Saturday 23 November 2013

సీఎం పదవి కోసం గడ్డి తింటున్నారు:లగడపాటి

సీఎం పదవి కోసం గడ్డి తింటున్నారు:లగడపాటి

Published at: 24-11-2013 03:00 AM
 New  0  0 
 
 

చందర్లపాడు: అధిష్ఠానంతో లాలూచీ పడితే కిరణ్‌తెలంగాణ రాష్ట్రంలోనూ సీఎంగా కొనసాగేవారని, సీఎం పదవి కోసం కొందరు నేతలు గడ్డి తింటున్నారని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. శనివారం కృష్ణా జిల్లా చందర్లపాడులో విలేకరులతో మాట్లాడుతూ ఇరుప్రాంతాలకు నష్టం జరగకూడదన్న దృఢ సంకల్పంతో సీఎం సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నాడన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను మోసం చేసే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. తనకు రాజ్యాంగంపైనా, న్యాయస్థానాలపైనా పూర్తి నమ్మకముందని, రాష్ట్ర విభజన చేయడం ఎవరితరం కాదన్నారు.
- See more at: http://ec2-54-201-101-202.us-west-2.compute.amazonaws.com/node/32681#sthash.dlOGeEki.dpuf

No comments:

Post a Comment