Saturday 23 November 2013

ఏ ప్రాంతాన్నీ వదిలిపెట్టం: దిలీప్‌కుమార్

ఏ ప్రాంతాన్నీ వదిలిపెట్టం: దిలీప్‌కుమార్

Published at: 24-11-2013 03:04 AM
 New  0  0 
 
 

హైదరాబాద్, నవంబర్ 23 : భద్రాచలంతోపాటు తెలంగాణలోని ప్రతి అంగుళం తెలంగాణ ప్రజలకే చెందుతుందని, ఏ ప్రాంతాన్నీ వదిలిపెట్టబోమని ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ స్పష్టం చేశారు. టీఆర్‌వీడీ ఆధ్వర్యంలో శనివారం 'ఆంక్షలు లేని తెలంగాణ' అనే అంశంపై ఓయూలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నక్సలిజం, తీవ్రవాదం పెరుగుతుందనే సాకుతో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ ఆధీనంలో ఉంచి హైదరాబాద్‌ను దోచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించి భద్రాచలం ప్రాంతాన్ని జలసమాధి చేసే కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశా
- See more at: http://ec2-54-201-101-202.us-west-2.compute.amazonaws.com/node/32687#sthash.5RxtvVpW.dpuf

No comments:

Post a Comment