Disclaimer : None of the Posts in this blog are mine. They were collected only for the reference purpose from various websites. Viewers may visit source websites for further study.
Thursday, 28 August 2014
వరామకృష్ణన్ కమిటీ నివేదికపె ఎవరూ మాట్లాడవద్దు
వరామకృష్ణన్ కమిటీ నివేదికపె ఎవరూ మాట్లాడవద్దు : మంత్రులతో చంద్రబాబు
హైదరాబాద్, ఆగష్టు 28 : ఏపీ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ఎవరూ సొంత వ్యాఖ్యలు చేయవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గురువారం అసెంబ్లీలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. అనవసర వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లో లేనిపోని అపోహలు వస్తాయని, ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని మంత్రులకు తెలియజేశారు. కమిటీ నివేదిక అందిన తరువాతే ప్రభుత్వం నిర ్ణయం తీసుకుంటుందని మాత్రమే చెప్పాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment