Friday 21 February 2014

పెద్దల సభలో రెండుగా చీలిన టీడీపీ


పెద్దల సభలో రెండుగా చీలిన టీడీపీ

Sakshi | Updated: February 20, 2014 12:52 (IST)
పెద్దల సభలో రెండుగా చీలిన టీడీపీ
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో గురువారం కూడా గందరగోళం నెలకొంది. నేడు తెలంగాణ బిల్లును పెద్దలో సభలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విభజనపై తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండు వర్గాలుగా చీలారు. సభలో అనుకూల-వ్యతిరేక ఫ్లకార్డులతో పోటా పోటీగా ప్రదర్శనకు దిగారు.  సీఎం రమేష్, సుజనా చౌదరి, గుండు సుధారాణి తదితరులు ఫ్లకార్డుల ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో  డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సమావేశాలను అరగంట వాయిదా వేశారు.

No comments:

Post a Comment