Thursday 12 February 2015

స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2019: వెంకయ్య

స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2019: వెంకయ్య
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాలను 2019 కల్లా పరిశుభ్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుని యుద్దప్రాతిపదికన పనిచేస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సమావేశంలో స్వచ్చభారత్‌ లక్ష్యం గురించి ప్రదర్శనను నిర్వహించారు. 

No comments:

Post a Comment