Wednesday 3 June 2015

కోర్టుల చుట్టూ తిరిగే జగన్‌కు ప్రశ్నించే అర్హత లేదు : చంద్రబాబు

కోర్టుల చుట్టూ తిరిగే జగన్‌కు ప్రశ్నించే అర్హత లేదు : చంద్రబాబు

అనంతపురం, జూన్‌ 3 : టీఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ది దొంగాట అని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో రహస్య ఓటింగ్‌ పనికి రాదని, దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. సమైక్యాంధ్ర నినాదమన్న జగన్‌ కేసీఆర్‌తో ఎలా చేతులు కలిపారని ఆయన ప్రశ్నించారు. కోర్టుల చుట్టూ తిరిగే జగన్‌కు ప్రశ్నించే అర్హత లేదన్నారు.

No comments:

Post a Comment