Saturday 23 November 2013

నాదెండ్ల కుటుంబం మరో తప్పు చేయదనుకుంటు

నాదెండ్ల కుటుంబం మరో తప్పు చేయదనుకుంటున్నా:వివేకా

Published at: 24-11-2013 02:59 AM
 New  0  0 
 
 

గుంటూరు, నవంబర్ 23: విభజన అంశంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ కుటుంబం నుంచి మరో మారు తప్పు జరగదని అనుకుంటున్నానని మంత్రి ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇష్టం వచ్చిన రీతిలో రాష్ట్రాన్ని విభజించాలని ప్రయత్నిస్తే సహించేది లేదు...యూటీ వద్దు సమైక్యరాష్ట్రమే కావాలి...ఇదే మా నినాదం' అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్‌తోపాటు చంద్రబాబు, జగన్‌లే కారణమన్నారు. సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రుల హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు.
- See more at: http://ec2-54-201-101-202.us-west-2.compute.amazonaws.com/node/32680#sthash.WmXHRtmO.dpuf

No comments:

Post a Comment