Friday 25 September 2015

ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి రావెల

ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి రావెల
Updated :25-09-2015 12:25:25
విజయవాడ, సెప్టెంబర్25: జగన్‌ నీచ రాజకీయాలు చేస్తూ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి రావెల కిశోర్‌బాబు మండిపడ్డారు. కేసీఆర్‌తో కుమ్మక్కై చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు దీక్షల పేరుతో దొంగ జపాలు చేయడం మానాలని హితవు పలికారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని రావెల హితవు పలికారు.

No comments:

Post a Comment