Tuesday 16 June 2015

స్టీఫెన్‌సన్‌ నుంచి కేసీఆర్‌ డబ్బు తీసుకున్నారు.

విజయవాడ : స్టీఫెన్‌సన్‌ నుంచి కేసీఆర్‌ డబ్బు తీసుకున్నారు...

విజయవాడ, జూన్‌ 17 : మత్తయ్య కేసులో ఏపీ సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. మత్తయ్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. నామినేటెడ్‌ ఎమ్మెల్యే పదవి ఇచ్చేందుకు స్టీఫెన్‌సన్‌ నుంచి కేసీఆర్‌ డబ్బు తీసుకున్నారని మత్తయ్య మేజిస్ర్టేట్‌ ముందు మత్తయ్య వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీ అధికారులు ఒత్తిడి తీసుకువచ్చారని మత్తయ్య చెప్పారు. తనకు ఇప్పటికీ ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని మత్తయ్య ఫిర్యాదు చేశారు. మత్తయ్య ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఏసీబీ అధికారులకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వనుంది. 

No comments:

Post a Comment