Thursday 23 July 2015

రాహుల్ డైరక్ట్ అటాక్

రాహుల్ డైరక్ట్ అటాక్

న్యూ ఢిల్లీ, జులై 23: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సూటిగా విమర్శలు ఎక్కుపెట్టారు. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. మౌనం వీడి సమాధానం చెప్పాలన్నారు. సుష్మా స్వరాజ్ లలిత్ మోదీకి సహకరించారని ఆరోపించారు. 

No comments:

Post a Comment