Friday 5 June 2015

కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టుల ధర్నా

కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టుల ధర్నా

కర్నూలు, జూన్‌ 6 : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టులు కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేశారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులను వెంటనే జారీ చేయాలని, వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌లు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని, తమిళనాడు తరహాలో జర్నలిస్టులకు పించన్‌ సౌకర్యం కల్పించాలని జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు.

No comments:

Post a Comment