Wednesday 9 July 2014

విశాఖలో సీపీఎం నేతల ఆందోళన

విశాఖలో సీపీఎం నేతల ఆందోళన

Published at: 09-07-2014 14:19 PM
విశాఖపట్నం, జులై 9 : నగరంలోని జగదాంబ సెంటర్‌లో సీపీఎం నేతలు బుధవారం ఆందోళనకు దిగారు. రైల్వే బడ్జెట్‌లో విశాఖకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ధర్నా చేపట్టారు. బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రైళ్లు వేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర జేఏసీ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించింది.

No comments:

Post a Comment