Saturday 6 June 2015

గన్నవరం విమానాశ్రయం కోసం 40 ఎకరాలు ఇచ్చిన సినీ నిర్మాత అశ్వినీదత్‌

గన్నవరం విమానాశ్రయం కోసం 40 ఎకరాలు ఇచ్చిన సినీ నిర్మాత అశ్వినీదత్‌
విజయవాడ, జూన్‌ 06: గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌ 40 ఎకరాల భూమి ఇచ్చారు. కీసరపల్లిలోని తనకున్న 40 ఎకరాలను భూసమీకరణలో భాగంగా ఇస్తున్నట్టు అశ్వినీదత్‌ ప్రకటించారు. గన్నవరం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్డీవో రంగయ్యకు అనుమతి పత్రాలు అందజేశారు. 

No comments:

Post a Comment