Sunday 11 May 2014

కర్నూలును రాజధానిగా చేయాలి

కర్నూలును రాజధానిగా చేయాలి : టీజీ వెంకటేష్

Published at: 11-05-2014 16:09 PM
పాడేరు, మే 11 : 1956కు ముందు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యంగా ఉండాలని మాజీ మంత్రి టీ.జీ. వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు రాజధానిగా ఉండాలని ఆకాంక్షించారు. రాజధాని ఎంపిక కోసం సర్వే చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ పోరాటాలకు తావు లేకుండా కర్నూలును రాజధాని చేయాలని టీజీ వెంకటేష్ కేంద్రానికి సూచించారు.

No comments:

Post a Comment