Iraq be the next nation to have an Arab Spring? 02 Mar 2013
'Let your conscience talk and maybe God will forgive you' 18 Mar 2007
"The mujahideen [holy warriors], after months of preparation and planning, targeted two of the largest 

prisons of the Safavid government," the group said. Safavid is used by hardline Sunnis as a derogatory 

term for Shia Muslims.
More than 50 people, including 26 guards and Iraqi soldiers, are now known to have died in the attacks, in 

which teams of gunmen and suicide bombers mounted synchronised assaults on both jails.
Iraq's justice ministry said that 260 prisoners had been freed, and that around 150 had been caught again. 

The al-Qaeda statement claimed that more than 500 had been freed, and that 120 Iraqi guards had been 

killed.
Questions were also asked as to why it took the Iraqi government 10 hours to send in helicopter gunships 

to quell the fighting at Abu Ghraib, a delay that some said suggested poor command and control within the 

security establishment.
One Iraqi politician, who asked not to be named, claimed that the assault on the prison at Taji was planned 

simply to divert security forces from what was to be the main strike at Abu Ghraib, where an estimated 

15,000 inmates are held.
He added that a number of senior Sunni guards at Abu Ghraib had gone missing since, and that it was 

possible that they had been acting as "inside men". Other reports claimed that inmates had started riots 

just prior to the attacks to distract the guards, and had been armed with weapons.
"We are preparing for a very bad storm in the next few months now that these inmates have been 

released," the politican said. "We are talking about hard-core al-Qaeda here. Some were previously held 

by the Americans."
The attack came exactly a year after the leader of al-Qaeda's Iraqi branch, Abu Bakr al-Baghdadi, 

launched a campaign called "Breaking the Walls", aimed at freeing imprisoned comrades.
Last September al-Qaeda launched a similar operation that freed more than 100 inmates from a prison in 

Saddam Hussein's home town of Tikrit.
The ability of al-Qaeda to strike at the Iraqi government's most heavily-guarded facilities shows how the 

organisation has regrouped in the last two years - and also how the Iraqi government is struggling to 

maintain security.
Toby Dodge, an Iraq specialist at the London School of Economics and author of Iraq: from war to a new 

authoritarianism, said: "It was one hell of an operation and speaks very much to the reconstitution of 

al-Qaeda's capacity. It also shows a Keystone Cops element to the Iraqi government's response."

Iraq: hundreds escape from Abu Ghraib jail
Ten police officers killed as suicide bombers drove car packed with explosives into prison gates on 

Baghdad outskirts
Share

Email
Associated Press in Baghdad
guardian.co.uk, Monday 22 July 2013 18.12 BST
An Iraqi policeman in Baghdad
Ten police officers were killed and 19 others injured in a raid on Abu Ghraib. Photograph: Marwan 

Ibrahim/AFP/Getty Images
Hundreds of convicts, including senior members of al-Qaida, broke out of Iraq's Abu Ghraib jail as 

comrades launched a military-style assault to free them, authorities said on Monday.

The deadly raid on the high-security jail happened as Sunni Muslim militants are regaining momentum in 

their insurgency against the Shia-led government.

Suicide bombers drove cars packed with explosives to the gates of the prison on the outskirts of Baghdad 

on Sunday night and blasted their way into the compound, while gunmen attacked guards with mortars and 

rocket-propelled grenades.

Other militants took up positions near the main road, fighting off security reinforcements sent from 

Baghdad as militants wearing suicide vests entered the prison on foot to help free the inmates.

Ten policemen and four militants were killed in the ensuing clashes, which continued until Monday morning, 

when military helicopters arrived, helping to regain control.

By that time, hundreds of inmates had succeeded in fleeing Abu Ghraib, the prison made notorious a 

decade ago by photographs showing abuse of prisoners by US soldiers.

"The number of escaped inmates has reached 500, most of them were convicted senior members of 

al-Qaida and had received death sentences," Hakim al-Zamili, a senior member of the security and 

defence committee in parliament, told Reuters.

"The security forces arrested some of them, but the rest are still free."

One security official told Reuters on condition of anonymity: "It's obviously a terrorist attack carried out by 

al-Qaida to free convicted terrorists."

A simultaneous attack on another prison, in Taji, around 12 miles north of Baghdad, followed a similar 

pattern, but guards managed to prevent any inmates escaping. Sixteen soldiers and six militants were 

killed. 

Sunni insurgents, including the al-Qaida-affiliated Islamic State of Iraq, have been regaining strength in 

recent months and striking on an almost daily basis against Shia Muslims and security forces amongst 

other targets.

The violence has raised fears of a return to full-blown conflict in a country where Kurds, Shia and Sunni 

Muslims have yet to find a stable way of sharing power. 

Relations between Islam's two main denominations have been put under further strain from the civil war in 

Syria, which has drawn in Shia and Sunni fighters from Iraq and beyond to fight against each other.

Nearly 600 people have been killed in militant attacks across Iraq so far this month, according to violence 

monitoring group Iraq Body Count.

Recent attacks have targeted mosques, amateur football matches, shopping areas and cafes where 

people gather to socialise after breaking their daily fast for the holy Muslim month of Ramadan.

Before the Abu Ghraib Jailbreak: Militant Escapes in Iraq and Afghanistan
LikeDislike
 Time.com Noah Rayman July 23, 2013
AfghanistanIraq
 
Sunni insurgents assaulted Iraq’s Abu Ghraib prison on Monday in an astonishing attack that reportedly 

freed hundreds of inmates, including leading members of al-Qaeda. The jailbreak has raised fears that a 

rising Sunni insurgency will once again destabilize a country riven by sectarian divisions. U.S. forces 

withdrew from Iraq nearly two years ago.

Prison breaks have plagued security efforts in both Afghanistan and Iraq since the U.S. invaded those 

countries in 2003 and 2001, respectively. Below are some of the more high profile attempts at jailbreak in 

the past decade.

Tikrit, Iraq September, 2012

In a similar incident that also raised concerns of a revived threat from Sunni insurgents, 102 prisoners 

escaped a prison in Tikrit, Iraq, northwest of Baghdad. Many of the escapees had links to al-Qaeda in Iraq 

and some were on death row. Unconfirmed reports say the prisoners were aided by car bombs and 

gunmen who opened the attacks, but a local official told the New York Times that the prisoners began the 

attack when they began firing weapons likely supplied by prison guards. The prisoners then stormed the 

prison’s armory and engaged the police in a gun battle that left 16 police officers dead. The ensuing mass 

manhunt recaptured 40 prisoners within a day.

Kandahar City, Afghanistan April, 2011

Fool me once, shame on you. Fool me twice… Nearly 500 inmates escaped in April, 2011 from the same 

Kandahar prison the Taliban had assaulted three years earlier. In a Taliban-led plot, inmates worked for 

more than five months digging a tunnel equipped with electricity and air pipes that spanned nearly half a 

mile from a cell’s floor to a nearby house outside the prison perimeter. “This is bad news for the 

government,” said Waheed Omar, a spokesman for President Hamid Karzai, at a news conference.

Basra, Iraq January, 2011

Twelve militants linked to al-Qaeda donned police uniforms in January, 2011 and simply walked out of the 

detention center housed in one of Saddam Hussein’s former palaces in southern Iraq. At the time, half of 

the detainees had confessed to involvement in multiple bombings throughout the area.

Kandahar City, Iraq June, 2008

In what may be the largest jailbreak during U.S. operations in Iraq or Afghanistan, up to 1,000 people, 

including 400 Taliban militants, escaped a prison in Kandahar Province in June, 2008. The Taliban 

claimed responsibility for freeing the inmates in a violent assault, saying they used 30 motorcycles and two 

suicide bombers to infiltrate the prison. A month earlier, Sarposa prison mates had sewed their mouths 

shut in a hunger strike against conditions in the prison.

Mosul, Iraq March, 2007

In one of the largest jailbreaks in Iraq prior to Mondays’ incident, dozens of gunmen stormed the Badoush 

jail in the northern city of Mosul, facing little resistance, and freed as many as 140 prisoners. Badoush 

prison was notorious for jailbreaks, including the prior escape of Saddam Hussein’s nephew Ayham 

Sabawi, who was accused of financing the Sunni insurgency.

Camp Bucca, Iraq March, 2005

Camp Bucca held 600 inmates in March, 2005, when the 105th Military Police Battalion charged with 

running the camp discovered a finished tunnel stretching 357 feet. The prisoner operation, reminiscent of 

the attempt by Allied POWs to flee a German camp popularized in the film “The Great Escape,” was 

planned for that night. Instead, the Americans uncovered an expertly designed tunnel structure strewn with 

flashlights built from radio diodes.

Iraq Jailbreak 'Poses World Security Threat'
The international police organisation says many of the prisoners freed were senior al Qaeda members 

facing the death penalty.12:02am UK, Thursday 25 July 2013 AERIAL VIEW OF IRAQ'S ABU GHRAIB 

PRISON NEAR BAGHDAD.
Abu Ghraib jail near Baghdad became notorious in a prisoner abuse scandal



Email
Interpol has issued an international alert over hundreds of fugitives who escaped from two Iraqi prisons, 

saying the jailbreaks were a "major threat" to global security.

In attacks claimed by al Qaeda, more than 500 inmates fled the jails on Monday following simultaneous 

raids.

"Many of the escaped prisoners were senior-level al Qaeda members, some of whom had been 

sentenced to death," Interpol said in its statement.

The international police organisation said it had alerted countries in the region at the request of Iraq.

Authorities there were gathering photographs and fingerprints of the fugitives so an alert could be issued 

worldwide to help track them down, said Interpol.

Warning signs on a security fence in the Taji prison, north of Baghdad
Inmates of Taji prison north of Baghdad were freed in the al Qaeda raids
The Islamic State of Iraq and the Levant said it had deployed suicide attackers, rockets, and 12 car 

bombs, killing 120 Iraqi guards and SWAT forces in the attacks at Abu Ghraib and in Taji, north of 

Baghdad.

Iraq's Interior Ministry and medical sources said 29 police and soldiers were killed, and 36 wounded in the 

attacks.

Abu Ghraib was the prison made notorious a decade ago by photographs showing abuse of prisoners by 

US soldiers.