Monday 7 September 2015

రాజమండ్రి త్రీటౌన్‌ పీఎస్‌లో మోదీ, చంద్రబాబుపై కేసు’

రాజమండ్రి త్రీటౌన్‌ పీఎస్‌లో మోదీ, చంద్రబాబుపై కేసు’
Updated :07-09-2015 16:49:53
రాజమండ్రి, సెప్టెంబర్ 07: ప్రత్యేక హోదాపై మోదీ,చంద్రబాబు,వెంకయ్యలు మోసంచేశారని వారిపై రాష్రంలో అన్ని పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులోబాగంగా ప్రత్యేక హోదాపై మోసం చేశారంటూ మోదీ, చంద్రబాబు, వెంకయ్యపై రాజమండ్రి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు చేశారు.

No comments:

Post a Comment