Monday 5 January 2015

కోడి పందేలపై అసెంబ్లీలో చర్చించాలి - మాజీ ఎం.పి. కావూరి

కోడి పందేలపై అసెంబ్లీలో చర్చించాలి మాజీ ఎం.పి. కావూరి సాంబశివరావు

తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతికి కోడింపందేలు ఆడటం ఒక సంప్రదాయం. ఆ ఆనవాయితీని కొనసాగించడానికి రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి, చర్చించాలని మాజీ ఎం.పి. కావూరి సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. కనీసం పండుగ మూడు రోజులైనా కోడిపందేల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ూట్ర ్ఖ ఊన

No comments:

Post a Comment