Monday 20 April 2015

87 మంది ఎంపీలకు భారీగా వ్యాపార రాబడులు

87 మంది ఎంపీలకు భారీగా వ్యాపార రాబడులు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌సహా 87 మంది రాజ్యసభ సభ్యుల వార్షిక ఆదాయం భారీగానే ఉందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వి రూ.82.33 కోట్లు, టెండ్కూలర్‌ (రూ.72.79 కోట్లు), కేటీఎస్‌ తులసి(రూ.19.13 కోట్లు), మిథున్‌ చక్రవర్తి(రూ.16.93కోట్లు), కింగ్‌ఫిషర్‌ గ్రూప్‌ అధినేత విజయ్‌మాల్యా (రూ.11.32 కోట్లు), ఏపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి (రూ.1.68 కోట్లు) ఈ జాబితాలో ఉన్నారు. ఆస్తులపరంగా టి.సుబ్బరామిరెడ్డి (రూ.422.44కోట్లు) అగ్రస్థానంలో ఉన్నారు.

No comments:

Post a Comment